- డా|| మంతెన సూర్యనారాయణ రాజు భగత్‌సింగ్‌ పేరు చెబితేనే రక్తం మోసులెత్తుతుంది. ఆయన 1907 సెప్టెంబర్‌ నెల 27వ తేదీన శుక్ర‌వారం నాడు 'ల్యాల్లపురం జిల్లా' 'జఠవాలాత హసీలు (మండలం)లో 'బంగ'అనే ఊరిలో విద్యావతి, సర్దార్‌ కిషన్‌ సింగులకు జన్మించారు. భగత్‌ తండ్రి కిషన్‌ సింగ్‌, పినతండ్రి స్వర్ణసింగ్‌ ఇద్దరూ ఆ రోజుల్లో మాతృదేశ...
- మనీష్ మోక్షగుండం పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (సెప్టెంబర్ 25, 1916 - ఫిబ్రవరి 11, 1968) ఒక భారతీయ తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు, పాత్రికేయుడు, రాజకీయ కార్యకర్త. ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి ముందున్న భారతీయ జనసంఘం ముఖ్య నాయకులలో ఆయన ఒకరు. సంపూర్ణ మానవీయతకు ఆయన ఒక దిక్సూచి,...
వందలాది సంవత్సరాల క్రితం, ISIS గురించి కానీ తాలిబాన్ గురించి కానీ ఎవరికీ తెలియని కాలంలోనే 1921 లోనే మలబార్ లో కొంత మంది మోప్లా ముస్లింలు ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. యాభై వేల మందికి పైగా మోప్లా ముస్లిం మత మౌఢ్యవాదులు ఈ ఇస్లామిక్ తీవ్రవాద సైన్యంలో సభ్యులయ్యారు. పోలీసులతో, సైన్యంతో...
సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను...
కులాంతర వివాహాలు చేసుకున్న ఆదర్శ దంపతులకు వ‌రంగ‌ల్ లోని కాకతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సన్మాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స‌భాధ్య‌క్షుడిగా వ్య‌వ‌హరించిన కాకతీయ విశ్వవిద్యాలయం డీన్(రి) ఆచార్య.కే.విజయ బాబు గారు మాట్లాడుతూ... మన పూర్వీకులు అందించిన గొప్ప జీవన విలువలను కాపాడుకుంటూ, మధ్య కాలంలో వచ్చిన దురాచారాలను లేకుండా చేయడమే సామాజిక...
పర్యావరణం గురించి పెద్ద వయస్సు వాళ్లు కొంత చొరవ చూపటం చూస్తుంటాం. కానీ బడికి వెళుతున్న చిన్నారులే ముందుకు వచ్చి పర్యావరణం గురించి పని చేయటం ఆసక్తిదాయకం. విద్యా భారతి కి  అనుబంధంగా ఉండే భారతీయ విజ్ఞానకేంద్రం (BVK) పాఠ‌శాల‌లు ఈ దిశగా చొరవ తీసుకొన్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల బీవీకే...
సెప్టెంబర్‌ 20 ‌రుషి పంచమి గాయత్రీ జపం వల్ల ఎప్పటి పాపాలు అప్పుడే పరిహారమవుతాయని శాస్త్రం. రుషి పంచమి వ్రతం కూడా అలాంటిదే. అయితే మొదటిది పురుష సంబంధిత మహామంత్రం కాగా, రెండవది స్త్రీలకు సంబంధించిన వ్రతాంశం. నిత్య జీవితంలో మహిళలు తెలిసో తెలియకో పాల్పడిన అశుచి దోష నివారణకు ఏడాదికి ఒకసారి ‘రుషి పంచమి’...
The Beginning – With a humble beginning of Saraswati Shishu Mandir at Gorakhpur (Uttar Pradesh in 1952, Vidya Bharati did start its long journey and at present we have 12294 formal schools and about 9 thousand non-formal education centres especially...
దేశమంతటా జాతీయ విద్యావిధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాభారతి కృషి చేస్తున్నదని విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణారావు వెల్లడించారు. నాణ్యతతో కూడిన విద్యను అందించే దిశలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు (ఎన్.సీ.ఈ.ఆర్.టీ)  చక్కటి పాఠ్య పుస్తకాల తయారీలో తమ నిపుణుల టీమ్ తోడ్పాటు అందిస్తోందని వివరించారు. విద్యాభారతి  జాతీయ ప్రధాన...
 - కె.శ్యాంప్రసాద్‌ సెప్టెంబ‌ర్ 19 - బోయి భీమన్న జయంతి  'గోచిపెట్టుట నేర్చుకొనగానె బిడ్డకుచేతికి కర్రిచ్చు రైతులార!నడవ నేర్చినతోనె బుడతను గొంపోయిపాలేరు దనముంచు మాలలార!పసిబిడ్డ తెచ్చు సంపాదన కాశించిమనుగడలే మాపు జనకులార!
--సామ‌ల కిర‌ణ్‌ (సెప్టెంబ‌ర్ 19 - బోయి భీమన్న జయంతి) వి'దళితుల' హృదయాల్ని మేలుకొలిపి, వారి ఆత్మగౌరవ పతాకాన్ని నింగిని తాకించిన పద్మభూషణుడు బోయి భీమన్న. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాప్రపూర్ణుడాయన. పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలుసాహితీ ప్రక్రియల్లో...
సెప్టెంబ‌ర్ 18 ‌వినాయక చవితి – డా।। ఆరవల్లి జగన్నాథస్వామి అర్చన, వ్రతం, క్రతువు, యజ్ఞయాగాదులు.. పక్రియ ఏదైనా తొలిపూజ వేలుపు గణనాథుడే. ముక్కోటి దేవతలలో ఆయనకే దక్కిన అరుదైన గౌరవం. బ్రహ్మ, బ్రహ్మాండ తదితర పురాణాలు ఆయన గాథలను విపులంగా చెప్పాయి. వినాయకుడు ఆధ్యాత్మిక, సామాజిక, విజ్ఞానాత్మక, ఆరోగ్యాది అంశాల సమాహారం. ఆయన ప్రకృతి ప్రేమికుడు....
Contrary to the master servant relations of the West, we need to nurture a model based on the concept of Industrial Family 'Saji Narayanan CK May Day is famously known as a commemoration of the agitation for 8 hour...
స‌మాజంలోని అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి ప్రముఖ్య‌త‌ను నిల‌ప‌డానికి రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (RSS), సంఘ ప్రేరేపిత సంస్థలు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నాయ‌ని ఈ విష‌యంపై ఆర్‌ఎస్‌ఎస్ సమన్వయ స‌మావేశాల్లో చ‌ర్చించిన‌ట్టుగా ఆర్‌ఎస్‌ఎస్ సహ- సర్ కార్య‌వాహ డాక్టర్ మన్మోహన్ వైద్య జీ తెలిపారు. సెప్టెంబ‌ర్ 14 నుంచి 16 వ‌ర‌కు పూణెలో...
హైదరాబాద్ విమోచన ఉద్యమాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన సంఘ్ స్వయంసేవకుడు, న్యాయవాది, రచయిత శ్రీ భండారు సదాశివరావు డాక్టర్ హెడ్గేవార్ ఈ సందర్భంగా అన్న మాటల విషయంలో వివరణ ఇచ్చారు. “ఈ ఉద్యమం ఒకటి, రెండు సంస్థలకు పరిమితం కాకూడదు, ఇది హిందూ ప్రజా ఉద్యమంగా రూపు దిద్దుకోవాలి. స్వయంసేవకులు, సంఘ్ పేరిట అయినా...