సమాచార వాహిని: 30-నవంబరు-2018 (పత్రికలోని ముఖ్యమైన వార్తలు)
దిష్టిబొమ్మలతో పోలీసులకు ఉచ్చు..!నక్సల్స్ సరికొత్త పన్నాగం
సుక్మా: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో నక్సల్స్ పోలీసులు, భద్రతా సిబ్బందిని గందరగోళానికి గురి చేసి ఉచ్చులో పడేసేలా నక్సల్స్ కొత్త పథకంవేశారు. అడవిలోని కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ను...
క్రైస్తవ గృహంలో బాలికలపై లైంగిక దాడి.. కలెక్టర్ తినిఖీల్లో వెలుగుచూసిన నిజాలు
తమిళనాడులోని తిరువన్నామలైలో క్రైస్తవ మిషనరీ సంస్థ నిర్వహిస్తోన్న మెర్సీ అదైకలాపురం మిషనరీ హోమ్ అనే అనాధ బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ కెఎస్ కందస్వామి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్మయం కలిగించే నిజాలు...
పవిత్ర గంగా ప్రక్షాళన ఉద్యమంలో కీలక ముందడుగు
పవిత్ర గంగా నది ప్రక్షాళన ఉద్యమంలో భాగంగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నమామి గంగా' ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడింది. ప్రతిరోజూ దాదాపు కోట్లాది లీటర్ల వ్యర్ధాలను గంగానదిలో ప్రవేశపెడుతున్న...
ఆర్య సమాజ్ను విమర్శించిన బహదూర్ యార్జంగ్ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-42)
భారతకోకిల, సరోజినిదేవి నాయుడు అధ్యక్షత వహించిన ఆ ఉత్సవాల్లో నవాబ్ బహదూర్ యార్జంగ్ ఉపన్యసిస్తున్నాడు. హైద్రాబాద్ సంస్థానంలో హిందూ - ముస్లింలు, పాలు - తేనెలా కలసి ఉన్నారని, ఇస్లాం ఏకేశ్వరోపాసననే కోరుతూఉందని,...
శ్రీరామ జన్మభూమిలో మందిరం కోసం.. ఈ నిరీక్షణ ఎంతకాలం?
26 ఏళ్ళ క్రితం.. గీతాజయంతి రోజున దురాక్రమణ చిహ్నమైన బాబ్రీ కట్టడం కరసేవకుల ఆగ్రహానికి పూర్తిగా నేలమట్టమైంది. కానీ రామజన్మభూమిలో భవ్యమైన మందిర నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. అసంపూర్తిగా మిగిలిన రామకార్యాన్ని...
1984 Anti-Sikh riots – A ‘dark chapter’ in history of independent India – Delhi...
The Delhi High Court on Wednesday upheld the conviction of 88 convicts in the 1984 Anti-Sikh riots in the east Delhi’s Trilokpuri area.
According to...
మహాసభలకు హాజరవడమే నారాయణరెడ్డి చేసిన నేరం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-41)
భార్య, చిన్న కొడుకు దగ్గరికి రాగానే ఆయన చిన్నపిల్లవాడి చేతిని, భార్య చేతిలో పెట్టి ప్రాణాలు వదిలాడు. బయట ముస్లిం దుండగులు కారును దహనం చేయాలని ప్రయత్నించి పెట్రోలు లేకపోవడంతో విఫలమై వెళ్ళిపోయారు....
తీర్పు అమలులో ఆలయంపై ఉన్న శ్రద్ధ చర్చి మీద లేదా?: కేరళ హైకోర్టు
కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. పిరవోమ్ చర్చ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని కేరళ ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ క్రైస్తవుల్లోని ఒక వర్గం తిరిగి కేరళ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో కేసు విచారణ...
సమాచార వాహిని: 28-నవంబర్-2018 (వార్తాపత్రికలలో ముఖ్యమైన సమాచారం)
RSS leader Indresh Kumar says govt and public ready for Ram Mandir ordinance, slams SC for hurting Hindu sentiments
Chandigarh: The RSS on Tuesday demanded an...
Only A Hindu Can Be Made Devaswom Commissioner, Rules Kerala High Court
The Kerala High Court has mandated that the Commissioner of the Travancore and Cochin Devaswom Boards will always be a Hindu. The directive was...
కాశ్మీర్ లేని భారత మ్యాప్ ప్రదర్శించిన కేరళ సీపీఎం పార్టీ
కమ్యూనిస్టులు తమ జాతి వ్యతిరేక విధానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. కేరళలోని పాలక్కా డులో సీపీఎం పార్టీ ముద్రించిన పోస్టర్లలో కాశ్మీర్ లేని భారత మ్యాప్ ప్రదర్శించారు. శబరిమలపై తమ పార్టీ వైఖరి చాటిచెప్పేందుకు చేపట్టిన 'జనమున్నెట్ట యాత్ర"...
శబరిమల కేసులో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేరళ హైకోర్టు
గత కొంతకాలంగా కొనసాగుతున్న శబరిమల వివాదంలో కేరళ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పవిత్ర క్షేత్రంలో అయ్యప్ప భక్తులపై పోలీసులు చేపడుతున్న దాడులపై సమీక్ష కోసం హైకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది....
దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న హిందువులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-40)
400 మంది ముస్లింలు బాజాలతో, నినాదాలతో బయలుదేరి బస్తీలోకి వచ్చారు. ఎదురుగా హిందువులు దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సుబేదార్ హిందువులనే చెదిరి పొమ్మని ఆర్డర్ ఇచ్చాడు. ఆత్మరక్షణకు సిద్ధమైన ప్రజలను చెదిరి...
శ్రీకాకుళం తుఫాను బాధితుల సేవలో.. ఆర్.ఎస్.ఎస్.
ఇటీవల సంభవించిన 'తిత్లి' తుఫాను శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపు కొత్తూరు తదితర 10 మండలాలను దెబ్బతీసింది. పలాస రైల్వేస్టేషన్లోని పై కప్పులు ఎగిరిపోయాయి. పలాసకు దగ్గరలో ఉన్న టోల్గేట్ కప్పులు ఎగిరిపడ్డాయి. జాతీయ...
సమాచార వాహిని: 27-నవంబర్-2018 (వార్తాపత్రికలోని ముఖ్యమైన సమాచారం)
When terrorism rules the roost
As we observe the 10th anniversary of the dastardly Mumbai attacks, little seems to have changed. Neither has Pakistan mended...






















