ఆర్టికల్ 370 రద్దు : నెహ్రూ అనుకున్న పనిని చేసి చూపిన మోడీ
ఎస్.గురుమూర్తి పార్లమెంట్ లో ఆగస్టు 6 న హోంమంత్రి అమిత్ షా, ఆర్టికల్ 370 రద్దును ప్రకటించిన తర్వాత కాశ్మీర్ మిగతా భారతదేశంతో పూర్తిగా కలిసిపోయింది, సరిగ్గా 56 సంవత్సరాల క్రితం డిసెంబర్ 27, 1963 న జవహర్ లాల్ నెహ్రూ లోక్ సభలో చెప్పి చేయలేక పోయిన విషయాలను అమిత్ షా చేసి చూపారు.నెహ్రూ ఆనాడు ఏమి చెప్పరో చూద్దాం. ఆర్టికల్ 370 రద్దు అయింది కాశ్మీర్ పూర్తిగా భారత్ లో కలసిపోయింది: నెహ్రూ
370వ అధికరణం రద్దును స్వాగతిస్తూ జమ్మూ-కాశ్మీర్ ఆఖరి యువరాజు కరణ్ సింగ్ ప్రకటన
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మహారాజా హరి సింగ్ కుమారుడు, జమ్మూ-కాశ్మీర్ ఆఖరి యువరాజు కరణ్ సింగ్ స్వాగతించారు. ఈ మేరకు కరణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై జమ్మూ-కాశ్మీర్-లద్దాఖ్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి విశేషమైన మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తోందని అన్నారు. తాను 1965లో జమ్మూ...
‘Illegal immigrants have encroached upon the space of indigenous people’
The issue of illegal immigrants is again in the news following the updation of National Register of Citizens in Assam. For decades, despite of attempts and agreements like Assam Accord (1985), the ruling Congress party and her political off-shoots kept mum over the issue to pursue their petty interest of the Muslim vote-bank. In this process, however, the rights...
सेवा भारती की चल चिकित्सा इकाई वैनों को रेल राज्य मंत्री ने हरी झंडी दिखा किया रवाना
नई दिल्ली , 6 अगस्त।: रेल राज्यमंत्री श्री सुरेश सी. अंगाड़ी ने रेलटेल द्वारा अपनी सीएसआर गतिविधियों के अंतर्गत उपलब्ध करायी गयी मोबाइल मेडिकेयर यूनिट/वैन को हरी झंडी दिखाकर रवाना किया। इन मोबाइल मेडिकेयर यूनिट का सेवा भारती द्वारा संचालन किया जाएगा , जो सोसायटी अधिनियम के अंतर्गत पंजीकृत एक गैर सरकारी संगठन है। दिल्ली के...
ఇంటికి ఒకరి నుంచి ముగ్గురి వరకు భారత సైన్యంలో ఉన్న గ్రామం
ఆ చిన్న గ్రామాన్ని చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్నట్లు కనిపిస్తుంది... అక్కడి యువకులను చూస్తే వారు దేశం కోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు.. ఊర్లో తిరుగుతుంటే ఇంటికో సైనికుడు తారస పడతాడు... ఆ ఊరిపేరు దేవిశెట్టిపల్లె... ముద్దుగా దేశభక్తి పల్లె అని కూడా పిలవచ్చేమో.... పతోతరగతి ఉత్తీర్ణత సాధిస్తేచాలు.... ఆ గ్రామంలో యువకులు ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న వారి కుటుంబ సభ్యుల నేపథ్యం.... దేశసేవలో తరించాలన్న యువకుల ఆసక్తి... ఆదిశగా అడుగులు వేసేలా ఉత్సాహాన్నిస్తుంది. ఎక్కువమంది ఆర్మీలో ఉన్నా నేవీ, ఎయిర్ఫోర్సుల్లో...
భారత దేశ చరిత్రలోని గొప్ప సామ్రాజ్యాలలో ఒకటి – విజయనగర సామ్రాజ్యం
సరిగ్గా 509 సంవత్సరాల క్రితం 26 జులై 1509న మహామంత్రి తిమ్మరుసు దక్షిణాపథానికి సామ్రాట్టుగా శ్రీ కృష్ణదేవరాయలను సింహాసనం అధిష్టింపజేసాడు. అక్కడి నుండి విజయనగర సామ్రాజ్య సువర్ణాధ్యాయం (1509 -1565 ) ప్రారంభమైంది. శ్రీ కృష్ణదేవరాయలను ఈ విశాల భూభాగంలో ఒక ఉత్తమమైన మహారాజుగా నిలబెట్టింది. శ్రీ కృష్ణదేవరాయలకి కాస్త ముందుకు వెళ్లిచూస్తే --అల్లాఉద్దీన్ ఖిల్జి, మాలిక్ కాఫర్, మహమ్మద్ బిన్ తుగ్లక్ లు ఆక్రమించిన మహా హిందూ సామ్రాజ్యాలు దేవగిరిలోని యాదవ సామ్రాజ్యం, వరంగల్ లోని కాకతీయ సామ్రాజ్యం, హళిబేడులోని హొయసల సామ్రాజ్యం...
రాష్ట్ర సేవికా సమితి సంతాప సందేశం
భారతదేశపు విశిష్ట నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో యావత్ దేశం నిర్ఘాంతపోయింది. విచారంలో మునిగిపోయింది. దుఃఖ పూరితమైన ఈ సమయంలో మేము వారి కుటుంబానికి, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. దివంగత ఆత్మకు తన చరణ సన్నిధిలో స్థానం ఇవ్వాలని పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాము. ఆమెకు రాష్ట్ర సేవికా సమితితో సన్నిహిత సంబంధం ఉండేది. సమితికి చెందిన ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో ఆమె పాల్గొనేవారు. మాకు ప్రేరణ, ఉత్సాహం అందించేవారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించడంలో శ్రీమతి సుష్మా స్వరాజ్ ప్రముఖ...
ధ్యేయ సమర్పిత వ్యక్తిత్వం.. సుష్మా స్వరాజ్
ఏమాత్రం ఊహించని, విశ్వసించలేకపోతున్న అత్యంత విచారకరమైన సమాచారం సుష్మా స్వరాజ్ హఠాన్మరణం. ఈ వార్త ఎంతో దుఃఖాన్ని కలిగిస్తోంది.45 ఏళ్ల ఆమె సామాజిక, రాజకీయ జీవితం ఆదర్శవంతమైనది, అనుసరించదగినది. ఒక ఆదర్శ కార్యకర్త, కుశల నాయకురాలు, సమర్ధవంతురాలైన మంత్రిగా, ఆమె ధ్యేయ సమర్పిత వ్యక్తిత్వం మనకు ఎల్లప్పటికి జ్ఞాపకం ఉంటుంది. మాతృసమానమైన ప్రేమ, దేశం, సమాజంలోని సమస్యలపట్ల స్పందించే సంవేదనశీలత, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలచి ముందుకు సాగగలిగిన దృఢత్వంతో ఆమె...
ఇవీ జమ్ము – కాశ్మీర్ కు సంబంధించిన మార్పులు
1. జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం రద్దయింది. 2. జమ్ము కాశ్మీర్ కు విడిగా జెండా ఏది ఉండదు. 3. జమ్ము కాశ్మీర్ నియోజక వర్గాల పునర్ విభజన జరుగుతుంది. 4. జమ్ము కాశ్మీర్ లో అమలులో ఉన్న ఆర్టికల్ 35ఏ రద్దయింది. ఇక దళితులు, పశ్చిమ పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్ధులు, గూర్ఖాలు, మహిళలకు కూడా పూర్తి హక్కులు లభిస్తాయి. 5. జమ్ము కాశ్మీర్ లోని షెడ్యూల్ జాతులవారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు లభిస్తాయి. 6. మూడంచల పంచాయతీ రాజ్ వ్యవస్థ జమ్ము కాశ్మీర్ లో కూడా...


















