జాతీయోద్యమానికి అల్లూరి నాయకత్వం: డా. గోపరాజు నారాయణరావు

మైదాన ప్రాంత ఉద్యమానికి, గిరిజనుల పితూరీని అనుసంధానించడమే అల్లూరి సీతారామరాజు సాగించిన స్వాతంత్ర్యోద్యమం తాలూకు విశిష్టతగా జాగృతి సంపాదకులు డా. గోపరాజు నారాయణరావు గారు అన్నారు. అల్లూరి సీతారామ‌రాజు 125వ‌ జ‌యంతి కార్య‌క్ర‌మం నవయుగభారతి, జాగృతి వారపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని జాగృతి భవనంలో జులై 4న ఘ‌నంగా జ‌రిగింది. శ్రీ చేంబోలు శ్రీ రామశాస్త్రి అధ్యక్షత వహించిన ఈ సభలో కేశవ స్మారక విద్యాసంస్థల కార్యదర్శి డా. అన్నదానం వేంకట సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా, జాగృతి సంపాదకులు డా. గోపరాజు నారాయణరావు...

A tribute to a Pracharak -Our Appaji

-Ekka Chandra Sekhar, Dakshin Madhya Kshetra SevaPramukh Appaji name itself invokes a feeling of elderly warmth,affection,benign smile and a deep graceful look.God has been kind enough to give him an imposing and towering personality so that he can stand tall in crisis with people in troubles. Appaji had spent his entire life of around 65 years in a span of 74 years...

నూపుర్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రిటైర్డ్ న్యాయమూర్తుల బహిరంగ లేఖ

దాదాపు 15 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు మరియు 25 మంది ఆర్మీ వెటరన్లు నూపుర్ శర్మ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దీనిపై సంతకం చేసిన వారిలో బాంబే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి క్షితిజ్ వ్యాస్, గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ ఎం సోనీ, రాజస్థాన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆర్ ఎస్ రాథోడ్, ప్రశాంత్ అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ ఎన్ ధింగ్రా...

VIDEO: తెల్లవారిపై సాహితీ సమరం – చిలకమర్తి లక్ష్మీనరసింహం

స్వాతంత్ర్యోద్యమ సాహిత్యంలో తలమానికంగా ఈనాటికీ పరిగణించే 'భరత ఖండంబు చక్కని పాడియావు' పద్యాన్ని గొప్పకవి, నాటక కర్త, జాతీయవాది చిలకమర్తి లక్ష్మీనరసింహం ఆశువుగా వినిపించారు. 1907వ సంవత్సరం వంగదేశం నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన బిపిన్ చంద్రపాల్ సమక్షంలో గోదావరీ మండల మహాసభ వేదికపైన 'భరత ఖండంబు చక్కని పాడియావు' అన్న పద్యం ఊపిరి పోసుకుంది. ఇంగ్లీషు చదువులు అవసరమే కానీ వారి ఆచార వ్యవహారాలను అనుసరించనక్కరలేదని చిలకమర్తి లక్ష్మీనరసింహం స్పష్టం చేశారు. మన ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో విలువైనవని...

పారిశుద్ధ్య కార్మికులకు బాస‌ట‌గా BMS జాతీయ స‌ద‌స్సు

"పారిశుద్ధ్య కార్మికులు మానవుల మల మూత్రముల కాలువలో దిగవల్సిరావడం హేయం. యాంత్రీకరణ జరగాలి, కాంట్రాక్టర్ల వ్యవస్థ రద్దు చేయాలి, పారిశుద్ధ్య కార్మికులను ప్రజలు గౌరవించాలి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం ప్రజలందరి బాధ్యత" అని "భారత్ లో సీవర్ మరణాలు" అనే అంశంపై భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS), దత్తోపంత్ తెంగ్దే ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో జూలై 2న ఢిల్లీలోని మాలవీయ భవన్ లో పారిశుద్ధ్య కార్మికుల జాతీయ సదస్సు వ‌క్తలు అభిప్రాయ‌ప‌డ్డారు. విశ్వ హిందూ ప‌రిష‌త్ (VHP) అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ...

న్యాయమూర్తులకు హితవు పలకండి: రాష్ట్రపతికి LRPF అభ్యర్ధన

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ దాఖలు చేసిన కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పరిదివాలా మాట్లాడుతూ  “ఉదయపూర్లో చోటు చేసుకున్న దారుణ హత్యకు నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై ఓ టీవీ ఛానెల్లో చేసిన వ్యాఖ్యలే కారణమని, ఆమె దేశానికి క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులు చేసే ఇటువంటి తీవ్ర వ్యాఖ్యల పట్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం...

Chhatrapati Shivaji Maharaj a Universal Ideal for Bharatiyas – Dr. Mohan Bhagwat Ji

Pune: In terms of warfare, in terms of social practices or in terms of governance, Chhatrapati Shivaji Maharaj is a universal ideal not only for the Hindus but also for all Bharatiyas, said RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji on Monday (27 June) in Pune. Two books authored by Dr. Kedar Phalke, “Shivchhatrapatincha Warsa : Swarajya te Samrajya” and “Legacy...

తీస్తా సెతల్వాద్ అరెస్టుపై ఐరాస వ్యాఖ్యలపై భారత్ మండిపాటు

తీస్తా సెతల్వాద్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేయడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ అనవసరంగా వ్యాఖ్యానించడంపై భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మండిపడ్డారు. మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ చేసిన ఈ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవి, ఆమోదయోగ్యం కానివిగా విదేశాంగ శాఖ పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్ల గురించి విచార‌ణ స‌మ‌యంలో అబద్ధాలు చెప్పి సంచలనం సృష్టించారని ఆరోపణల నేప‌థ్యంలో సెతల్వాద్, మాజీ పోలీసు అధికారి సంజీవ్ భట్, గుజరాత్ మాజీ DGP, AAP నాయకుడు RB శ్రీకుమార్‌లను...

ఉదయ్‌పూర్ ఘాతుకం: నాగరికతల సమరానికి సంకేతం

- రతన్ శార్‌దా ఉదయ్‌పూర్‌లో ఒక పేద దర్జీ కన్హియా లాల్‌ను బాహటంగా కుత్తుక కోసి హతమార్చడమనేది కొత్తగా జరిగిన సంఘటనేమీ కాదు. దిగ్భ్రాంతికరమైన సదరు వీడియో ఘనత వహించిన లౌకికవాదులు, ఉదారవాదులను దిగ్భ్రాంతికి గురి చేయడంతో దీనిని ఒక అరుదైన ఘటనగా చూపించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కేవలం వారం రోజుల క్రితమే అమరావతిలో డాక్టర్ ఉమేష్ కొల్హేను చంపివేశారు. కానీ హంతకులు వారి 'పవిత్రమైన జిహాద్' ను బహిరంగపరచడానికి ఒక వీడియోను చేయడానికి ఇష్టపడని కారణంగా ప్రజలు దిగ్భ్రాంతికి గురికాలేదు. ఇప్పుడు చూస్తున్నంతగా...

Kishan Bharwad and Kanhaiya Lal: The eerie similarities between two brutal murders by Islamists in the name of blasphemy

On June 28, a Hindu man named Kanhaiya Lal was brutally beheaded in Udaipur for an alleged post on social media in support of former spokesperson of Bharatiya Janata Party (BJP) Nupur Sharma. The two Islamists who murdered the poor tailor Kanhaiya Lal in broad daylight made a video of the murder and published it on social media, stating they had...