-రాకా సుధాకర్ రావు
హైదరాబాద్ ముక్తి సంగ్రామ చరిత్ర విషయంలో అనేక రకాల వక్రీకరణలు జరుగుతున్నాయి. అవగాహనా రాహిత్యంతో కొంత వక్రీకరణ జరిగితే, అధ్యయన రాహిత్యంతో మరికొంత జరుగుతోంది. అన్నిటికీ మించి దురుద్దేశపూరిత ఏజెండాతో ఘోరమైన వక్రీకరణ జరుగుతోంది. ఈ దురుద్దేశానికి ఇంగువకట్టిన గుడ్డ లాంటి పూర్వ రాజకీయ వాసనలు తోడై అది మరింత ప్రమాదకరంగా...
-డా. శ్రీరంగ గోడ్బోలే
నాయకుల పాత్ర
నిజాంకు సంబంధించి ముగ్గురు ప్రముఖ నాయకుల పాత్రను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర వీర సావరక్కర్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ లే ఆ ముగ్గురు నాయకులు. గాంధీజీతో సైద్ధాంతిక బేధాభిప్రాయం కలిగి, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరని, ఇస్లాంను సూక్ష్మంగా, మౌలికంగా అధ్యయనం చేసిన 21వ శతబ్ధానికి...
-Dr. ముదిగొండ భవానీ
ఆశ్వీజమాసం, శరత్ ఋతువులో అమావాస్య రోజు నుండి బతుకమ్మ పండుగ ప్రారంభిస్తారు. ఈ ఋతువులో ఎన్నో రకాల పూలు వికసించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఒక వైపు వైదిక సంప్రదాయం ప్రకారం అమ్మవారి నవరాత్రులు సమాంతరంగా బతుకమ్మ పండుగ సంబురాలు. చోళుల కాలం. నుండి కాకతీయుల కాలంలో కూడా ఈ బతుకమ్మ...
– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
రూపంలో వామనమూర్తి. సంకల్పంలో త్రివిక్రముడు. పట్టుదల, స్వయంకృషి, దీక్ష, నిరాడంబరత, నిజాయతీ, నిస్వార్థం, మానవత లాంటివి విజయసోపానాలు. ‘ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే సూక్తికి నిలువెత్తు నిదర్శనం. ఆయనే లాల్బహదూర్ శాస్త్రి. స్వార్థానికి అతీతంగా శక్తి మేరకు పనిచేసి అవసరం కొద్దీ ప్రతిఫలం తీసుకోవాలన్నది ఆయన తత్వం. ప్రధానమంత్రిగా...
ఒక మంచి మాట – ఆర్. ఎస్. ఎస్ , పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) ల మధ్య పొలికే లేదు, అలా పోల్చటం అసంబద్ధం, అసమంజసం, తగని పని. - అరుణ్ ఆనంద్
ఇటువంటి పోలిక చేసిన జాతీయవాద వ్యతిరేకశక్తులు కొంతమంది, కొన్ని సంస్థలు వాస్తవంగా ఉన్న సమస్యలకు విరుద్ధంగా తారుమారు చేసి, కనుమరుగయ్యేందుకు...
ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు దాని అనుబంధ సంస్థలపై దేశవ్యాప్త నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఐదేళ్లపాటు నిషేధం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967లోని సెక్షన్ 3(1) క్రింద...
తిరుగుబాటు నగారా
- డా. శ్రీరంగ్ గోడ్బోలే
హైదరాబాదు సంస్థానంలో 88% ఉన్న హిందువులపై నిజాము, అతని ఖాక్ సార్ పార్టీ, నిజాము సైన్యము , ఇత్తెహాదుల్ ముస్లిమీ, రోహిలే , పఠానులు , అరబ్బుల దమనకాండ 1920 తరువాత మరింత పెరిగింది. 1938 నాటికి పరిస్థితి విషమించింది. హిందువులకి తమ బాధలు , కష్టాలు చెప్పుకోవటానికి అన్ని మార్గాలు...
పిఎఫ్ఐ సిద్ధాంతం – వ్యూహాలు:
భారతదేశ ప్రతిష్టను దిగజార్చటం,భారత్ ను విచ్ఛిన్నం చేయటం, భారత్ లో మతసామరస్యాన్ని నాశనం చేయడం
మతం పేరున దేశంలో హింసాయుత వాతావరణాన్ని సృష్టించటం
ఇవన్నీ అమలు చేసేందుకు,ఒక వ్యవస్థను తయారుచేసుకున్నది –
అ) ముస్లింలు ఎప్పుడైనా నేరాలు, అల్లర్లకు పాల్పడి, కేసులు నమోదు అయితే, వాళ్ళకు సహాయంగా, ఒక న్యాయ విభాగం,
ఆ) ఘర్షణల ఉపశమన విభాగం – అల్లర్లు...
Prime Minister Liz Truss
10 Downing Street,
London, SW1A 2AA
United Kingdom.
Subject: Need to urgently take suitable action against the continued violence against Hindus in Leicester and Birmingham by Islamic extremists and hoodlums.
Honorable
Namaste!
The Vishva Hindu Parishad (World Hindu Council) is deeply concerned...
Lokmanthan 2022 in the grand inaugural session was opened by the Hon'ble Vice President of India, Shri Jagdeep Dhankar in the august presence of Governor of Assam Shri Jagdish Mukhi and the very reputed and popular CM of Assam,...
ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కు చెందిన కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఉదయం భారీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్తో సహా దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న PFI కార్యాలయాలపై సోదాలు నిర్వహించి ఇప్పటి వరకు 100కు పైగా PFI సభ్యులను...
ఒక వైపు హిందువులపై దాడులు చేస్తూనే.. మరో వైపు హిందువులపై విషం చిమ్ముతున్నాయి ముస్లిం వర్గాలు. ఇటీవల ఇగ్లాండ్లో కొంత మంది హిందువులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేసినందుకు, హిందువులను మతోన్మాదులుగా చిత్రిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేపడుతున్నారు. ఈ మేరకు హిందువులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని...
నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల పేరుతో ఏడాది పాటు పలు కార్యక్రమాలు చేయడానికి నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల కార్యచరణ చేపట్టింది. అందులో భాగంగా సెప్టెంబర్ 17 నాడు...
శ్రీ పంచఖండ పీఠాధీశ్వరులు ఆచార్య శ్రీ ధర్మేంద్ర జీ స్వర్గస్తులు కావడంతో హిందూ సమాజం ఒక స్ఫూర్తివంతమైన ప్రతినిధిని, హిందూ ధర్మం, సంస్కృతి ఒక నిత్యజాగరుకులైన యోధుడిని కోల్పోయింది. వారి కుటుంబసభ్యులు, అనుచరులు, అభిమానులకు మేము ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నాము. శ్రీ రామజన్మభూమి మందిర ఉద్యమంలో ప్రధాన మార్గదర్శిగా వ్యవహరించిన ఆచార్య జీ హిందుత్వ...
తెలంగాణ ప్రభుత్వం భద్రతను విస్మరిస్తోంది. ఉగ్రవాదులకు.. అరచకత్వానికి బాటలు వేస్తోంది. దీంతో గతంలో భాగ్యనగర్ మాత్రమే ఉగ్రవాదులకు అడ్డంగా ఉండేది.. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉగ్రవాదులకు స్థావరంగా మారిపోయింది. ఉగ్రవాదులకే పోలీసులు ఆశ్రయము కల్పిస్తుండటం మరింత ఆశ్చర్యానికి గురి చేసే విషయం. హిందూ నాయకులను హతమార్చి, హిందూ ముస్లింల మధ్య అల్లర్లు...























