విశిష్ట భాషా శాస్త్రవేత్త కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు

తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు, కొమర్రాజువెంకట లక్ష్మణ రావు   గారు తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు...

కార్యకర్త వికాసవర్గతో జాతీయ ఏకాత్మతానుభూతి – పరాగ్‌జీ అభ్యంకర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ "కార్యకర్త వికాస వర్గ-2" ప్రారంభం నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ "కార్యకర్త వికాసవర్గ-2" కార్యక్రమం నాగ్‌పూర్‍లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర ప్రాంగణంలోని మహర్షి వ్యాస్ సభామందిరంలో మే 17వ తేదీన ప్రారంభమైంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో వర్గ సర్వాధికారి ఇక్బాల్ సింగ్ జీ, సహ సర్‌కార్యవాహ డాక్టర్ కృష్ణ గోపాల్‌జీ, అఖిల భారతీయ సేవా ప్రముఖ్ - వర్గ పాలక అధికారి పరాగ్‌జీ అభ్యంకర్ భారతమాత విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహ సర్‌కార్యవాహలు ముకుంద్...

మతం ముసుగులో మైనర్లు.. నలుగుతున్న లేత హృదయాలు

మదర్సాలు.. మతపరమైన విద్యాసంస్థలు. మత గ్రంథం ఖురాన్‌తో పాటు.. సంబంధిత అంశాలను వల్లె వేయిస్తూ.. ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడేమే మదర్సాల పని. అందుకే చిన్నప్పుడే మదర్సాల్లో చేర్పిస్తే.. మతపరంగా ఉన్నత శిఖరాలు అందుకుంటారని వారి నమ్మకం. కానీ పలు మదర్సాల మాటున జరుగుతున్న అరాచకాలు అత్యంత దారుణంగా ఉంటాయి. చిన్నవయస్సులోనే.. సెక్స్ అనే విషయం కూడా అర్థం చేసుకోలేని సమయంలో.. అదీ.. మగాళ్ల మధ్య జరుగుతున్న వికృత క్రీడకు ఆ పిల్లలు బలిపశువులు అవుతున్నారు. ఆ మతపెద్దల దుర్మార్గాలకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతున్నారు. ఖురాన్...

Telangana: NHRC seeks report on Muslim mob attack on Hindus of Vaddere Basti in Jainuoor

National Human Rights Commission, (NHRC) Delhi has directed the Telangana State DGP to take immediate action and send a report on the alleged attack of a Muslim mob on residents of Vadderabasti, Jainuoor mandal of Komaram Bhim Asifabad district on May 13. The human rights body also directed the District Collector to provide proper medical facilities and other relief...

‘दुनिया भारत पर भरोसा करती है…अपने टर्म्स पर देश चलाते हैं’: पीएम मोदी ये कभी देखने को नहीं मिला है कि दूसरे देशों को खुश रखने के लिए भारत...

आज सभी को ये पता है कि प्रधानमंत्री नरेंद्र मोदी के इन दस वर्षों के कार्यकाल में भारत का विदेशों में डंका बजा है। चाहे वह अर्थव्यवस्था के मुद्दे पर हो, कूटनीति के स्तर पर हो या फिर वसुधैव कुटुंबकम की भावना के तहत वैक्सीन मैत्री का मामला हो। समूची दुनिया भारत की मुरीद हुई है। लेकिन, इस दौरान...

Amit Shah hails increased voter turnout in J&K as proof of Article 370 success; clears air on North-South divide

Union Home Minister Amit Shah highlighted the increased voter turnout in Jammu and Kashmir, rising from 14 per cent to nearly 40 per cent in the Srinagar constituency, as evidence of the success of Article 370’s abrogation. In an exclusive media interaction, Shah emphasized the peaceful conduct of the elections and the participation of extremist group leaders in the...

ధైర్యం, సాహసం, అణకువ లక్షణాలున్న సీతాదేవి యువతులకు రోల్ మోడల్

సాక్షాత్ మహాశక్తి స్వరూపిణి అయిన సీతామాత జన్మించిన రోజే సీతానవమి. బీహార్ రాష్ట్రం - మిథిలాంచల్ అంటే గంగ నదికి ఉత్తరాన ఆవలి ఒడ్డునఉన్న 19 జిల్లాలతో పాటుగా నేపాల్ భూభాగాన్నంతా కలిపి మిథిలాంచల్ గా పిలుస్తారు. ఆ ప్రాంతంలో వైశాఖ శుద్ధ నవమి రోజున సీతమ్మ తల్లి జన్మించింది. ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా నేపాల్ మొత్తంలో సీతానవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సీతాదేవి అయోనిజ, అసామాన్యురాలు, మూలప్రకృతి స్వరూపిణి...సీతమ్మ తల్లి మొదటి రూపం మహామాయ! దీనినే శబ్దబ్రహ్మమయి...

జైనూరు ఘటనఫై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సీరియస్… కేసు నమోదు

ఎన్నికల సందర్భంగా జైనూరులో హిందువులపై ముస్లిం వర్గీయుల మూకదాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసింది. విశ్వహిందూ పరిషత్‌ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదైంది. హిందువులపై జరిగిన మూకదాడిపై వెంటనే చర్యలు తీసుకొని, తమకు నివేదిక పంపాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా గాయపడిన హిందువులకు సరైన వైద్య సదుపాయాలు, ఇతర సహాయక చర్యలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను కూడా మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించింది. రోడ్డుపై జరిగిన చిన్న...

హిందుత్వపై ఐఐటీ బాంబే అవమానకర ప్రశ్న.. పెత్తందారీ, ఆధిపత్యం కోణాలతో ప్రశ్నాపత్రం

హిందూ వ్యతిరేకతను చాటేలా ఐఐటీ బాంబేలోని హుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (హెచ్ఎస్ఎస్) విభాగం నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష వివాదాస్పదంగా మారింది. ఈ విభాగంలోని హిందూ వ్యతిరేక ప్రొఫెసర్లు మే 7, 2024వ తేదీన నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రంలో హిందుత్వను అవమానిస్తూ హైందవానికి "పెత్తందారీ, ఆధిపత్య" తత్వాలను ఆపాదించారు. What does Antonio Gramsci mean by hegemony? Is Hindutva, hegemony or counter-hegemony? Discuss... అంటూ ఆ ప్రశ్నాత్రంలోని సెక్షన్ 2లో 4వ ప్రశ్నగా దీనిని ఇచ్చారు. విద్యార్ధుల భావజాలాన్ని అంచనా...

Professors of IIT Bombay face backlash for framing questions aimed to insult Hinduism

Professors of IIT Bombay face backlash for framing questions aimed to insult Hinduism The Department of Humanities and Social Sciences at IIT Bombay has come under scrutiny after allegations surfaced that anti-Hindu professors openly insulted Hinduism during a PhD. Entrance Exam in Sociology. The exam, held on May 7, 2024, featured a question labelling Hinduism as “Hegemony,” indicating a bias...