Illegal Rohingya Muslim arrested in Hyderabad for holding Indian Passport

The Hyderabad police caught Mohammed Yasim, 42, an illegal Rohingya Muslim staying in India with an Indian passport. During a routine police checking on 20th September , the Balapur police caught Yasim near the Royal Colony while moving around under suspicious circumstances. The police also found out that Yasin is holding several other identification documents like voter ID...

విదేశీ పత్రిక, మీడియా ప్రతినిధులతో సర్ సంఘ్ చాలక్ జీ సమావేశం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ సమాజంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమై వారితో సంఘ సిద్ధాంతం, సంఘ కార్యం, సమకాలీన సమస్యల గురించి చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే రేపు (24 సెప్టెంబర్) న్యూఢిల్లీలో భారత్ లో పనిచేస్తున్న విదేశీ పత్రికా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో విదేశీ పత్రిక, మీడియా ప్రతినిధులకు సంఘ గురించి వివరించి, వారితో సకారాత్మక చర్చ జరుపుతారు.

ఘనంగా ప్రారంభమైన తెలంగాణ వైభవ సదస్సు

కరీంనగర్ కొండాసత్యలక్ష్మిగార్డెన్‌లో ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ వైభవం పేరుతో  జరిగే మూడు రోజుల (సెప్టెంబర్ 21 - 22 ) రాష్ట్ర స్థాయి సదస్సు నిన్న ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.   ఏ జాతి మనుగడైనా దాని చారిత్రక, సాంస్కృతిక పునాదులపైనే ఆధారపడి ఉంటుందనేనది కాదనలేని వాస్తవం. చరిత్ర విస్మరించిన జాతి ఉనికి కోల్పోతుందనేది అంతే నిజం. విభిన్న సంస్కృతులు,...

అమర జవాన్ల వివరాలు సేకరిస్తూ వారి కుటుంబాలను కలిసి ఓదారుస్తున్న చిరుద్యోగి

అందరూ యుద్ధం చేయరు. సరిహద్దుల్లో చల్లని మంచుగడ్డపై వెచ్చని రక్తాన్ని పారించే అదష్టం అందరికీ దొరకదు. శత్రువు తూటాకు ఛాతీ ఎదురొడ్డి నిలిచే జాతకం అందరికీ ఉండదు. జితేంద్ర సింగ్‌కూ ఆ అదష్టం దొరకలేదు. సైన్యంలో భర్తీ కాలేకపోయాడు. రాజస్థాన్‌కు చెందిన ఈ వ్యక్తికి పన్నెండు వేలకు గుజరాత్‌లోని సూరత్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం దొరికింది. సరిహద్దుల్లో శత్రువు తలలతో బంతులాట ఆడుకోవాలనుకున్న జితేంద్రకు దుకాణం ముందు నిలుచుని సలాం కొట్టే పని దొరికింది. దేశం కోసం ప్రాణాలిచ్చే వీరజవాన్లను కేవలం...

“ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి, కాపాడడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి” – ప్రియవ్రత పాటిల్

ఆధునిక విద్యకే ప్రాధాన్యత, అవకాశం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో వేద విద్యను అభ్యసించడానికి ఎంతో పట్టుదల, విశ్వాసం ఉండాలి. అటువంటి పట్టుదలనే చూపాడు గోవాకు చెందిన ప్రియవ్రత పాటిల్. 16 ఏళ్ల చిన్న వయస్సులోనే తెనాలి మహాపరీక్షలో ఉత్తీర్ణుడై ప్రధానమంత్రితో సహా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కనీసం 5,6 సంవత్సరాలు పట్టే ఈ పరీక్షను కేవలం 2 సంవత్సరాలలో పూర్తి చేసి దేశంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారతీయ సంస్కృతి బహుముఖమైనది. కాలానుసారంగా ప్రభావవంతమైన వ్యక్తులు...

ఆర్ధిక మందగమనం ఎంత తీవ్రమైనది?

డాక్టర్ ఎస్ .లింగమూర్తి ఆర్ధిక మందగమనంపై పలు రాజకీయ పార్టీల నాయకులు, ఆర్ధిక నిపుణులు, విధాన కర్తలు పలు రకాల బిన్నాభిప్రాయలు వెలిబుచ్చుతున్న సమయంలో ప్రముఖ ఆర్ధికవేత్తగా పేరుగాంచిన పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రస్తుతం భారత దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక మందగమనం కేవలం కొద్ది మంది వ్యక్తుల తప్పిదాల కారణంగా సంభవించిందని, నగదు బదిలీ, GST వంటి నిర్ణయాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థలో సమూలంగా ఏర్పడినటువంటిదని కేంద్ర ప్రభుత్వంపై రాజకీయపరమైన అవాకులుచెవాకులు పేలడం జరిగింది. అర్దశాస్త్ర విద్యార్థిగా...

విదేశీ నిధులు పొందే సంస్థ సభ్యులు తమ నేరచరిత్రపై డిక్లరేషన్ ఇవ్వాల్సిందే  – హోంశాఖ నూతన నిబంధన

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం విదేశీ నిధులు పొందుతున్న సంస్థల విషయంలో భారత ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలు రూపొందించింది. ఇకపై ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్సుల కోసం లేదా విదేశీ నిధులు పొందేందుకు ముందస్తు అనుమతులు కోరే సంస్థలకు చెందిన ముఖ్య సభ్యులందరూ కూడా తమపై గతంలో మతమార్పిడి ఆరోపణలు కానీ, కేసులు కానీ లేవని అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర హోంశాఖ నూతన నిబంధన జారీ చేసింది. అఫిడవిట్ తో పాటుగా సభ్యులు తమ ప్రభుత్వ గుర్తింపు కార్డులను కూడా...

సమాజ నిర్మాణంలో మహిళలు, ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది

సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో  నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో రెండు  రోజుల పాటు జరిగిన సేవా సంగమంలో 250 సేవా సంస్థలు (ఎన్.జి.ఒ లు) పాలుపంచుకున్నాయి. అలాగే ఇందులో జరిగిన వివిధ సమావేశాల్లో 900 మంది మహిళలు, 1100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో స్వచ్ఛంధ సంస్థలకు సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన మరియు ఆర్ధిక లావాదేవీలు, ఖాతాల నిర్వహణ, డిజిటల్ మార్కెటింగ్ సద్వినియోగం వంటి విషయాల్లో శిక్షణనిచ్చారు. అంతేకాకుండా  కార్యక్రమంలో మహిళల, ఉపాధ్యాయుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. 

Year – Long Celebrations of Balagokulam – Bhagyanagar Marking 10th Anniversary inaugurated by Swami Paripoornananda

Balagokulam - Bhagyanagar has decided to celebrate to mark its 10th anniversary, they have planned year-long celebrations starting from Oct 2019 - Oct 2020. The Swagath Sangham (Reception Committee) has been formed to drive this year-long celebrations. Celebrations were Inaugurated by Poojya Swami Paripoornananda Saraswsthi Swamy ji.  Guests: Sri Ayush Nadimpalli...

జాతి పునర్నిర్మాణంలో సేవ ఒక భాగం- శ్యామ్ కుమార్, ఆర్.ఎస్.ఎస్ క్షేత్ర ప్రచారక్

సేవా భారతి-తెలంగాణ ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్ లో రెండు రోజుల సేవా సంగమం ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవ  కార్యక్రమంలో(14.9.2019) ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్యాంకుమార్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రీ శ్యామ్ కుమార్ ఉపన్యాసం - సంఘం ప్రారంభమైన నాటి నుంచే సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నది. అయితే సేవా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం...సంఘం ఆధ్వర్యంలో మాత్రం ఓ సేవా విభాగం ఏర్పాటైంది మాత్రం 1990లోనే. ఆ తర్వాత కాలంలో ఈ విభాగమే సేవా భారతిగా రూపాంతరం...