మతమార్పిడులపై మరోసారి ఎస్సీ కమిషన్ నోటీసు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులపై జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వడంలో జాప్యం చేసినందున తాజా నోటీసు జారీ చేయడం గమనార్హం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మత మార్పిడులపై గతంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్, దాని అనుబంధ సంస్థ అయిన ఎస్సీ-ఎస్టీ రైట్స్ ఫోరమ్ జాతీయ ఎస్సీ కమిషనుకు నివేదిక సమర్పించారు. ఈ మతమార్పిడులను...
RSS, Vijayadashami Utsav 2021 – ప.పూ. సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ ఉపన్యాసం – సామాజిక సమరసత
వ్యవస్థను మార్చడానికి ముందుగా మనసు మారాలి. భేద భావం మనసులో ఉంటుంది. మనసు నుంచి వాక్కు ద్వారా, చేసే పని ద్వారా అది బైటపడుతుంది. ఆలోచనల్లో బైటపడుతుంది. వ్యవస్థలో బైటపడుతుంది. అందుకనే వ్యవస్థతో పాటుగా మనసును మార్చడానికి కృషి చేయాలి. సంఘ్కు చెందిన స్వయం సేవకులు అన్నిరకాలుగా కృషి చేస్తున్నారు. సామాజిక సమరసతా మంచ్ ద్వారా, ఈ గతివిధి ద్వారా స్వయంసేవకులు ఈ పని చేస్తున్నారు. వ్యవస్థాగత మార్పు కోసం దేవాలయం, నీటి వనరు, శ్మశానం అందరికీ ఒకటే ఉండే విధంగా చూసేందుకు...
స్వరాజ్య సమరంలో స్వయంసేవకులు పేరు ఆశించని పోరు
-నడింపల్లి ఆయుష్ ఆర్ఎస్ఎస్కూ, స్వాతంత్య్ర సమరానికీ సంబంధం లేదనే జ్ఞానశూన్యులకు ఈ దేశంలో కొదవలేదు. ఆర్ఎస్ఎస్ స్థాపకులు డాక్టర్ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ వంటి చింతనాపరులు, దూరదృష్టి కలిగినవారు, ద్రష్టలు స్వాతంత్య్రోద్యమానికి దూరంగా ఉండిపోయారనీ, ఉండగలరనీ తీర్మానించడం అవకాశవాద రాజకీయ ధోరణే తప్ప, చారిత్రక దృక్పథం కాలేదు. చరిత్రను నిష్పాక్షికంగా చూసే దృష్టి అసలే కాలేదు. స్వరాజ్య పోరాటం పదునెక్కుతున్న సమయంలో రెండు భిన్నధృవాలుగా ఉన్న గాంధీజీ, నేతాజీ ఇద్దరితోనూ ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. డాక్టర్జీ జీవితం ఆధారంగా రాసిన ‘పెనుతుపానులో దీపస్తంభం’ నవల...
RSS karyakarta hacked to death in front of his wife
Palakkad. An RSS worker (Mandal Boudhik Pramukh) was killed in an attack by SDPI terrorists. The deceased has been identified as Sanjith, a native of Elappully, Mambaram. He was 27 years old. The murder took place around 9 am today. Sanjith, who was riding his bike with his wife, was stopped by the assailants in his car and hacked...
కేరళ: ఇస్లాం మతోన్మాదుల చేతిలో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త దారుణ హత్య
కేరళ ఇస్లామిక్ మతోన్మాదుల చేతిలో మరో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త బలయ్యాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త ఎస్.సంజిత్ (27) తన భార్య, ఏడాది కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో కొంత మంది ఇస్లాం మతోన్మాదులు అతనిపై దాడి చేసి భార్య, కుమారుడి కళ్ల ముందే కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ దాడి వెనుక ఉగ్రవాద రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తముందని...
सामाजिक परिवर्तन के लिए अधिक प्रयास करने होंगे – डॉ. मोहन भागवत जी
सरसंघचालक की उपस्थिति में आज देवगिरी प्रान्त की प्रान्त समन्वय बैठक सम्पन्न संभाजीनगर. राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी के पांच दिवसीय प्रवास का आज चौथा दिन है. देवगिरी प्रांत की समन्वय बैठक रविवार 14 नवंबर को सम्पन्न हुई. सरसंघचालक जी ने देवगिरी प्रांत के कार्यकर्ताओं से बातचीत की और संगठनात्मक विषयों सहित पर्यावरण, सामाजिक सद्भाव, गोसेवा...
धरती आबा की जयंती पर देश मनाएगा जनजातीय गौरव दिवस
बिरसा मुंडा, यह अद्भुत व्यक्तित्व है. कुल जमा पच्चीस वर्ष का ही छोटा सा जीवन उन्हें मिला. किन्तु इस अल्पकालीन जीवन में उन्होंने जो कर दिखाया, वह अतुलनीय है. अंग्रेज़ उनके नाम से कांपते थे, थर्राते थे. जनजाति समुदाय, बिरसा मुंडा जी को प्रति ईश्वर मानने लगा था. बिरसा मुंडा जी के पिताजी जागरूक और समझदार थे. बिरसा जी की...
Birth anniversary of Bhagwan Birsa Munda, 15th November remarked as Janjatiya Gaurav Divas
New Delhi. The Union Cabinet, today has approved declaration of 15th November as Janjatiya Gaurav Divas dedicated to the memory of brave tribal freedom fighters so that coming generations could know about their sacrifices about the country. India’s freedom struggle was strengthened by several movements by tribal communities such as Santhals, Tamars, Kols, Bhils, Khasis and Mizos to name a few....
వనదేవత “తులసి గౌడ” కు పద్మ శ్రీ పురస్కారం
అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. ఆ అడవిలోనే చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్న తులసి గౌడ అనే గిరిజన మహిళ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. నిత్యం పర్యావరణం కోసం పరితపించే తులసి గౌడను "ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్, "వన దేవత" అని పిలుస్తారు. చెట్లను పెంచడమే కాదు అడవిలో పెరిగే అన్ని మొక్కల గురించి విస్తృతమైన జ్ఞానం ఆమెకు ఉంది. కర్నాటకకు చెందిన 72 ఏళ్ల గిరిజన మహిళ, పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు లభించింది. కర్ణాటక రాష్ట్రంలోని...
భాగ్యనగర్ లో గోల్కొండ సాహిత్య మహోత్సవం, 20-21 నవంబర్, 2021
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సమాచారభారతి, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకల సమితి, సంస్కార భారతి తదితర సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 20-21 లలో భాగ్యనగర్ లోని కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో గోల్కొండ సాహిత్య మహోత్సవ్ జరుగనుంది. ఈ ఉత్సవానికి అందరికీ సాదర స్వాగతం.