పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అనుబంధ సంస్థలపై దేశవ్యాప్త నిషేధం

ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు దాని అనుబంధ సంస్థలపై దేశవ్యాప్త నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఐదేళ్లపాటు నిషేధం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967లోని సెక్షన్ 3(1) క్రింద కలిగే అధికారాలను వినియోగించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ తెలియజేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతో పాటు ముస్లిం యువతకు ఆయుధాల శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్...

హైదరాబాద్ (భాగ్యనగర్ )నిరాయుధ ప్రతిఘటన: రెండవ భాగం

తిరుగుబాటు నగారా  - డా. శ్రీరంగ్ గోడ్బోలే హైదరాబాదు సంస్థానంలో 88% ఉన్న హిందువులపై నిజాము, అతని ఖాక్ సార్ పార్టీ, నిజాము సైన్యము , ఇత్తెహాదుల్ ముస్లిమీ, రోహిలే , పఠానులు , అరబ్బుల దమనకాండ 1920 తరువాత మరింత పెరిగింది.  1938 నాటికి పరిస్థితి విషమించింది. హిందువులకి తమ బాధలు , కష్టాలు చెప్పుకోవటానికి అన్ని మార్గాలు మూసుకుపోయాయి  . దానివల్ల నియంత నిజాము పాలనకు విరుద్ధంగా నిరాయుధ ప్రతిఘటన తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయింది. పూర్వరంగం హైదరాబాదు సంస్థానంలో హిందువుల కోసం రెండే సంస్థలు పనిచేస్తుండేవి. ఒకటి ఆర్యసమాజం ,...

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)– దేశ వ్యతిరేక కార్యకలాపాలు

పి‌ఎఫ్‌ఐ సిద్ధాంతం – వ్యూహాలు: భారతదేశ ప్రతిష్టను దిగజార్చటం,భారత్ ను విచ్ఛిన్నం చేయటం, భారత్ లో మతసామరస్యాన్ని నాశనం చేయడం మతం పేరున దేశంలో హింసాయుత వాతావరణాన్ని సృష్టించటం ఇవన్నీ అమలు చేసేందుకు,ఒక వ్యవస్థను తయారుచేసుకున్నది – అ) ముస్లింలు ఎప్పుడైనా నేరాలు, అల్లర్లకు పాల్పడి, కేసులు నమోదు అయితే, వాళ్ళకు సహాయంగా, ఒక న్యాయ విభాగం, ఆ) ఘర్షణల ఉపశమన విభాగం – అల్లర్లు సృష్టించిన వాళ్ళకు ఆర్థిక సహాయం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవటం. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు చట్టబద్ధత కల్పించటం :  అ) బెంగళూరులో లాగా అల్లర్లు చేయటం, (ఆ) ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులను...

VHP’s letter to UK PM Liz Truss on violence against Hindus in Leicester and Birmingham

Prime Minister Liz Truss 10 Downing Street, London, SW1A 2AA United Kingdom. Subject: Need to urgently take suitable action against the continued violence against Hindus in Leicester and Birmingham by Islamic extremists and hoodlums. Honorable Namaste! The Vishva Hindu Parishad (World Hindu Council) is deeply concerned and alarmed at the ongoing violence in Leicester in which a large number of Hindus of Leicester, their places of...

Lokmanthan starts in Guwahati

Lokmanthan 2022 in the grand inaugural session was opened by the Hon'ble Vice President of India, Shri Jagdeep Dhankar in the august presence of Governor of Assam Shri Jagdish Mukhi and the very reputed and popular CM of Assam, Shri Himantha Biswa Sarma, Pragna Pravah National Convenor Shri J. Nand Kumar, and Shri Dattatreya Hosabale, Sar karyavah, RSS at...

దేశ వ్యాప్తంగా PFI కార్యాల‌యాల‌పై NIA సోదాలు… 100మందికి పైగా అరెస్ట్‌

ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కు చెందిన కార్యాల‌యాల‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఉదయం భారీ సోదాలు చేప‌ట్టింది. హైద‌రాబాద్‌తో స‌హా దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న PFI కార్యాల‌యాల‌పై సోదాలు నిర్వ‌హించి ఇప్ప‌టి వ‌ర‌కు 100కు పైగా PFI స‌భ్యుల‌ను అరెస్టు చేశారు. తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన 100 మందికి పైగా సభ్యులను అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ...

హిందూ స‌మాజంపై విషం చిమ్ముతున్న ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిట‌న్

ఒక వైపు హిందువుల‌పై దాడులు చేస్తూనే.. మ‌రో వైపు హిందువుల‌పై విషం చిమ్ముతున్నాయి ముస్లిం వ‌ర్గాలు. ఇటీవ‌ల ఇగ్లాండ్‌లో కొంత మంది హిందువులు జై శ్రీ‌రాం అంటూ నినాదాలు చేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేసినందుకు, హిందువుల‌ను మ‌తోన్మాదులుగా చిత్రిస్తూ వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ఈ మేర‌కు హిందువుల‌కు వ్య‌తిరేకంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిట‌న్ (MCB) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. స్కాటిష్ కు చెందిన పాకిస్తాన్ జాతీయుడు, కౌన్సిల్ సెక్రటరీ జనరల్ జరా మొహమ్మద్...

నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాలు

నిజాం నిరంకుశ పాల‌న నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది 2022 సెప్టెంబ‌ర్ 17 నాటికి 75 ఏళ్లు అయిన సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల పేరుతో ఏడాది పాటు ప‌లు కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల కార్య‌చ‌ర‌ణ చేప‌ట్టింది. అందులో భాగంగా సెప్టెంబ‌ర్ 17 నాడు నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల స‌మితి ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్లు జెండా ఎగుర‌వేశారు.

రామమందిర ఉద్యమ మార్గదర్శి ధర్మేంద్ర జీ

శ్రీ పంచఖండ పీఠాధీశ్వరులు ఆచార్య శ్రీ ధర్మేంద్ర జీ స్వర్గస్తులు కావడంతో హిందూ సమాజం ఒక స్ఫూర్తివంతమైన ప్రతినిధిని, హిందూ ధర్మం, సంస్కృతి ఒక నిత్యజాగరుకులైన యోధుడిని కోల్పోయింది. వారి కుటుంబసభ్యులు, అనుచరులు, అభిమానులకు మేము ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నాము. శ్రీ రామజన్మభూమి మందిర ఉద్యమంలో ప్రధాన మార్గదర్శిగా వ్యవహరించిన ఆచార్య జీ హిందుత్వ జాగృతి ఎంతో కృషి చేశారు. అందుకు ప్రజానీకం సదా, సర్వదా గుర్తుపెట్టుకుంటారు. ఆచార్య జీ ఆత్మకు పరమేశ్వరుడు తన పవిత్ర చరణాల వద్ద స్థానం కల్పించాలని ప్రార్ధిస్తున్నాము. -డా....

నిద్దురపోతున్న నిఘా వ్యవస్థ.. చలరేగుతున్న ఉగ్రవాద సంస్థలు: VHP పత్రికా ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం భద్రతను విస్మరిస్తోంది. ఉగ్రవాదులకు.. అరచకత్వానికి బాటలు వేస్తోంది. దీంతో గతంలో భాగ్యనగర్ మాత్రమే ఉగ్రవాదులకు అడ్డంగా ఉండేది.. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉగ్రవాదులకు స్థావరంగా మారిపోయింది. ఉగ్రవాదులకే పోలీసులు ఆశ్రయము కల్పిస్తుండటం మరింత ఆశ్చర్యానికి గురి చేసే విషయం. హిందూ నాయకులను హతమార్చి, హిందూ ముస్లింల మధ్య అల్లర్లు సృష్టించేందుకు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం.. పోలీస్ యంత్రాంగం విఫలమవుతోంది. తమకు అనుమానాలు రాకుండా పోలీసుల ఇళ్లలోనే స్థావరాలు ఏర్పరచుకొని...