కాశ్మీర్పై పాకిస్తాన్ దుష్రచారం… POK ఉన్న పాకిస్తాన్ మ్యాప్ను ప్రసారం చేయాలని మీడియాకు ఆదేశాలు
కాశ్మీర్ విషయంపై పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. కాశ్మీర్ తమ భూభాగంలో ఉన్నట్టు చిత్రీకరిస్తూ ఇటీవల ఆగస్టు నెలలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక పొలిటికల్ మ్యాప్ను ఆమోదించారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని భారత్ తో పాటు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. ఈ విషయంలో పాకిస్తాన్ అక్కడి ప్రజల్ని మభ్యపెట్టి వారిని తప్పుదోవ పట్టించేందుకు కుట్రలకు పాల్పడుతోంది. తాజాగా పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. కాశ్మీర్ తమ దేశ భూభాగమేని పాకిస్తాన్ పొలిటికల్ మ్యాప్ను రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే...
Golkonda Literary Festival poster launched
The organisers of Golkonda literary Festival released a poster on Nov 6, 2021, at Keshav Memorial Institute of Commerce and Sciences, Narayanaguda, Hyderabad. The theme of the festival is Celebrating 75 years of Independence. Sri G. Valliswar said this is the right time and opportunity for us to delve into history and bring to light the valour of unsung heroes...
“గోల్కొండ సాహిత్య మహోత్సవం“ పోస్టర్ ఆవిష్కరణ
“గోల్కొండ సాహిత్య మహోత్సవం” నిర్వాహకులు నవంబర్ 6 వ తేది 2021 న హైదరాబాద్ లోని “కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్” ఆవరణలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు ’75 వ స్వాతంత్య్రం అమృత మహోత్సవ్’ ప్రధాన అంశంగా జరుగుతాయి. ఈ బ్రోచర్ ను శ్రీ జి వల్లిశ్వర్ , సీనియర్ పాత్రికేయులు, గోల్కొండ సాహిత్య మహోత్సవం నిర్వహికులు, డా అన్నదానం సుబ్రహ్మణ్యం , సెక్రటరి, కేశవ మెమోరియల్ విద్యా సంస్థలు, శ్రీ అయుష్, సెక్రటరి, సమాచారభారతి వారు...
ఆంధ్రప్రదేశ్: అక్రమ మసీదు నిర్మాణంపై గ్రామస్తుల నిరసన
ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించ తలపెట్టిన మసీదు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విశాఖ జిల్లా, పెందుర్తి ఆశ్రమం అధిపతి భారతీనంద స్వామీజీ ఆధ్వర్యంలో బొండపల్లిలోని తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. ఎలాంటి అనుమతులూ లేకుండా, అక్రమంగా, ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న మసీదు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని తహసీల్దార్ ను డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్యన మసీదు నిర్మించడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, గ్రామంలో మసీదు నిర్మాణం నిలిపివేసి...
గోండుల దండారి ఉత్సవాల విశిష్టత
-ఆకారపు కేశవరాజు దసరా నుండి దీపావళి వరకు రాజగోండులు శ్రీకృష్ణుడి వలె నెమలి పించములు ధరించి తమ సాంప్రదాయ గుస్సాడి నృత్యం చేస్తూ ఆనందంతో తరించి పోతారు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న గోండులు ఇప్పటి తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ , ఒరిస్సా లోని అనేక భూభాగాలను కొత్త కొత్త సామ్రాజ్యాలుగా రూపొందించి అవసరానికి తగినట్లుగా మార్చి ప్రత్యేక నాణాలను కూడా ముద్రించి గొప్పగా పరిపాలించిన గోండు రాజవంశాలు. మొగలుల దురాక్రమణలు, కపట యుద్ధాల కారణంగా సర్వస్వం కోల్పోయి రాజప్రాసాదాలను...
టపాసుల నిషేదం గురించి ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ మా. దత్తాత్రేయ హోసబళే
పర్యావరణ పరిరక్షణ ప్రతి రోజు జరగవలసిన పని. కేవలం దీపావళి టపాకాయలను నిషేధిస్తే సరిపోతుందా? ఏ టపాకాయలు కాలుష్యానికి కారణమవుతున్నాయన్నది ముందుగా పర్యావరణవేత్తలు, ప్రభుత్వం నిర్ణయించాలి. అంతేకాని అన్ని టపాకాయాలపై ఏకపక్ష నిషేధం సరికాదు. అనేక సంవత్సరాలుగా టపాకాయల ఉత్పత్తిపై ఆధారపడినవారు అనేకమంది ఉన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి సంగతి ఏమిటి? ఇలాంటివి నిర్ణయించాలంటే తగినంత ముందుగా చర్చించాలి. సరిగ్గా ఆ రోజుకు ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా? సమగ్రమైన దృష్టి లేకుండా ఒక సమస్య పరిష్కరించబోతే మరిన్ని సమస్యలు పుట్టుకువస్తాయి....
గిరిజనుల్లో దీపావళి
అడవిలో 14 సంవత్సరాలు అసౌకర్య, బాధాకరమైన జీవితాన్ని గడిపిన తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో జరుపుకునే సంతోషాల పండుగ దీపావళి. దీపావళి పండుగ అసలైన అర్థం అంధకారంపై వెలుగుల గెలుపు. ఇంకో విధంగా చెప్పాలంటే అజ్ఞానంపై జ్ఞానం గెలుపు. దీపావళి భావం "తమసోమా జ్యోతిర్గమయ" అంటే చీకటి నుండి వెలుతురు వైపు వెళ్లడం. ఉపనిషత్తుల నుండి తీసుకోబడింది. హిందూ సంస్కృతిలో దీపావళి పండుగ శరత్ ఋతువులో ప్రతీ సంవత్సరం శోభాయమానంగా జరుపుకుంటారు. భారతదేశంలో వివిధ ఆటవిక క్షేత్రాలలో అనేక గిరిజన తెగలు...
చైనా వస్తువుల బహిష్కరణ… రూ. 50వేల కోట్ల నష్టపోయిన చైనా ఎగుమతిదారులు
భారతదేశంలో చైనా వస్తువుల అమ్మకం దారులు ఈ సంవత్సరం దీపావళి, ఇతర పండుగలకు ముందు భారీ మొత్తంలో నష్టాన్ని చవిచూస్తున్నారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) 'చైనీస్ వస్తువులను బహిష్కరించాలి' అని పిలుపునిచ్చింది. భారతీయ వ్యాపారులు చైనా వస్తువుల దిగుమతిని నిలిపివేయడంతో చైనా సుమారు రూ.50,000 కోట్ల వ్యాపార నష్టాన్ని చవిచూడబోతోంది. ” అని సిఎఐటి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంవత్సరం చైనా నుండి టపాకాయలు, ఇతర చౌకైన పండుగ...
Nationwide protests against deadly Jihadi attack on ABVP activist in Tripura
New Delhi. ABVP held nationwide protests to strongly oppose the deadly Jihadi attack on unarmed ABVP karyakartas in Kailashahar, Tripura while engaged in membership drive on Friday (29th October), and demanded immediate arrests of all the culprits involved in the life-threatening attack. During the membership drive at RKI School in Kailashahar, Tripura, a Jihadi gang stabbed Sibaji Sengupta, Kailashahar Nagar...
स्वतंत्रता आंदोलन, भारत के ‘स्व’ को जागृत करने का आंदोलन था – दत्तात्रेय होसबाले
धारवाड़, 30 अक्तूबर. राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह दत्तात्रेय होसबाले जी ने कहा कि देश स्वतंत्रता का अमृत महोत्सव मना रहा है. इस निमित्त संघ के स्वयंसेवक समाज व विभिन्न संस्थाओं के साथ मिलकर काम करेंगे, स्वतंत्र रूप से भी आयोजन होंगे. स्वतंत्रता आंदोलन के अज्ञात सेनानियों का जीवन समाज के सामने लाया जाएगा. उदाहरण स्वरूप कालापानी में सजा...