ఆయన దైవాంశ సంభూతుడు. సాక్షాత్తు పరమశివుని అంశతో జన్మించినవాడు. మూడువందల సంవత్సరాలుగా అటువంటి పాలకుడు జన్మించలేదు. మ్లేచ్ఛుల కబంధ హస్తాల నుండి హిందూ ధర్మాన్ని కాపాడినవాడు అంటూ స్వామీ వివేకానంద ప్రస్తుతించిన ఛత్రపతి...
నేడు విశ్వా వ్యాప్తంగా భారతీయులన్నా, హిందువులన్న ఎంతో గౌరవం పెరిగిందని, రాబోయే రోజులలో సర్వ శక్తివంతమైన దేశంగా భారత్ ఏర్పడబోతున్నదని, సంఘ సంస్థాపకులు డాక్టర్ జీ ఆశించిన అలాంటి విజయం కోసం స్వయంసేవకులందరు...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది సంవత్సరం వైపుగా అడుగులు వేస్తోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ ఏం చేయబోతోంది, ఎలాంటి ప్రణాళికలను సిద్ధంచేస్తోంది? అనే విషయంలో సహజంగానే సర్వత్రా ఆసక్తి...
ఆద్యాత్మిక వేత్త, శ్రీ పీఠం అధిపతి శ్రీ పరిపూర్ణనంద స్వామిపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని హిందూ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే...