రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా, రాజ్‌గఢ్‌లో 300 సంవత్సరాలనాటి అత్యంత పురాతనమైన హిందువుల దేవస్థానాన్ని అధికారులు నేలమట్టం చేశారు. స్థానిక పత్రికల ప్రకారం దేవస్థానాన్ని నేల మట్టం చేయడంలో ఒక జేసీబీని వినియోగించారు. విగ్రహాలను సైతం ధ్వంసం చేశారు. ఇండియా టీవీ ప్రకారం దేవస్థానంలో శివలింగాన్ని సైతం డ్రిల్స్‌తో పెకలించివేశారు. ఢిల్లీలోని జహంగీర్‌పురిలో అక్రమ కట్టడాల కూల్చివేతకు...
ఒక పురాతనమైన మసీదు అట్టడుగున ఒక హిందూ దేవస్థానాన్ని పోలిన నిర్మాణం బయటపడింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం కర్నాటకలోని మంగళూరు శివార్లలోని మలాలీలో జుమా మసీదు నిర్వాహకులు ఇటీవల మసీదు పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్తంభాలపై అలంకారాలు చెక్కిన హిందూ దేవస్థానాన్ని పోలిన నిర్మాణం బైటపడింది. ఒక మసీదులో దేవస్థానాన్ని పోలిన నిర్మాణం...
ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని ప్ర‌ఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్య‌క్ర‌మంలో మహమ్మద్ మాట్లాడుతూ "కుతుబ్ మినార్ సమీపంలో గణేశ దేవాలయంతో సహా అనేక దేవాలయాల అవశేషాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అక్క‌డ ఒక...
భక్తులు యాత్ర చేయడం కోసం ఏర్పాటు చేసిన కర్తా‌ర్‌పూర్ కారిడార్‌ను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తున్నది. యాత్రకు విచ్చేస్తున్న భక్తులతో వాణిజ్యపరమైన సంబంధాలను నెలకొల్పుకోవడానికి, ఇంటెలిజెన్స్ వర్గాల సమావేశాలకు కారిడార్‌ను పాకిస్తాన్ వినియోగిస్తున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కారిడార్‌లో మకాం వేశాయి. భారత్‌ నుంచి వెళుతున్న యాత్రికుల నుంచి సమాచారం సేకరించడానికి...
- సంఘమిత్ర హనుమాన్ జయంతి రోజున ఢిల్లీలో జహంగీర్‌పురా దారుణమైన హింసాత్మక ఘటనలకు వేదికగా మారింది. శోభాయాత్ర చేపట్టిన హిందువులపై స్థానిక ముస్లిములు రాళ్ళు రువ్వారు. కాల్పులకు సైతం తెగబడ్డారు. మతకల్లోలంతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. జహంగీర్‌పురాలో హింస అనంతరం కొందరు లౌకికవాదులు బైటకు వచ్చారు. ఒక మసీదులోకి ప్రవేశించి కాషాయ పతాకాన్ని ఎగురువేయడానికి హిందూ భక్తులు...
Here is a classic example of how Indian media has been misquoting the speech delivered by Rashtriya Swayamsevak Sangh (RSS) Sarsanghchalak Mohan Bhaghwat ji during the conclusion of the six-day-Vednatha Sammelan at Shri Purnanand Ashram in Haridwar on April...
ఈ కాలపు యువత అసలైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం(కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అధ్యక్షులు మరియు రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు అభిప్రాయ పడ్డారు. అప్పుడే సమాజంలో చోటు చేసుకొంటున్న అంశాలపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుందని వివరించారు. చరిత్ర పుస్తకాల్లోని...
జాతిని నిర్వీర్యం పరిచే కుట్రలను తిప్పికొట్టాలి ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ్ ప్రచారక్ దేవేందర్ జి ప్రచార ప్రసార మాధ్యమాలు ప్రస్తుతం తమ విశ్వసనీయతను కోల్పోయినట్టు ప్రజలు భావిస్తున్న తరుణంలో సోషల్ మీడియానే సామాజిక మార్పులో కీలక భూమిక పోషిస్తుందని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ చామర్ధి దేవేందర్ రాజు అన్నారు. సమాచార భారతి ఆధ్వర్యంలో సోషల్...
--పిన్నింటి బాలాజీ రావు కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌ లో నిర్వహిస్తున్న యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచం వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. రామప్పకు వారసత్వ...
The country is looking into Kerala, a state that is known as the hub of Islamic terrorism. In a shocking incident, yet another RSS karyakarta was hacked to death by a 5-member gang in Palakkad. The deceased has been...
- రామ్ మాధవ్ రెండు వేర్వేరు దేశాలకు చెందిన నేతలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరు చెప్పుకొని వారి అయిష్టతను వ్యక్తం చేసే సమయంలో ఒకే గట్టు మీద నిలబడి కనిపించడం అత్యంత ఆసక్తిదాయకమైన విషయం. ఆ ఇద్దరిలో ఒకరు పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఏకమైన విపక్షాలు...
హరిద్వార్‌లోని శ్రీ పూర్ణానంద ఆశ్రమంలో ఆరు రోజుల వేదాంత సమ్మేళనం చివరి రోజైన ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మాననీయ మోహన్ భగవత్‌జీ సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ "ఒక ప్రయోజనం కోసం సమాజం ముందుకు వెళుతోంది, మీరు దానికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. మేము నిత్యం మీ వెన్నంటి ఉంటాము. సమయం...
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గోరఖ్‌పూర్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడి కేసుకు సంబంధించి నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (UAPA) ప్రయోగించడానికి అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ దిశగా ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక బృందం (ATS) ప్రక్రియను ప్రారంభించినట్టు, త్వరలోనే ఈ కేసును...
Paving way to bring the Vanavasis in to the traditional spectrum, Telangana Governor Srimathi Tamilisai Soundararajan performed Seemantham to Vanavasi pregnant women on the auspicious day of coronation of Lord Sri Rama at a programme organized by Vanavasi Kalyana...
మత ప్రచారం కోసం జిహాదీలు సరికొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు. ఎలాంటి ఆర్డర్ లేకుండానే హిందువుల ఇండ్లకు హిందీలోకి అనువదించిన ఖురాన్ పుస్తకాన్ని కొరియర్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే ఈ కుట్ర వెనుక కొరియర్ కంపెనీల భాగస్వామ్యం కూడా ఉందా? అనే అనుమానాలు అంతటా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జిహాదీ సంఘటన విభాగం యాప్...