శ్రీలంక.. ఎందుకిలా?
పేపరు, సిరా కొరత కారణంగా కొన్ని లక్షలమంది విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయంటే నమ్ముతారా? కానీ ఈ నమ్మలేని నిజం, ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న దారుణ దుస్థితికి ఒక ఉదాహరణ! ఒకవైపు తరిగిపోతున్న చమురు నిల్వలు, నిత్యావసరాల కొరత, కోల్పోతున్న ఉపాధి అవకాశాలు, అందుబాటులో లేని ధరలు ఇవన్నీ 22 మిలియన్ల శ్రీలంక ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, కోపాగ్నికి కారణమై చివరికి హింసాకాండకు దారితీసింది. ఈ దుస్థితికి మాజీ ప్రధాని మహీంద రాజపక్స ప్రభుత్వం కారణమన్న కోపంతో ప్రభుత్వ ఆస్తులపై దాడులు,...
తెలుగు భాషామతల్లి కంఠాభరణం – శ్రీ శివభారతం
పుస్తక సమీక్ష స్వాధీనతా అమృతోత్సవ తరుణంలో స్వాతంత్య్రోద్యమ లక్ష్యం ఏమిటో మనం ఒకసారి సింహావలోకనం చేయాలి. రాజ్యపాలనాధికారం ఒకరి నుండి మరొకరికి మారటం అనే స్వల్ప విషయం కాదు మన జాతీయోద్యమ లక్ష్యం అన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. వేలాది సంవత్సరాలుగా ఎందరో ద్రష్టల, స్రష్టల సృజనశీలత, ఎందరో వీరుల, శూరుల బలిదానాల వెల్లువల ఆధారంగా రూపుదిద్దుకుని, తనదైన ఒరవడిని ఏర్పరుచుకుని జగద్గురువుగా, అన్నపూర్ణగా, రత్నగర్భగా ఖ్యాతిగాంచిన హిందూ రాష్ట్రం తనకు ఎదురైన సవాళ్లను ఎలా తట్టుకుని నిలిచిందన్నది అందరికి ఆసక్తిదాయకమైన విషయమే అవుతుంది. ఒకవేళ...
తొలి ఏకాదశి పండుగ భక్తి శ్రద్ధలతో చేసుకున్న వారికి వైకుంఠప్రాప్తి
-- పి. విశాలాక్షి తొలి ఏకాదశిమన భారత దేశంలో ఉత్తరాయణం కంటే దక్షిణాయనoలోనే పండుగలు, వ్రతాలు ఎక్కువ. సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం సాగించడoతో, వర్షాలు శీతాకాలం అన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం `చాతుర్మాస్య దీక్ష’ వ్రతానికి ప్రారంభ దినం తొలి ఏకాదశి; ఈ రోజు నుంచి ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు దక్షిణం వైపుకు మరలుతాడు, అపుడే దక్షిణాయన పర్వం ప్రారంభమౌతుంది. దీనినే ఆషాఢ ఏకాదశి, ప్రథమ ఏకాదశి, పద్మ...
దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం: మాతృభూమి సేవలో 74 సంవత్సరాలు
ఎక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉందో… అక్కడ దేశభక్తి ఉంటుంది. ఈనాడు విద్యార్థి పరిషత్ (ABVP) పని దేశంలోని మారుమూల ప్రాంతాలలో సహితం వ్యాపించింది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు "భారత్ మాతా కీ జై", "వందేమాతరం" అంటూ నినదిస్తూనే ఉంటారు. ఇవి వారికి నినాదాలే కాదు జీవన నిష్ఠ కూడా. ఈ కారణంగానే ఎక్కడైతే విద్యార్థి పరిషత్ అడుగిడిందో అక్కడి వారిలో జాతీయ భావం ప్రబలంగా పెరిగింది. అంతేకాక అంతర్జాతీయ మరియు దేశానికి విఘాతం కలిగించే సమూహాల...
ABVP: THE NURSERY AND THE REPOSITORY FOR THE LEADERS OF TOMORROW
-Ananth Seth Bharath has a rich and complex tradition of student politics dating from the pre-independence years. The nation has seen the organization of Student Associationsboth within universities (like the Student Council of IISc), and across Universities. The largest amongst the latter category (student associations which span across Universities) is ABVP i.e. Akhil Bharatiya Vidyarthi Parishad (Translation: All India Students'...
బడి గుడి గోశాల కొలువైన సరస్వతి విద్యామందిర్ హైస్కూల్
సువిశాలమైన ఆ పాఠశాల ప్రాంగణంలోనికి ప్రవేశించగానే మొదటగా కనిపించేది గోశాల. కాస్త ముందుకు వెళ్ళగానే ఎల్ ఆకారంలో 22 తరగతి గదులతో రెండంతస్తుల భవనం సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. ఆ భవనం వెనుక భాగాన సరస్వతి అమ్మవారి గుడి. అలాగని అదేదో అలనాటి గురుకులం అనుకుంటే పొరపాటే. కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తగ్గని రీతిలో అత్యంత అధునాతమైన సదుపాయాలతో కూడిన సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ (SVMH) అందరిని ఆకట్టుకుంటున్నది. శ్రీ సరస్వతి విద్యా పీఠం ఆధ్వర్యంలో విద్యా బోధన సాగిస్తున్న...
అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. హిందూ దేవీదేవతలకు అవమానాలే! ఐనా దోషులపై ఈగ వాలదే?
- నిహారిక పోలె సర్వతే కొద్ది రోజులుగా భారత్లో ధార్మిక విశ్వాసాలపై సంఘర్షణ అంతకంతకూ పెరిగిపోతున్నది. ఇందుకు కన్హయ్యాలాల్ లేదా ఉమేష్ కొల్హే హత్యలను తార్కాణంగా తీసుకోవచ్చు. కానీ హిందూ దేవీ దేవతలకు అవమానం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పోకడలను చూసిన దాఖలు లేవు. సినీ రూపకర్త లీనా మణిమేకలై తన సినిమా పోస్టర్తో కాళీ మాతను అవమానపరిచారు. ఇలా హిందూ దేవీ దేవతలను అవమానించడం ఇదే మొదటిసారి కాదు. కొందరు వ్యక్తులు నిస్సిగ్గుగా హిందూ దేవీ దేవతలను అవమానించిన ఐదు దారుణమైన ఘటనలు...
స్టార్టప్ కేటగిరీలో గుజరాత్, కర్నాటక టాప్
2021 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్లో వరుసగా మూడవ సారి అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ(BJP) అధికారంలోని గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ కోసం 28కి పైగా రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడ్డాయి. అధికార వర్గాల ప్రకారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఈ వారం మొదట్లో స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్కు సంబంధించిన పురస్కారాలను ప్రదానం చేశారు. "ఔత్సాహికులకు అవసరమైన పటిష్టమైన స్టార్టప్ ఎకో సిస్టమ్ సమకూర్చడం" కేటగిరిలో NDA అధికారంలో ఉన్న...
BMS & Daattopanth Thengde Foundation: National Conference on “Seewar Deaths in India”
Not a single sanitation worker should die in a sewer Mechanization along with all appropriate measures should be taken A national conference of sanitation workers under the joint auspices of BMS and Dattopant Tengde Foundation was held at Malaviya Bhavan in Delhi on 2nd July under the theme "Severe deaths in India". Labor representatives, social activists and research students...
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై వనవాసీ కళ్యాణ పరిషత్ హర్షం
రాష్ట్రపతి అభ్యర్థిగా వనవాసీ మహిళ ద్రౌపది ముర్ము గారిని ఎన్డీఏ కూటమి ఎంపిక చేయడం స్వతంత్ర భారత చరిత్రలోనే అపురూపమైన విషయమని వనవాసీ కళ్యాణ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దేవెందర్ రావు గారు అన్నారు. బుధవారం భాగ్యనగర్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముర్ము విషయ పరిజ్ఞానం ఉన్నవారు, చక్కని వక్త అని, ఒక వనవాసీ మహిళను ఈ అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకమని, భారతదేశమంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నదని...