Dr Somaraju Suseela, social activist and AP’s first woman entrepreneur passed away

Dr Somaraju Suseela, a prominent social activist, well known entrepreneur, president of Social Cause and member of Rashtriya Sevika Samiti, passed away early this morning in Hyderabad after brief illness. She was 75. A noted Telugu writer, Dr Suseela has millions of fans and has garnered a special place in the world of Telugu literature,...

एकात्म मानववाद के प्रणेता: दीनदयाल उपाध्याय

सुविधाओं में पलकर कोई भी सफलता पा सकता है; पर अभावों के बीच रहकर शिखरों को छूना बहुत कठिन है. 25 सितम्बर, 1916 को जयपुर से अजमेर मार्ग पर स्थित ग्राम धानक्या में अपने नाना पण्डित चुन्नीलाल शुक्ल के घर जन्मे दीनदयाल उपाध्याय ऐसी ही विभूति थे. दीनदयाल जी के पिता श्री भगवती प्रसाद...

దేశంలో మహిళల స్థితిగతులపై నివేదిక విడుదల చేసిన ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్

"నేటి మహిళలు ఎవరిపై ఆధారపడకుండా తమ బాగోగులు తాము చూసుకునే సామర్ధ్యం కలిగిఉన్నారు. కనుక మహిళాభివృద్ధి గురించి తమకు ఎక్కువ తెలుసని పురుషులు అనుకోనవసరం లేదు’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్ లో `మహిళల స్థితిగతులు’ నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళాభ్యుదయం ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలన్నారు. 'దృష్టి' అనే సంస్థ చేసిన అధ్యయనం చాలా ముఖ్యమైనదని...

కర్మయోగి దీనదయాళ్‌ ఉపాధ్యాయ

సెప్టెంబర్‌ 25 దీనదయాళ్‌ ఉపాధ్యాయ జన్మదిన ప్రత్యేకం పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ. ఒకప్పటి జనసంఘ్‌ నాయకులు. ఇప్పటి భారతీయ జనతా పార్టీకి పూర్వపు సంస్థే జనసంఘ్‌. అప్పటి జనసంఘ్‌, అన్నా ఇప్పటి భారతీయ జనతా పార్టీ అన్నా క్రమశిక్షణకు మారుపేరు అనేది ప్రజల అభిప్రాయం. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీని మలచిన మరి అప్పటి జనసంఘ్‌ నాయకులు, ప్రధాన కార్యదర్శి అయిన పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ వ్యక్తిత్వం, క్రమశిక్షణ ఇంకెంతో ఉన్నతంగా ఉండేవో కదా ! దీనదయాళ్‌జి వ్యక్తిత్వం, వారి క్రమశిక్షణ, కార్యకర్తలను మలచే విధానం...

ఎప్పటికీ ఆచరణీయం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ‘ఏకాత్మతా మానవతావాదం’

ప్రతి వ్యక్తినీ అభివృద్ధి వైపు, సమృద్ధి వైపు, సంతోషం వైపు తీసుకువెళ్లగల ఉత్తమ సిద్ధాంతం ‘ఏకాత్మ మానవ వాదం’. మహా తత్త్వవేత్త, రాజకీయ మేధావి, సామాజికవేత్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఈ ‘ఏకాత్మ మానవ వాదం’ ఒక దేశానికో, ఒక జాతికో, ఒక మతానికో కాకుండా అన్ని కాలాల్లోను విశ్వమానవ కల్యాణానికి రాచమార్గం వంటిది. స్వాతంత్య్రం సిద్ధించాక భారత్ అన్ని రంగాల్లో ఎదగాలంటే విదేశీయ భావజాలం, వ్యక్తివాదం, కమ్యూనిజం తదితర సిద్ధాంతాలకు బదులు జాతీయత, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత అవసరమని ఆయన...

విదేశీ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి: ఆర్.ఎస్.ఎస్ దృక్పధాన్ని వివరించిన పూ. సర్ సంఘచాలక్ 

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్  శ్రీ మోహన్ భాగవత్ గారు ఈ రోజు న్యూఢిల్లీలో దాదాపు 30 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 50కి పైగా మీడియా సంస్థలకు చెందిన 80 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. సమాజంలోని వివిధ రంగాలకు చెందినవారితో సర్ సంఘ్ చాలక్ నిరంతరం జరిపే నిర్మాణాత్మకమైన చర్చల ప్రక్రియలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది.  రెండున్నర గంటలపాటు జరిగిన ఇష్టాగోష్టిలో మోహన్ భాగవత్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దృక్పథాన్ని, దార్శనికతను భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు....

सरसंघचालक जी ने की विदेशी मीडिया के पत्रकारों से भेंट

नई दिल्ली: राष्ट्रीय स्वयंसेवक संघ के पू. सरसंघचालक श्री मोहन भागवत जी ने आज नई दिल्ली में 30 से अधिक देशों के मीडिया प्रतिनिधियों से भेंट की। इस अवसर पर 50 से अधिक मीडिया संगठनों के 80 से अधिक पत्रकार उपस्थित थे। आज का कार्यक्रम एक सतत चलने वाली प्रक्रिया का हिस्सा था,...

RSS Sarsanghchalak Mohan Ji Bhagwat Interacted with Foreign Media

New Delhi: Rashtriya Swayamsevak Sangh’s Sarsanghchalak Sh. Mohan Bhagwat Ji interacted with the foreign media representatives from around 30 countries in New Delh today. More than 50 organisations were represented by around 80 journalists in this interaction.  This interaction was part of the continuous process where the Sarsanghchalak engages in constructive dialogue with...

TTD Official Site Contains Literature with Islamic and Christian Content; EO Promises Investigation

It seems the Tirumala Tirupathi Devasthanams (TTD) has a penchant for taking two wrong steps for every right one. The Andhra Pradesh governments move to provide jobs in temples to Hindus only was welcomed by all. A few weeks later the TTD seems to have shot itself in the foot after it was found out that its official online bookstore was selling...

వైభవంగా జరిగిన `తెలంగాణా వైభవం సదస్సు’

తెలంగాణా చారిత్రక- సాంస్కృతిక సామాజిక చైతన్యం శతాబ్దాలుగా కొనసాగుతోంది. సాహిత్యం, కధలు, శిల్పం, వృత్తి నైపుణ్యాలతో నిర్మాణమైన వస్తుసoస్కృతి, దేవాలయాలు, పండుగల వైభవానికి ఈ చైతన్యానికి సాక్షులుగా నిలిచి ఉన్నాయి. ఇవాళ లభిస్తున్న శాస్త్ర సాంకేతిక సాహిత్య శాసనాధారాలతో తెలంగాణా వైభవ దీప్తిని లోకార్పణం చేయాలన్న సత్సంకల్పంతో తెలంగాణా వైభవ ఉత్సవం రూపుదిద్దుకుంది. ప్రజ్ఞా భారతి మరియు ఇతిహాస్ సంకలన సమితి సంయుక్తంగా `తెలంగాణ వైభవం’ సదస్సు చారిత్రక, సాహిత్య, సంగీత విభావరి ఉత్సాహంగా, ఆనందభరితమైన ఉత్సవంగా, కరీంనగర్లో19-22 సెప్టెంబర్ 2019 లో కొనసాగింది. మొదటిరోజు...