హెచ్ వి శేషాద్రి: సంఘ వికాసానికి అంకితమైన దేశభక్తుడు
సంఘం కోసం తన జీవితమంతా అంకితం చేసిన పూజనీయులు హెచ్ వీ శేషాద్రి. వీరి పూర్తి పేరు హెంగసంద్ర వెంకటరామయ్య శేషాద్రి. వీరు మే 26, 1926న బెంగళూరులో జన్మించారు. 1943లో స్వయం సేవక్గా మారి, 1946లో మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో బంగారు పతకం సాధించిన తర్వాత ఎమ్మెస్సీ చేశారు. తరువాత సంఘ్ ప్రచారక్గా తన జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు అంకితం చేశారు. మొదట శేషాద్రి గారి పని ప్రదేశం మంగళూరు విభాగ్ కాగా, తర్వాత...
బిహెచ్ఇఎల్ రామచంద్రపురంలో వేడుకగా నారద జయంతి
బిహెచ్ఇఎల్ రామచంద్రపురం: సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైశాఖ బహుళ విదియ నాడు దేవర్షి నారద జయంతి కార్యక్రమం బిహెచ్ఇఎల్ రామచంద్రపురం (సంగారెడ్డి జిల్లా) గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని జయలక్ష్మి మాత భవనంలో జ్యోతి ప్రజ్వలనతో మొదలైంది. ఈ కార్యక్రమానికి పటాన్చెరు, బీరంగూడ, రామచంద్రపురం నగరాల నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మార్గదర్శనం చేయటానికి విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచార ప్రముఖ్ బోయిని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
నేతాజీకి ప్రేరణనిచ్చిన అగ్గి బరాటా రాస్ బిహారీ బోస్
భారతదేశ స్వాతంత్రోద్యమకారుడు, గదర్ ఉద్యమంలోనూ అగ్రభాగాన నిలిచిన గొప్ప దేశభక్తుడు రాస్ బిహారీ బోస్. మే 25, 1886న పశ్చిమ బెంగాల్లోని బర్దామన్ జిల్లా సుబల్దాహా గ్రామంలో జన్మించాడు. తండ్రి వినోద్ బిహారీ అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అయితే.. రాస్ బిహారీ బోస్కి చిన్నతనం నుంచే దేశభక్తి భావాలుండేవి. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే విప్లవోద్యమంలో చేరాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. జాతీయవాద స్ఫూర్తితో సైన్యంలోకే వెళ్లాలని భావించారు కానీ... డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చి ఇనిస్టిట్యూట్లో ఉద్యోగం వచ్చింది....
Organize and consolidate the nationalistic thoughts and media…
Samachara Bharati conducted Narada Jayanti Day, retired Chief Secretary of Andhra Pradesh, Sri IYR Krishna Rao is the chief guest on the occasion. Chief Guest, Retd Chief Secretary Sri Ippagunta Yasodhara Ramakrishna Rao (Sri IYR Krishna Rao) in his keynote address stated that even the renowned Maharshi Narada may not have survived in today's cut-throat political environment which affects the...
నారద జయంతితో జాతీయవాదుల ఐక్యత: ఐవైఆర్
తెలుగు జర్నలిజం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుందని, ఇపుడు నేషనల్ మీడియా యుగం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు అన్నారు. గతంలో జర్నలిజంలో అంతా మేనేజ్మెంట్ యుగమే నడిచిందని, ఇప్పుడు పాత్రికేయులే కాకుండా సామాన్య పౌరులు కూడా సోషల్ మీడియాలో ద్వారా యాక్టివ్గా అయిపోతున్నారని, ఇదో కొత్త పంథా అని తెలిపారు. నారద జయంతి నేపథ్యంలో సమాచార భారతి సంస్థ శుక్రవారం హైదరాబాదులో పాత్రికేయులకు అందించిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
ఆదర్శ పాత్రికేయుడు నారదుడు
నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు. నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుకుంటున్నది. ముల్లోకసంచారి నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే...
లోక కళ్యాణాన్ని కోరుకున్న నారదమహర్షి
నారద ముని ఆబాల గోపాలానికి తెలిసిన మునిపుంగవుడు. "నారాయణ నారాయణ" అనే మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతాడు. నారద ముని ప్రస్తావన లేని భారతీయ వాఙ్మయం లేదు. సనాతన ధర్మ సంప్రదాయంలో మనిషి, మనీషి గా, మహాత్ముడుగా ఉన్నతిని అందుకొని ముముక్షువుగా పరమపదంచేరి మహర్షిగా దైవత్వాన్ని పొందుతాడు. నారద మహర్షి ఆ కోవలో ' నేను ' అనే మాయను పూర్తిగా అవగాహన చేసుకొన్న బ్రహ్మా మానస పుత్రుడు. విష్ణుభక్తుడు పరమశివుని ప్రియశిష్యుడు. పద్నాలుగులోకాలను ఇచ్చామాత్రంగా చుట్టిరాగల బ్రహ్మర్షి. ఆధ్యాత్మికసాధనలో ఆయనకు ఆయనే...
Tamil Nadu: RSS camps held successfully across the state; Dravidian forces attempt to disrupt them fails
Tamil Nadu recently witnessed the annual RSS camps taking place across the state with great success. In Chennai, the camp was conducted from April 23 to May 7 at Amritha Vidyalaya School in Kovur, with more than 250 individuals participating in it. Similar camps were also organised in Trichy, Tirunelveli, and Krishnagiri. However, amidst the camps, certain Dravidian outfits made...
అరిషడ్వర్గాలను తెగనరికే ఖడ్గం… అన్నమయ్య సంకీర్తనా సాహిత్యం
--బుధ్ధిరాజు రాజేశ్వరి పదకవితాపితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు. ముప్పదిరెండు వేలకు మించిన సంకీర్తనాకుసుమాలతో ఆ శ్రీనివాసుని అర్చించి, ఆ దేవుని అనంత లీలలను కొనియాడి, పాడి తరించిన భక్తాగ్రేసరుడు అన్నమయ్య. అతని సారస్వతం తెలుగు జాతి సంస్కృతీ సంపద. రసజ్ఞలోకానికి ఆ సారస్వత కళ అంగరంగవైభవం. అన్నమయ్య క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో (మే 9, 1408) ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని రాజంపేట మండలంలో తాళ్ళపాక గ్రామంలో నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు జన్మించారు. ఎన్నో...