‘SEWA with FEMA’ – Indian Americans Serving with FEMA in Philadelphia

New Delhi. Indian American volunteers from a group of 25 Indian Associations, Hindu Temples, and Indian Associations from Greater Philadelphia area, have been doing yeoman’s selfless service for FEMA in a massive vaccination campaign in Philadelphia city, ‘SEWA with FEMA’, coordinated by Hindu Swayamsevak Sangh (HSS) & Sewa International. This campaign has been going on from March 22 to...

RSS के स्वयंसेवकों ने कैसे दो बार ‘दरबार साहिब’ को बचाया

--अरुण आनंद सिखों की सर्वोच्च संस्थाओं में अग्रणी शिरोमणि गुरूद्वारा प्रबंधक कमेटी ने हाल ही में राष्ट्रीय स्वयंसेवक संघ की आलोचना करते हुए एक प्रस्ताव पारित किया. यह विडंबना ही है कि संघ के खिलाफ ऐसा प्रस्ताव पारित किया गया जिसमें उन पर अन्य धर्मों में हस्तक्षेप का आरोप लगाया गया जबकि संघ के स्वयंसेवकों ने दो बार सिखों के पवित्र...

జమ్మూ కాశ్మీర్‌: ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్ర‌వాదుల హ‌తం

జమ్ముకశ్మీర్‌లో తెల్లవారుజామున భారీ ఎన్‎కౌంటర్ జరిగింది. రెండు చోట్ల వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులను భార‌త భ‌ద్ర‌త ద‌ళాలు హ‌తం చేశాయి. జమ్ము కశ్మీర్‎లోని అవంతిపొరా జిల్లా త్రాల్‌లోని నౌబాగ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలతో పాటు కశ్మీర్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ స‌మ‌యంలో వారిపై ఒక్కసారిగా ఉగ్ర‌వాదులు కాల్పులు ప్రారంభించారు. వెంట‌నే స్పందించిన భారత భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులతో ఉగ్ర‌వాదులకు ధీటుగా బ‌దులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు...

కాశీ విశ్వనాథ్ ఆలయం – జ్ఞానవాపి మసీదు స‌ర్వేకు వార‌ణాసి జిల్లా కోర్టు అనుమ‌తి 

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని కాశీ విశ్వనాథ్ ఆలయంతో పాటు జ్ఞాన వాపి మసీదు ఉన్న స్థ‌లాన్ని సర్వే చేయడానికి వారణాసి జిల్లా కోర్టు భార‌త పురావస్తు శాఖకు అనుమతి ఇచ్చింది. సర్వేకు సంబంధించిన ఖర్చును భరించాలని కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు ఉన్న భూమిని హిందువులకు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాది వి.ఎస్.రాస్తోగి దాఖ‌లు చేసిన పిటిషన్‌ పై కోర్టు స్పందించింది. ఈ మేర‌కు విశ్వ‌నాథ ఆల‌యం - జ్ఞానవాపి మ‌సీదు స్థ‌లాన్ని స‌ర్వే చేయాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1669...

సార‌వంత‌మైన భూముల కోసం దేశవ్యాప్తంగా ‘భూ సుపోషణ్ ఉద్యమం’

బంగారు నేలలు రాటుదేలిపోతున్నాయ్. సిరుల పంటలు పతనమైపోతున్నాయి. సౌభాగ్యవంతమైన సుక్షేత్రాలు నిర్జీవమైపోతున్నాయ్. కారణమేమిటి? నేల సహజత్వం కోల్పోవడమే కదా? నిస్సారమైపోతున్న నేలలకి చికిత్స చేయడానికి, ఫలదత తగ్గిన మట్టికి జీవం పోయడానికి పుడమికి శక్తినిచ్చే “భూ సుపోషణ” కార్యక్రమం ఏప్రిల్‌ 13 ఉగాది రోజున దేశమంతటా ప్రారంభమవుతోంది. భూమిని సారవంతంగా ఉంచడానికి మ‌న పూర్వీకులు ఏం చేశారు? భారతదేశంలో వ్యవసాయం వేలాది సంవత్సరాలుగా ప్రధాన భూమిక పోషిస్తున్నది. దీనికి ప్రామాణికంగా ‘కృషి పరాశర్’ లాంటి వైదిక గ్రంథాలున్నాయి. మన పూర్వులు మన భూమిని నిరంతరం సారవంతంగా...

Bhumi Suposhan & Samrakshan – Importance of Soil and National Level Jan Abhiyan

What are we made of? We have learnt in school that living beings are made of the five components of earth, water, fire, air and ether. Ancient Indians described and worshipped them as Panchmahabhutas-the five great forces-Pruthvi, Aap, Tej, Vayu and Aakash. Indian culture has always believed that humans are an integral part of, and spiritually connected to, all...

లాక్-డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన తెలంగాణ గురుకుల సొసైటీపై చర్యలకు జాతీయ కమిషన్ సిఫార్సు

తెలంగాణ లో గురుకుల విద్యాలయాల సొసైటీ మీద లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రంగంలోకి దిగింది. గురుకుల విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినులను నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ సమీపంలోని మొయినాబాదులో గల ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ కమిషన్ కు సమాచారం అందించింది. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆనంద్ ఆకస్మిక...

Developing Capable Society through Art is Our Goal – Dr. Mohan Bhagwat Ji

Sanskar Bharati headquarters ‘Kala Sankul’ inaugurated in national capital New Delhi. Inaugurating ‘Kala Sankul’, the newly constructed headquarters of Sanskar Bharati, Rashtriya Swayamsewak Sangh Sarsanghchalak Dr. Mohan Bhagwat said the Bharatiya art is not merely a medium of entertainment, it is an expression of divinity within mankind. Since the west merely chose the colours as the medium of art, its...

कला के माध्यम से समर्थ समाज का निर्माण हमारा लक्ष्य: सरसंघचालक श्री मोहन भागवत

संस्कार भारती के मुख्यालय  ‘कला संकुल’ का लोकार्पण  नई दिल्ली (2 अप्रैल, 2021): संस्कार भारती के नवनिर्मित मुख्यालय ‘कला संकुल’ का उदघाटन करते हुए राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक श्री मोहन भागवत ने कहा कि भारतीय कलाएं मात्र मनोरंजन का माध्यम नहीं, बल्कि मनुष्य के अंदर के शिवत्व की अभिव्यक्ति हैं। पश्चिम ने कलाओं के माध्यम से महज रंजन को चुना, इसलिए उनकी कला अधूरी है और वे सुख...

తిరుమ‌ల‌లో ముగిసిన హిందూ ధ‌ర్మ ప్ర‌చార యాత్ర

విశాఖ జిల్లాలోని గిరిజ‌న ప్రాంతాలకు చెందిన 1200 మందికి పైగా గిరిజ‌నులు, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారితో ‌క‌లిసి ‌శ్రీ స్వాత్మానందేంద్ర‌స్వామి తిరుమ‌ల పిఏసి-3 నుంచి పాద‌యాత్ర‌గా వెళ్లి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం నాద‌నీరాజనం వేదిక‌పై జ‌రిగిన భ‌జ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌క్తుల‌కు ఆధ్యాత్మిక పుస్త‌కాలు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర‌స్వామి మాట్లాడుతూ హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించి మ‌తమార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు గిరిజ‌న ప్రాంతాల్లోని హిందువుల‌ను చైత‌న్య ప‌ర‌చ‌డం కోసం 2019లో హిందూ ధ‌ర్మ ప్ర‌చార యాత్ర ప్రారంభించిన‌ట్టు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్...