ఆరోపిత "మానవ హక్కుల ఉల్లంఘనలు" కు సంబంధించి భారత్పై అమెరికా చేసిన విమర్శలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ దీటైన సమాధానం ఇచ్చారు.
2+2 చర్చల అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ అమెరికా సహా ఇతర దేశాల్లో మానవ హక్కుల పరిస్థితిపై భారత్కు...
శ్రీరామనవమి రోజున గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్లో ఖంభట్లో శోభాయాత్రపై రాళ్లు రువ్వడంతోపాటు తదనంతర హింస ముందస్తు ప్రణాళికలో భాగమని స్థానిక 'దివ్య భాస్కర్' దినపత్రిక తెలిపింది. మౌల్వీలతో పాటుగా అరెస్టయిన 11 మందిలో ఆరుగురు కుట్రను పన్నడంలో పాలుపంచుకున్నారని దినపత్రిక ఒక వార్తా కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం ముందుగా ఏర్పాటైన ఒక...
బూటకపు కధనాలు, అసత్య ప్రచారాలకు పేరుగాంచిన కమ్యూనిస్ట్ ప్రచార యంత్రాంగం ఈసారి తెలంగాణాలో అటువంటి మరో అసత్య ప్రచారానికి తెరతీస్తోంది. జార్జ్ రెడ్డి అనే హింసావాదిని ఒక హీరోగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది.
జార్జిరెడ్డి జీవితం ఇతివృత్తంగా నిర్మించిన చలన చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో దానిని...
Communist ecosystem notorious for creating fake narratives, has this time taken up a new project in Telangana – to create the legend of a fake hero: George Reddy.
A movie eulogizing him will be...
The “outburst of Dalit outrage’’ during the all-India ‘bandh’ on April 2 has been sought to be explained as an assertion of their right to humanity by apologists of the violence that marred the protests. The ‘Dalit anger’ was...
The nation observed Ambedkar Jayanti on April 14 around the time when there were disturbances in some parts of the country consequent to a judgement of the Supreme Court regarding the enforcement of The Scheduled Castes and the Scheduled...
- ప్రశాంత్ పోలే
కొంతమంది ఎంపిక చేసిన ఆంగ్లేయులకు మినహాయింపు ఇద్దాం. ఎందుకంటే భారత్పై పెత్తనం చేద్దామని వచ్చిన ప్రతి ఒక్క ఆంగ్లేయుడు అధికారం మత్తులో ఊగిపోతూ ఉంటాడు. భారతీయులను కుక్క, పిల్లి అని పిలుస్తారు. భారతీయుల నుంచి తమకు తోచినది వసూలు చేయడమనేది ఒక అధికారంగా భావిస్తారు.
ఇలాంటి మనస్తత్వపు పరిణామంతో 1919 సంవత్సరంలో అమృత్సర్లో...
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి దాదాపు 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హింసకు పాల్పడిన నిందితులకు చెందిన 50 నిర్మాణాలను నేలమట్టం చేశారు.
ఆదివారం సాయంత్రం ఒక ప్రార్థనామందిరం పక్కగా శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతుండగా అల్లర్లు జరిగాయి. దాదాపు మూడు గంటల సేపు రాళ్ళు రువ్వుకోవడం, ఘర్షణలు...
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశాన్ని లేవనెత్తిన ఒక పాత్రికేయునికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్ చెంపపెట్టు అన్నట్టుగా సమాధానమిచ్చారు. భారత్-యూఎస్ 2+2 చర్చ నాల్గవసారి జరుగుతున్న సందర్భంగా ఎస్ శంకర్ భారత్ వైఖరిని స్పష్టం చేశారు.
"చమురు కొనుగోలు అంశాన్ని మీరు (పాత్రికేయుడు) ప్రస్తావించడాన్ని నేను పరిగణనలోకి తీసుకున్నాను....
దేశంలో పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాన్ని అందించడంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ముఖ్యమైన భూమిక పోషిస్తున్నది. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ భారత్లో తీవ్రమైన పేదరికాన్ని 0.8 శాతం వరకు కనిష్టం చేయడంలో PMGKAY కీలకమైన పాత్ర పోషించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పేర్కొంది.
ఈ...
-తాల్లోజు నర్సింహాచారి
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని తెలంగాణ రాష్ట్రంలో నిరసనలు చేస్తున్నారు. అయితే నిజానికి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోవడానికి అసలు కారణాలు ఏమిటి వాస్తవలను తెలుసుకుందాం.
మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి, అప్పుడు కేంద్రం రాష్ట్రానికి...
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలంలోని వనవాసీ గర్భిణులకు సాంప్రదాయ పద్దతిలో సీమంతం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రాముడి పట్టాభిషేకం నాడు భద్రాచలంలో శ్రీ వీరభద్ర ఫంక్షన్ హాల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర్య రాజన్ గారి చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం...
ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన కుతుబ్ మినార్ వాస్తవానికి 'విష్ణు స్తంభం' అని విశ్వహిందూపరిషత్ (VHP) అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. 27 హిందూ-జైన దేవస్థానాలను ధ్వంసం చేసిన తర్వాత వాటి నుంచి సేకరించిన వస్తువులతో కుతుబ్ మినార్ను నిర్మించారని ఆయన చెప్పారు. హిందువులను అపహాస్యం చేయడం కోసమే అతి పెద్ద నిర్మాణాన్ని జరిపారని...
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గోరఖ్పూర్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడి చేసిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ అరబిక్ పదాలతో కూడిన ఒక సంకేత భాషను వినియోగించేవాడని అతడిని విచారిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక బృందం (ATS) వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద మూక ఐసిస్ శిబిరానికి చెందిన ఒక యువతితో అబ్బాసీకి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ-మెయిల్స్ ద్వారా...
- శ్రీ కృష్ణ గోపాల్ శర్మ
గురు సమర్ధ రామదాస స్వామి జయంతి సందర్భంగా…
సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ ఆంజనేయ...























