Buddha Purnima is a significant day, which is observed not only in India but also in South East Asia, East Asia, and in many parts of the world. Buddha's teachings have influenced almost all nations in Europe and entire...
- రతన్ శార్దా ల‌వ్ జీహాద్ ఆధారంగా రూపొందించిన "ది కేరళ స్టోరీ" అనే చిత్రానికి సంబంధించిన టీజర్ కొన్ని నెలల క్రితం విడుదలైనప్పుడు, బహిరంగ, రహస్య ఇస్లామిస్ట్ గ్రూపుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా సినిమా నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా, దర్శకుడు సుదీప్తో సేన్‌పై కేసులు నమోదయ్యాయి. లవ్ జిహాద్, బాధిత...
కొన్ని విషయాలతో ఏకీభవించనంతమాత్రాన బౌద్ధం హైందవ నాగరకతలో భాగం కాకపోదు. బౌద్ధం హిందూ ధర్మంలో విడదీయలేని భాగమనే విషయాన్ని నిరూపించడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ నేడు కొందరు పనిగట్టుకుని రెండు మతాల మధ్య ఉన్న తేడాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు. హిందూమతాన్ని బలహీనపరచడానికి వాళ్ళు ఇలాంటి పని చేస్తున్నారు. బౌద్ధానికి ఆధారం హైందవమే.
Balagokulam Bharat Hyderabad chapter conducted its Karyakarta Family Nivasi Shibir from 29th April evening to 30th April 2023 evening 5pm. Total 57 families attended this one-day residential camp and overall 170 members including children attended this full-day residential event....
మనకు బ్యాంకు అనగానే నగదులావాదేవీలు జరుగుతాయని మాత్రమే తెలుసు. కానీ వారణాశిలోని ఓ బ్యాంకుకు డబ్బులతో పనిలేదు. ఆధ్యాత్మికతతోనే సంబంధం. మనలోని ఆధ్యాత్మికశక్తిని చైతన్యపరిచేలా ఏర్పాటుచేయబడింది ఈ బ్యాంకు. ఆ బ్యాంకు పేరు రామ్ రమాపతి బ్యాంకు.
Samachara Bharati conducted the annual Narada Jayanti event on 30th April 2023 at FTCCI auditorium, Red Hills, Hyderabad. Dr Gopal Reddy, President Samachara Bharati Cultural Association, welcomed the audience on the occasion of felicitating senior journalists with awards on the...
సమాచారభారతి ఆధ్వర్యంలో "తొట్ట తొలి ఆదర్శనీయ పాత్రికేయుడు" నారద మహర్షి జయంతిని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం వలె ఈ ఏడాది కూడా పాత్రికేయులకు ప్రతిభా పురస్కారాలు సన్మాన సత్కారాలు జరిగాయి. ఏప్రిల్ 30న‌ భాగ్యనగరంలోని రెడ్ హిల్స్ లోని FTCCI ఆడిటోరియంలో లబ్ద ప్రతిష్టులైన పాత్రికేయుల సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలన తర్వాత...
దక్షిణాది రాష్ట్రమైన కేరళ ఎదురుకుంటున్న ఇస్లామిక్ తీవ్రవాద కాదాంశం తో నిర్మితమైన చలన చితము 'ద కేరళా స్టోరీ ' త్వరలో విడుదలకు సిద్ద‌మై దేశ చలన చిత్ర పరిశ్రమలో ఆసక్తి రేపుతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదా శర్మ నటించిన ఈ చితం మే 5న విడుదల కానుంది. 35 వేల మంది మహిళలు...
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించడం చట్టసభల ఆధీనంలోకి వస్తుందని ఏప్రిల్ 27న సుప్రీంకోర్టు పేర్కొంది. స్వలింగ వివాహానికి సంబంధించిన కేసుల్లో వివాహం అనే ప్ర‌స్తావ‌న లేకుండా స్వలింగ జంటలకు చట్టపరమైన హక్కులతో సహా సామాజిక, ఇతర ప్రయోజనాలను అందించడమేనని కోర్టు పేర్కొంది. స్వలింగ వివాహాలకు గుర్తింపు, రక్షణ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు...
ఈ దేశంలో సనాతన వైదిక ధర్మం ఇప్పటికీ నిలిచి ఉందంటే అది ఆదిశంకరుల వల్లనే.. .శంకరులు జన్మించక ముందు దాదాపు 72కు పైగా కొత్త సంప్రదాయాలు దేశంలో పుట్టుకొచ్చాయి. వీటన్నింటి మధ్య విభేదాలు, ఘర్షణలతో పాటుగా సర్వత్రా మూఢనమ్మకాలతో దేశం అల్లకల్లోలమైంది. సనాతన ధర్మంపట్ల శ్రద్ధ గౌరవం తగ్గాయి. అలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక తేజస్సును...
Kochi. The upcoming release of ‘The Kerala Story’ has sparked interest in the Indian film industry as it delves into the topic of Islamic terrorism in the southern state of Kerala. Directed by Sudipto Sen, the film stars Adah...
The credit for making the Bhakti Movement act as a bridge between North and South India goes to Shri Ramanuja   Knower of the self with his divine eyes looks equally at the inner-self lying within Brahmin, cow, elephant,  dog...
కాంతిమతి, కేశవాచార్యుల దంపతులకు క్రీ।।శ।। 1017లో తమిళనాడులోని శ్రీ పెరుంబదూరులో శ్రీరామానుజాచార్యులు జన్మించారు. మేనమామ శ్రీశైలపూర్ణులు ‘శ్రీ లక్ష్మీణాచార్యులు’ అని పేరు పెట్టారు. పదహరేళ్ళ వయస్సులోనే కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యారు. కుటుంబ పోషణకు వైదిక కర్శలు నిర్వహస్తూ వేదాంత విద్యను అభ్యసించడానికి యాదవ ప్రకాశుల వద్ద శిష్యునిగా చేరారు. 8 ఏళ్ళ పాటు...
ఆది శంకరాచార్య జ‌యంతి సంద‌ర్భంగా... ఒకప్పుడు ప్రపంచానికి దారి చూపిన భారతదేశంలో సైద్ధాంతిక గందరగోళం ఏర్పడిన కాలం అది. తత్వం, మతం విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు సిద్ధాంతాలు లేవదీస్తున్న పరిస్థితి. చార్వాక, లోకయాతిక, కపాలిక, శాక్తేయ, సాంఖ్యక, బౌద్ధ, మాధ్యమిక ఇలా అనేక సంప్రదాయాలు పుట్టుకువచ్చాయి. ఇలా కొత్తగా పుట్టుకువచ్చిన సంప్రదాయాల సంఖ్య 72కు...