ఎమర్జెన్సీ(1975-77).. ఒక శాశ్వత గుణపాఠం

‘నాకు నిస్పృహ కలిగినప్పుడల్లా చరిత్రలో ఎప్పటికీ సత్యం, ప్రేమలదే విజయమని గుర్తుకు వస్తుంది. నిరంకుశులు, హంతకులను జయించడం కష్టమని మనకు ఒక్కోసారి అనిపిస్తుంది కానీ అంతిమంగా వారంతా పతనమయ్యారు. ఆలోచించండి. వారెప్పుడూ విజయం సాధించలేదు..’ శాంతికి ప్రతిరూపమైన మహాత్మాగాంధీ ముందు చూపుతో చెప్పిన పై వాక్యాలు నాలుగు దశాబ్దాల క్రితం ఎమర్జెన్సీ సమయంలో రుజువయ్యాయి. తమ స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను తొక్కి వేసినప్పుడు, భారత ప్రజాస్వామ్య పునాదిపై నిరంకుశ దాడి జరిగినప్పుడూ ప్రజలంతా ఒక్కటై తిరుగుబాటు చేశారు. ప్రజాస్వామ్యానికి నిరసన, విభేదించడం ప్రాణప్రదమైనవి. వాటి...

స్వామి సత్యమిత్రానంద.. భారతీయ ధార్మిక ప్రపంచానికి మూలస్తంభం: ఆర్.ఎస్.ఎస్

స్వామి సత్యమిత్రానంద గిరిజీ మహారాజ్ పరమపదం చేరుకున్నారన్న వార్త మమ్మల్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఆయన భారతీయ ధార్మిక ప్రపంచపు ఒక మూల స్థంభం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలకు ఆయన ప్రియమైన మార్గదర్శి. ఆయన స్వచ్చమైన, స్నేహపూర్వకమైన, సేవాభావంతో కూడిన జీవితం ఆయన విశుద్ధమైన, సంతులిత సామాజిక జీవనానికి మూలం. సామాజిక దురాచారాలను, అసమానతలను నిరసించిన ఈ సాధుపుంగవుడు సామాజిక సమరసతను సమర్ధించారు. ఈ రంగాలలో ఆయన లేని లోటును తీర్చేందుకు కృషి చేయడం మనందరి కర్తవ్యం. ఆయనను...

Tribute to Swami Satyamitrananda Giri Ji Maharaj: RSS

We are immensely distressed by the departure of His Holiness Swami Satyamitrananda Giri Ji Maharaj to the heavenly abode. He was a pillar of strength for the Bharatiya world of Dharma. For the karyakartas of the Rashtriya Swayamsevak Sangh, he was a very dear mentor. His pure, friendly, service-oriented and dedicated life was basis for a social...

అయ్యప్ప స్వామిని కించపరుస్తూ కమ్యూనిస్ట్ విద్యార్థి విభాగం పోస్టర్లు

హిందూ సంస్కృతీ సంప్రదాయాలను అవహేళన చేసే ప్రక్రియలో కమ్యూనిస్టులు మరో మెట్టు కిందకు దిగారు. ఈసారి ఏకంగా అయ్యప్ప స్వామిని అవమానిస్తూ పోస్టర్లు ప్రదర్శించారు. కేరళకు చెందిన కమ్యూనిస్ట్ విద్యార్థి విభాగం 'స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా" (ఎస్.ఎఫ్.ఐ) త్రిస్సూర్ వర్మ కళాశాల ప్రాంగణంలో పోస్టర్లు ఏర్పాటు చేసారు. శబరిమల దేవస్థానంలో మహిళల ప్రవేశాన్ని సమర్ధిస్తూ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లలో అయ్యప్ప స్వామిని అత్యంత అసభ్యంగా చిత్రీకరించారు. ఈ కళాశాల కేరళ ప్రభుత్వానికి చెందిన ధార్మిక శాఖ అయిన దేవసోమ్ బోర్డుకే...

ఎమర్జన్సీ (1975-77) కారకులు క్షమార్హులు కానేకారు..

ఆత్యయిక స్థితి అరాచకాలు జూన్‌ నెల అనగానే మండుటెండలే కాదు... మన చరిత్రలో చెరగని ఓ పీడకల కూడా గుర్తుకొస్తుంది. అదే ఎమర్జన్సీ. 1975 జూన్‌ 25నాడు కాంగ్రెస్‌ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆత్యయిక స్థితి విధించి జవజీవాలు ఉట్టిపడే మన ప్రజాస్వామ్యం పీక నులిమి నియంతృత్వంగా మార్చేశారు. ఎమర్జన్సీ మన ప్రాథమిక హక్కులతోపాటు జీవించే హక్కునూ హరించేసింది. భారతీయులు ప్రజాస్వామ్య ఛత్రం కింద నిరంతరం స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఉండాలన్నా, మన రాజ్యాంగ విలువలను సంరక్షించుకోవాలన్నా, 1975-77 మధ్య ఎమర్జన్సీ కాలంలో సంభవించిన ఘోరాలను...

Mahindra Finance donates Ambulance to Seva Bharathi, Telangana

Mahindra & Mahindra Financial Services has donated an ambulance vehicle to Seva Bharathi, Telangana on 24th June 2019 at Bharat Vikas Parishad at Kukatpally in Hyderabad. Seva Bharathi, Telangana in partnership with Mahindra & Mahindra Financial Services Limited organized this event under Corporate Social Responsibility. The event was organized to handover...

Sanskrit and its Relevance: Who said Sanskrit is a dead language?

Dr Sampadananda Mishra It is through Sanskrit that India has been expressing herself abundantly and incessantly for centuries, and its future rests much on this most dynamic language. But in the recent past, we have been cut off from this voluminous body of the highest wisdom, knowledge and genius through the alienation of...

‘అత్యవసర’ పరిస్థితి.. ఒక డాక్టర్ అనుభవం

వనం జ్వాలా నరసింహారావు ప్రజాస్వామ్య భారతదేశంలో 42 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక చీకటి అధ్యాయానికి తెరలేచింది. ఇందిరాగాంధీ తన స్వప్రయోజనాలకోసం చేసిన సిఫార్సులతో, అప్పటి రాష్టప్రతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అప్పట్లో అందరూ భయపడుతున్నట్లుగానే 1975 జూన్ 26న (25వ తేదీ అర్ధరాత్రి) ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జన్సీ ప్రకటించింది. 1977లో తిరిగి ఎన్నికలు జరిగేవరకూ అంటే దాదాపు 21 నెలలపాటు ఈ చీకటి రాజ్యం సాగింది. దీనికి కారణం లేకపోలేదు....

15 Muslim men part of a gang were booked in alleged Love Jihad Case in AP

Shilpa Jain born in a Jain family and a resident of Guntur town – Andhra Pradesh was alleged to be forcefully converted to Islam by Khaja Khan in a Mosque at undisclosed location. Shilpa’s name after converting to Islam is Fatima Khan. Khaja Khan is a worker at goldsmith shop, he lured her with false promises...