మహ్మదీయుల కంటే ముందుగా భారతదేశంపై గ్రీకులు, హుణులు, కుషానులు తదితరులు దండయాత్రలు చేసినా వారు తమ వెంట మతాలను తీసుకోని రాలేదు. లేదా వారి మతాలను భారత దేశంలో వ్యాప్తి చేయలేదు. అంతే...
సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే, కులం కన్నా ధర్మం గొప్పదని "సామాజిక సమరసతా వేదిక" నిర్వహించిన సమావేశంలోని వక్తలు పేర్కొన్నారు.
సమాజంలో సమరసత ఆవశ్యకత, ఆ దశలో కృషి...
కోవిడ్ -19 సమయంలో "సేవా ఇంటర్నేషనల్" చేసిన సేవలను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రశంసించారు. కోవిడ్ సమయంలో అనేక మందికి సహకారానికి అందించి, వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాలు పంచుకుని అందరూ వ్యాక్సిన్...