ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పేరుతో ఇన్నాళ్లు పేట్రేగిపోయిన ఉగ్రమూకలను మోసుల్‌లో ఇరాక్ సైన్యం పూర్తిగా మట్టుబెట్టింది. ఐఎస్ ఆధీనంలో ఉన్న మోసుల్‌ను ఇరాక్ సేనలు తిరిగి తమ వశం చేసుకున్నాయి. దీంతో ఐఎస్ కథ ముగిసినట్టయింది. జిహాద్ పేరుతో ఐఎస్ సృష్టించిన మారణహోమం నుంచి ప్రాణాలను అరచేతపట్టుకొని లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి...
జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ప్రభుత్వం భయపడినంతా జరిగింది.. పవిత్ర అమర్‌నాథ్‌యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో మెరుపు దాడి చేసి, ఏడుగురు యాత్రికులను బలితీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ముగ్గురు పోలీసులు సహా మరో 11 మంది గాయపడ్డారు. అనంత్‌నాగ్‌కు సమీపంలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఒక సాయుధ కారుపై సోమవారం రాత్రి...
మహంకాళి అమ్మవారి బోనాల సంబురం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం లష్కర్ బోనాలను ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. సింకిందరాబాద్‌లో ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, పెద్ద పెద్ద హోర్డింగులు, విద్దుత్ దీపాలంకరణలతో పండుగ శోభ సంతరించుకుంది. తొలి బోనం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు సమర్పించుకోగా, గవర్నర్ సతీసమేతంగా ఉత్సవాలకు హాజరయ్యారు. సిఎం...
-అవసరమైతే యుద్ధానికి సిద్ధం! -వ్యూహం మార్చిన ఇండియా.. -డోక్లామ్‌లో టెంట్లు వేసుకుంటున్న సైన్యం -అవసరమైన సామగ్రి సరఫరా చేస్తున్నామన్న రక్షణశాఖ భారత్-చైనా-భూటాన్ ట్రైజంక్షన్‌లో చైనా బెదిరింపులకు భయపడి వెనుకకు తగ్గే ప్రసక్తే లేదని భారత సైన్యం తేల్చి చెప్పింది. వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో టెంట్లు వేసుకొని సుదీర్ఘకాలం ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నది. డోక్లామ్‌లోని భారత...
By Swapan Dasgupta Offensive or even ‘blasphemous’ postings on social media is a familiar problem the world over. India too has had its share of posts that are calculated to offend, anger and disgust. However, when a Facebook post of...
Nearly Five years walkthon by Shri Sitaram Kedilaya concluded today at Kanyakumari on the auspicious day of Gurupurnima.  Shri Sitaram Kedilaya did Bharat Parikrama for 23100 kilometers in 2350 villages of 23 states. After completing his final day of walk...
Fact Finding comitee report: Garakaparru villagers should withdraw SC's Social boycott-Dr.Ambedkar's Statue to be errected side by to other National Leaders' Statues Samajika Samarasata vedika,Andhra Pradesh:     Samajika Samarasata vedika,AP is strongly condemning the Social boycott of SC's of Garakaparru village,palakoderu Mandal,West...
సత్యాన్వేషణ కమిటీ నివేదిక: సామాజిక సమరసతా వేదిక, ఆంధ్ర ప్రదెశ్ పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరకపఱ్ఱు గ్రామస్థులు చేసిన షెడ్యూల్డ్ కులస్థుల సామాజిక బహిష్కరణను ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, అన్యాయం, అమానుషం మరియు చట్టవిరుద్ధం. గరకపఱ్ఱు గ్రామ కోనేరు ఒడ్డున మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు మరియు...
సమాచార భారతి వారు నేడు  గురుపూర్ణిమ( 9-జూలై-2017) సందర్బంగా యాప్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో 8 విభాగాలు ద్వారా సమాచార భారతి చేపడుతున్న వివరాలు తెలుసు కోవచ్చు. ఈ యాప్ ను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ డా. మన్మోహన్ వైద్య గారు  హైదరాబాద్ ప్రారంబించారు. ఇందులో...
తుమ్మలపల్లి హరిహర శర్మ గారి హ‌ఠాన్మరణం (జూన్29) వల్ల దేశం ఒక జాతీయభావాలు గల అరుదైన మేధావిని కోల్పోయింది. గత 4, 5 దశాబ్దాలుగా జాతీయ భావవ్యాప్తికి విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు. దేశ గౌరవానికి గానీ జాతి ఔన్నత్యానికి గానీ హాని కలిగించే ఎలాంటి విపత్తులెదురైనా వాటిని ఎదుర్కోవడంలో శర్మగారు ముందుండి మిగతావారికి...
The Supreme Court on Thursday ruled that those using fake caste certificates to avail quota for admissions to educational institutions or getting government jobs must lose the benefit the moment the forgery is discovered. Despite clear directions from the SC...
ఇటీవల రంజాన్ రోజున శ్రీ ఉడిపి కృష్ణమఠం ఏర్పాటుచేసిన 'ఇఫ్తార్ పార్టీ', పవిత్రదేవాలయ ప్రాంగణంలో 'నమాజ్' చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి.  దేశవ్యాప్తంగా హిందువులు దీనిని గట్టిగా వ్యతిరేకించారు. కొందరు  స్వామీజీపై యిష్టానుసారంగా నిందలు వేశారు, శాపనార్ధాలు పెట్టారు. హిందువులలో ఆందోళన మరింత ఎక్కువ చేసేట్లుగా నిజాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం సాగింది. ఈ...
As a traveller proceeds on the Taki road, from Kolkata to Ghojadanga post on the Indo-Bangladesh border, after travelling for 50 km on the rather busy highway, one would arrive at a bifurcation at Berachampa. Baduria is a non-descript...
Bharat Parikrama Yatra lead by former RSS functionary Sitaram Kedilaya has reached Kanyakumari District in Tamilnadu completing 1797 days (nearly 5 years) covering 23,100 km of mega walkathon touching the 2350 villages of 23 states of Bharat. This Parikrama...
ఇంత విస్తృతంగా ప్రసార మాధ్యమాలు లేని కాలంలో ‘దూరదర్శన్’ను మించిన టీవీ చానల్ లేదు. అప్పట్లో అందులో ప్రసారమైన ‘మహాభారత్’ సీరియల్ మన ప్రసార మాధ్యమాల చరిత్రలో ఓ మైలురాయి. బిఆర్ చోప్రా నిర్మాతగా రవి చోప్రా దర్శకత్వంలో ప్రముఖ ఉర్దూ కవి రాహి మాసుమ్ రజా, పండిట్ నరేంద్రశర్మ ‘మహాభారత్’కు మాటలు రాశారు....