వినుర భారతీయ వీర చరిత

మంగళ్ పాండే జనులనెల్ల మిగుల జాగృత పర్చుచున్ ఫాలనేతృడోలె పాండె చెలగి అమ్మ స్వేచ్చ కొరకు ఆహుతయ్యె నిచట వినుర భారతీయ వీర చరిత భావము ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి తోటి సైనికులను సమాయత్తం చేయుచుండగా, గమనించిన బ్రిటిష్ సైన్యాధికారులు బంధించరాగా, వారిపై తిరగబడి, మూడో కన్ను తెరచిన శివుని వోలె చెలరేగి, కాల్పులు జరిపి, చివరికి ఉరితో అమరుడైన మంగళ్ పాండే వీర చరిత విను ఓ భారతీయుడా! రాంనరేష్

అసదుద్దీన్ ఓవైసి… హిందూ పండుగలపై విద్వేషాన్ని మానుకోవాలి – వీహెచ్‌పీ

హిందూ పండుగ‌ల‌పై హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ త‌న విద్వేషాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ తెలంగాణ రాష్ట్ర స‌హ కార్య‌ద‌ర్శి శ‌శిధ‌ర్ పేర్కొన్నారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు. ఉత్తర భారత దేశంలో ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే కన్వర్ యాత్రకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ గారు విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులను స్వాగతిస్తుంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి ప్రజలు కట్టిన పన్నులు వృథా అవుతున్నాయని మాట్లాడుతూ తన హిందూ ద్వేషాన్ని ప్రకటిస్తున్నాడ‌ని...

‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమ స్ఫూర్తి: 12 వేల అడుగుల ఎత్తున రెపరెపలాడిన జాతీయ పతాకం

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు(ITBP) లడఖ్ వద్ద 12,000 అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని బుధవారం(జులై 27) ఎగురవేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు 'హర్ ఘర్ తిరంగా' (ఇంటింటా జాతీయ పతాకం) ఉద్యమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రజలకు వారు పిలుపునిచ్చారు. భారత జాతీయ పతాకం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడానికి తోడు వారి హృదయాల్లో దేశభక్తి భావనను పాదుకొల్పడం కోసం 'హర్ ఘర్...

వినుర భారతీయ వీర చరిత

తిలక మాఝి వయసు చిన్న దైన వనవాసులనుగల్పి మాత స్వేచ్చ కొరకు మాఝి పోరె సమరమందు తాను జంపె క్లీవ్లాండును వినుర భారతీయ వీర చరిత .............. సమరమందు తాను జంప క్లీవ్లాండును తెల్ల వాడిట నిలువెల్ల వణకె మాత స్వేచ్చ కొరకు మాఝి పోరు గనుము వినుర భారతీయ వీర చరిత భావము, చరిత్ర సిద్ధూ కాను, భూమిజ్ సర్దార్ పోరాటం, వీర బుద్ధూ భగత్ పోరాటం, తానా భగత్ ఉద్యమం, బిర్సా భగవాన్ స్వాతంత్య్రోద్యమం మొదలైనవి తమ పవిత్ర భూమిపైన పరాయి పాలకులు అడుగుపెట్టకుండా నివారించాయి. ఈ మహాయోధులు చేసిన త్యాగాలు, కృషికి చరిత్ర పుటల్లో...

ధార్మిక నాగరికతా ప్రతినిధి ద్రౌపది ముర్ము

-అరవిందన్ నీలకందన్ 2022 సంవత్సరం జులై 25న భారతదేశపు 15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము అవతరించారు. భారత్ పార్లమెంట్‌కు అధినేత్రిగా, భారత్ సాయుధ బలగాలకు సుప్రీం కమాండర్‌గా నిలిచిన తొలి వనవాసీ మహిళగా ఆమె వినుతికెక్కారు. భారత్‌ను బీజేపీ పాలిస్తున్న కాలంలో అలా జరగడం కాకతాళీయం కాదు. భారత్‌లో హిందుత్వ ఉద్యమం నిరంతరం సమాజంలో వేర్వేరు వర్గాల మధ్య అనుసంధానం, సద్భావన, సమరసతలకు వెన్నంటి నిలుస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మూస ధోరణులను అది క్రమంతప్పకుండా సవాల్ చేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు, 1978-79 లో చోటు చేసుకున్న...

వినుర భారతీయ వీర చరిత

సరస్వతి రాజమణి - నేతాజీ గూఢచారి లేత ప్రాయమందె నేతాజి బాటలొ గూడచారిగాను గుండు కరచె రాజమణి సమరము రాష్ట్ర స్వేచ్చ కొరకె వినుర భారతీయ వీర చరిత భావము 16ఏళ్ళ లేత వయసులోనే నేతాజీ నడిపే ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరి, బ్రిటిషు వారి ఇళ్ళల్లో పనిమనిషిగా గూఢచర్యం చేసి, రహస్యాలను నేతాజీకి చేరవేసి, సహ గూఢచారిని కాపాడే సందర్భంలో కాలికి తుపాకి గుండు తగిలినా వెరవక దేశ స్వేచ్చ కొరకు పోరు సల్పిన రాజమణి వీర చరిత విను ఓ భారతీయుడా! చరిత్ర మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు...

VIDEO: ఆంగ్లేయులపై ‘దుగ్గిరాల’ విచిత్ర యుద్ధం

బ్రిటీషు వారి అస్తవ్యస్తమైన పాలనా విధానానికి వ్యతిరేకంగా ఆంగ్లేయులపై విచిత్ర యుద్ధం చేసిన ధీశాలి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. 'చీరాల-పేరాల ఉద్యమం' ద్వారా వేలాది మంది ప్రజల్లో స్వరాజ్య స్ఫూర్తిని రగలించారు. 'ఆంధ్రరత్న' బిరుదాకింతుడైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఖద్దరు పంచె, కండువా, తలపాగాతో, మెడలో రుద్రాక్షమాలతో సదా కనిపించేవారు. తెల్లదొరలపై పోరాటానికి ప్రజలను ఏకతాటిపై నిలపడంలో నిర్భయత్వాన్ని ప్రదర్శించారు. భారతీయులకు స్ఫూర్తిమంతంగా నిలిచారు.

స్వర్ణ లంక నుంచి సంక్షోభ లంక వరకు డ్రాగన్‌ ‌కాటు, కుటుంబ పాలన పోటు

శ్రీలంక… స్వర్ణ లంక. అందాల దేశం. చిన్న దేశం. అందాల సముద్ర తీరాలతో, చక్కని పర్యాటక ప్రదేశాలతో అలరారే దేశం. సాంస్కృతికంగా, నాగరికతాపరంగా భారత్‌తో తాదాత్మ్యం చెందగల దేశం. 2500 ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వెళ్లిపోయిన వారే సింహళీయులు. రావణుని లంక ఇదేనని నమ్మేవారూ ఉన్నారు. అలాగే ఉత్తర భారతదేశ మూలాలు ఉన్న ప్రజలు కూడా ఎక్కువే. తరువాత తమిళులు. 65 శాతం బౌద్ధులతో, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. అలాంటి దేశంలో ముసలం తెచ్చింది చైనా...

వినుర భారతీయ వీర చరిత

సామా జగన్మోహన్ రెడ్డి జెండదించి నల్లజెండ నెగురవేయ తరిమికొట్ట వచ్చి తానునిల్చి జాతిజెండ కొరకు జగనన్నమరుడాయె వినుర భారతీయ వీర చరిత భావము కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని దించి నల్లజెండాను ఎగుర వేసిన నక్సలైట్లను సామా జగన్మోహన్ రెడ్డి ఎదిరించారు. వారి ముందే తిరిగి జాతీయ జెండాను ఎగురవేశారు. అది సహించలేని ముష్కరులు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తున్న ఆయన్ను వెనుక నుంచి తుపాకులతో కాల్చారు. జాతీయ జెండా కోసం సామా జగన్మోహన్ రెడ్డి అమరుడైనారు. ఇలా భారత్‌కు స్వరాజ్యం సిద్ధించిన తర్వాత జాతీయ...

Kargil War- Failed Attempt of a Failed State

Jammu Kashmir is listed as 15th state in Article 1 of the constitution of India defining geographical territory of India.. The British exploited India in every aspect, be it economic, social or cultural for almost 150 years. Finally, the British left India in 1947, but before leaving they partitioned the India to create the dominion of Pakistan.  The British India...