‘వివక్ష’ అంటూ ప్రచురితమైన వార్త వెనుక నిజానిజాలు

ఈనెల 15వ తేదీన ప్రముఖ తెలుగు దినపత్రికలో 'నవమి ఉత్సవాలకు దళితులను పిలవరా?' పేరిట ఒక వార్త ప్రచురితమైంది. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలకు గ్రామంలోని భూనీళా...

హిందూ ఉగ్రవాద కల్పిత కర్తలను గుర్తించండి

ఫిబ్రవరి 19, 2007.. భారత్ నుండి పాకిస్థాన్ వెళ్తున్న సంజౌతా ఎక్స్ ప్రెస్ రైలులో జరిగిన శక్తివంతమైన పేలుళ్ల వల్ల దాదాపు 70కి పైగా ప్రయాణికులు, గార్డ్ లు చనిపోయారు . హఠాత్తుగా...

ఆతిథ్యం.. భారతీయ వ్యాపార వ్యవస్థలో అంతర్భాగం

26 నవంబర్ 2008వ సంవత్సరం.. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం. ముంబైలోని తాజ్‌ హోటల్‌ రెండో అంతస్తులో ఒక వీడ్కోలు కార్యక్రమం జరుగుతోంది. ఆ హాలు మేనేజర్‌ మల్లిక. ఆమె వయసు 24 మాత్రమే....

Marking 100th birth anniversary of legendary Arjan Singh, IAF organises Half Marathon

New Delhi, April 15: Remembering the first and only “Five Star” rank officer of Indian Air Force Arjan Singh on his 100th Birth Anniversary,...

ఘనంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠ్ ఆవిర్భావ దినోత్సవం

శిశుమందిరాలు సంస్కృతికి నిలయాలని సరస్వతీ విద్యాపీఠం జిల్లా కోశాధికారి కాశీనాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్ పట్టణంలోని శిశుమందిర్ లో ఆవిర్భావ మరియు...

సమాచార వాహిని: 15-ఏప్రిల్-2019

The Bahadur, Apna Lal Bahadur; He Rises Again On the sidelines of the recently concluded fourth annual convention of the Indic Academy (IA) in Bengaluru,...

ధనార్జనలో ధార్మికత.. భారతీయ ఆర్ధిక వ్యవస్థ

ప్రతిరోజూ ఉదయం ఆరుగంటల సమయం.. పూల వ్యాపారం నిర్వహించే మహిళలంతా తమ పూల గంపలు తీసుకుని ఒకచోటకి చేరతారు. సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తి అక్కడికి చేరుకుంటాడు. అడిగినవారందరికీ తలా వెయ్యి రూపాయల...

జలియన్ వాలా బాగ్ మారణహోమానికి ఇప్పటికీ క్షమాపణ చెప్పని బ్రిటన్

భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పాల్పడిన జలియన్ వాలా బాగ్ దురాగతానికి బ్రిటన్ ఇప్పటికీ క్షమాపణ చెప్పకపోవడం ఆ దేశం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ మారణహోమానికి నేటితో 100 ఏళ్ళు...

జలియన్ వాలా బాగ్ మారణహోమంలో అమరులైన దేశభక్తులను స్మరిస్తూ చిన్నారుల నివాళులు

స్వతంత్ర సంగ్రామం సందర్భంగా జలియన్ వాలా బాగ్ మారణహోమంలో బలైన వేల మంది భారతీయులను స్మరిస్తూ మెదక్ శిశుమందిర్ చిన్నారులు నివాళులర్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన ఈ మారణకాండకు  నూరేళ్ళు పూర్తైన సందర్భంగా...

ఉగ్రవాద కాల్పుల్లో స్వయంసేవక్ మృతి పట్ల ఆరెస్సెస్ సంతాపం

జమ్ముకాశ్మీర్ కిష్టవార్ లో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సహ సేవ ప్రముఖ్ శ్రీ చంద్రకాంత్ జీ, ఆయన అంగరక్షకుడు ఒక ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో నేలకొరగడం తీవ్ర సంతాపాన్ని కలిగించింది. ఉగ్రవాదుల ఈ పిరికిపంద...

Chandrakant’s sacrifice – irreplaceable loss for patriots – Suresh Joshi, RSS Sarkaryavah

We are deeply anguished and sad over the brutal killing of Sah Prant Seva Pramukh of RSS Chandrakant Ji and his security personnel in...

242 కోట్ల రూపాయల అవినీతి కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల నాథ్ సమీప బంధువు!

ఆదాయపన్ను శాఖ ఏప్రిల్ 4న నిర్వహించిన దాడులలో సీజ్ చేసిన రూ. 242 కోట్లు పాటు లభ్యమైన డైరీల ద్వారా మోసర్ బేర్ కంపెనీ చైర్మన్, కాంగ్రెస్ నేత కమల్ నాధ్ సమీప...

లోకహితం మాసపత్రిక ఏప్రిల్ 2019 ఆన్లైన్ సంచిక

లోకహితం మాసపత్రిక ఏప్రిల్ 2019 ఆన్లైన్ కలర్ సంచిక కోసం క్లిక్ చేయండి

Temples should be managed by devotees, not government: Supreme Court

Supreme Court on Monday questioned government authorities taking over administration of religious places and said that the task of temple administration and management should be...

ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరెస్సెస్ కార్యకర్త మృతి

జమ్మూ-కాశ్మీర్: రాష్ట్రంలోని కిష్ట్వార్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరెస్సెస్ కార్యకర్త చంద్రకాంత్ శర్మ మృతిచెందారు. మంగళవారం ఉదయం తీవ్రవాదులు జరిపిన ఈ దాడిలో తొలుత చంద్రకాంత్ శర్మ అంగరక్షకుడు మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన...