సోషల్ మీడియా హిందూఫోబియా వల్ల హింస: తాజా పరిశోధనలో వెల్లడి
సోషల్ మీడియా, తదితర మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో హిందూ ఫోబియా వృద్ధి చెందుతున్న వైనాన్ని అమెరికాలోని రట్జర్స్ యూనివర్శిటీ- న్యూ బ్రున్స్విక్కు చెందిన నెటవర్క్ కంటేజియన్ ల్యాబ్ పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు “Anti-Hindu Disinformation: A Case Study of Hinduphobia on Social Media” (హిందుత్వానికి వ్యతిరేకంగా సమాచారం: సోషల్ మీడియాలో హిందూఫోబియాపై ఒక కేస్ స్టడీ) పేరిట ఒక పరిశోధనా పత్రాన్ని వారు వెలువరించారు. మెసేజింగ్ సర్వీస్ టెలిగ్రామ్, ఇతర చోట్ల తీవ్రవాద ఇస్లామిస్ట్ వెబ్ నెట్వర్క్లలో హిందువుల తాలూకు మారణహోమ...
వినుర భారతీయ వీర చరిత
మాతంగిని హజ్రా తనకు గుండు దిగిన తానాగలేదాయె ముదిమి వయసు నందు ముందుకురికె మాతనుగను వీర మాతంగిణినిగను వినుర భారతీయ వీర చరిత భావము : వందేమాతరమ్..! వందేమాతరమ్..! వందేమాతరమ్..! ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు తుపాకి గుండ్లు 73 ఏళ్ళ మాతంగిని హజ్రా శరీరంలోకి దూసుకెళ్ళాయి. శరీరంలోకి తుపాకీ గుండ్లు దూసుకెళుతున్నా లెక్క చేయకుండా వందేమాతరమ్ అని నినదిస్తూ, చేతిలో జెండాను పైకెత్తి పట్టుకున్నారు. విస్మరించజాలని స్వాతంత్ర్య సమరయోధురాలు మాతంగిని హజ్రా వీర చరిత విను ఓ భారతీయుడా! చరిత్ర పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ అనే చిన్న గ్రామంలో పేదరైతు కుటుంబంలో జన్మించిన...
Guru Purnima 2022: Rashtriya Swayamsevak Sangh and Significance of Gurudakshina
Guru Purnima (Poornima) is a custom honouring all of the academic and spiritual Gurus who have attained enlightenment or evolution and are willing to impart their knowledge. All Sanatanis (Hindus, Jains, and Buddhists etc) celebrate it across the world. The purpose of this celebration is typically to honour one’s personal spiritual masters or teachers.It is celebrated on the day...
తల్లితండ్రులే మొదటి గురువులు
హైదరాబాద్: ఆధునిక సెల్ ఫోన్ యుగంలో నేటితరం పిల్లలకు తల్లిదండ్రులు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. ఇటువంటి పోకడలకు తావు లేకుండా పిల్లల్లో విలువలు నేర్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జీవితాన్ని ఇచ్చి ఉన్నత స్థానాలకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు పాద పూజ చేయించి మాతృవందనం చేయించారు. హైదరాబాద్ శారదాధామంలోని శ్రీ విద్యారణ్య ఇంటర్ నేషనల్ స్కూల్ (స్విస్) ప్రాంగణంలో గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లి దండ్రులను పిలిపించి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులకు పిల్లలే స్వయంగా...
వినుర భారతీయ వీర చరిత
వీరసావర్కర్ యాతననుభవించె యావత్తు జీవము కన్నభూమి కొరకు కడలినీదె విప్లవాగ్ని యితడె వీర సావర్కరు వినుర భారతీయ వీర చరిత భావము: బ్రిటిష్ వారి కన్నుకప్పి, ఓడ నుండి దూకి, కడలిని ఈది, రెండుసార్లు అండమానులో యావజ్జీవశిక్షను అనుభవించి, కన్నభూమి కోసం తీవ్రమైన బాధలను ఓర్చుకొని, విప్లవవీరులకు మార్గదర్శిగా నిలిచిన వీర సావర్కర్ చరిత్ర తెలుసుకో ఓ భారతీయుడా. -రాంనరేష్
CPI(M) కార్యకర్త హత్య కేసు: 13 మంది RSS కార్యకర్తలకు విముక్తి
కేరళ రాష్ట్రంలో 2008లో విష్ణు అనే CPI(M) కార్యకర్త హత్యకు సంబంధించి ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించిన 13 మంది RSS కార్యకర్తలను నిర్దోషులుగా పేర్కొంటూ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ఇచ్చింది. హత్య కేసుకు సంబంధించి 13 మంది RSS కార్యకర్తలను తిరువనంతపురం అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వారు 2016లో కేరళ హైకోర్టులో అప్పీలు చేశారు. జూలై 12 మంగళవారం రోజున హైకోర్టులో జరిగిన విచారణలో జస్టిస్ కె. వినోద్...
దేశభక్తి గల గురువులు అవసరం
-- బూర్ల దక్షిణామూర్తి ప్రస్తుత భారతీయ సమాజంలో గురువు పాత్రను నేటి విద్యా సంస్థలు, వాటిలో బోధన చేస్తున్న అధ్యాపక బృందాలు పోషించాలి. గురువులో జాతీయత పట్ల ప్రేమ, శ్రద్ధ ఉంటే, భావి పౌరులు కూడా దేశభక్తులుగా తయారవుతారు. నేటి సమాజంలో దేశం పట్ల అనంతమైన భక్తి గల గురువులు అవసరం. గురువుకు ప్రాముఖ్యం 'గురు గోవిందుడు, భగవంతుడు-వీరిద్దరూ ఒకేసారి దర్శనమిస్తే ముందుగా ఎవరి పాదాలకు నమస్కరిస్తారు ? అంటే కబీరుదాసు అంటారు 'ముందుగా గురువుకు ప్రణమిల్లుతాను....
కేరళలో RSS కార్యాలయంపై బాంబు దాడి: కిటికీ అద్దాలు ధ్వంసం
దిగ్భాంతికరమైన రీతిలో కేరళలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) కార్యాలయంపై ఆగంతుకులు బాంబు దాడికి పాల్పడ్డారు. కన్నూరు జిల్లాలోని పయ్యనూర్లో మంగళవారం తెల్లవారుజామున RSS కార్యాలయంపై నాటుబాంబుతో దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. "కన్నూరు జిల్లాలోని పయ్యనూర్లో RSS కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న దాడిలో భవనం తాలూకు కిటికీ అద్దాలు పగిలిపోయాయి" అని పోలీసులు చెప్పారు. 10 సంవత్సరాల క్రితం CPM గూండాల చేతిలో అమరుడైన ఒక స్వయంసేవకుడి స్మత్యర్థం 'బలిదాన యాత్ర' చేపడుతున్న సందర్భంగా బాంబు దాడి చోటు...
ఇకపై రూపాయల్లోనే అంతర్జాతీయ వాణిజ్యం: RBI కీలక నిర్ణయం
అంతర్జాతీయ స్థాయి వాణిజ్యానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన చెల్లింపులను భారతీయ కరెన్సీ రూపాయల్లో జరిపేలా తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను RBI ఆదేశించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ను సోమవారం జారీ చేసింది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రోత్సాహం, రూపాయల్లో చెల్లింపుల పట్ల అంతర్జాతీయ వ్యాపారవేత్తలు మొగ్గు చూపిస్తున్నందున బ్యాంకులు తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని RBI కోరింది. గ్లోబల్ ట్రేడ్లో ఇన్వాయిస్ చెల్లింపులు, ఎగుమతులు, దిగుమతుల సెటిల్మెంట్స్ను రూపాయల్లో...
VIDEO: స్వరాజ్య సమరశీలి దరిశి చెంచయ్య
బ్రిటిష్ ఇండియా దక్షిణ భారతంలో తొలి రాజకీయ డిటెన్యూ దరిశి చెంచయ్య. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి గదర్ పార్టీలో పని చేసిన సాహసి చెంచయ్య. స్వతంత్ర భారతదేశంలో రాజకీయాల జోలికి వెళ్లకుండా సంఘ సంస్కరణ కోసం శ్రమించారు. స్వరాజ్య సమరంలో తమదైన పంథాలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారు దర్శి చెంచయ్య. ఎలాంటి పదవి ఆశించకుండా శేషజీవితాన్ని గడిపిన నిస్వార్థ నేత. సమాజ సేవకు అంకితమైన మహోన్నత స్వరాజ్య సమరయోధులలో దరిశి చెంచయ్య ఒకరు. రోమాంచితం గావించే ఘట్టాలతో నిండిన తన జీవితానికి...