అయోధ్య ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు
అయోధ్య ఉగ్రదాడి కేసు (2005)లో ప్రయాగ్రాజ్లోని ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి జీవిత ఖైదు విధించింది. మరొక నిందితుడిని నిర్దోషిగా తేల్చుతూ వదిలేసింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి దినేశ్ చంద్ర వాదనలు విన్నారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు ఇన్నాళ్లూ నాయిని కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఇర్ఫాన్ మొహమ్మద్ షకీల్, మొహమ్మద్ సనీమ్, మొహమ్మద్ అజీజ్, ఆసిఫ్ ఇక్బాల్, ఫరూఖ్ ఇన్నాళ్లు విచారణ ఎదుర్కొన్నారు. కాగా, ఈ ఉగ్ర దాడిలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు జైష్ ఎ మొహమ్మద్ అనుమానిత...
గుంటూరులో ‘లవ్ జిహాద్’ – 15 మందిపై కేసు నమోదు
గుంటూరు అర్బన్ పరిధిలోని జరిగిన లవ్ జిహాద్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. జైన్ సామాజిక వర్గానికి చెందిన యువతి శిల్పా జైన్ కుటుంబం గుంటూరు పట్టణంలోని బ్రహ్మంగారి మందిరం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమె తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో బాబాయ్ సంరక్షణలో ఉంటున్న యువతిపై బంగారం షాపులో పాలిష్ చేసుకునే స్థానిక యువకుడు ఖాజాఖాన్ కన్నేశాడు. ఆమెను ప్రేమ పేరుతో ప్రలోభపెట్టాడు. పెళ్ళి చేసుకునేందుకు మతం మారాలంటూ మాయమాటలు చెప్పిన ఖాజాఖాన్, ఈనెల 14న తన అనుచరుల...
‘సెక్యులర్’ పదాన్ని దేశ వ్యతిరేక శక్తులకు లాభసాటిగా మార్చిన రాజకీయాలు
సెక్యులరిజం పుట్టుక, దాని పూర్వరంగం కథ అంతా చెప్పి ఓ ఐదో క్లాసు విద్యార్థిని ‘దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది?’ అని అడగండి. ‘మతం చేసే పాపిష్టి పనులను రాజు సమర్థించకూడదు. రాజు చేసే పాపాలను మతం సహించకూడదు. తమ మతం మాత్రమే గొప్పదనీ, దానిని అంగీకరించనివాళ్లను బతికుండగానే తగలబెడతామనీ, తమ మతంలోకి మారకపోతే చంపేస్తామనీ చెప్పే తప్పుడు మతాలను రాజ్యంలో ఉండనివ్వకూడదు. జన జీవితం మీద వాటి నీడకూడా పడనివ్వకూడదు’ అని తనకు నచ్చిన భాషలో చెబుతాడు. పెంపకం, శిక్షణ సరిగా ఉన్న...
సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ
సంస్కృతి ఫౌండేషన్.. భారతీయ సంస్కృతి, నాగరికత, విలువల పునర్ వికాసం కోసం పనిచేస్తున్న సంస్థ. 2010వ సంవత్సరంలో కొద్ది మంది పెద్దలు ఆలోచనల ద్వారా రూపుదాల్చిన ఈ సంస్థ.. సమాజంలోని ఉన్నత వ్యక్తుల ద్వారా మంచి అలవాట్లను, దేశం పట్ల ఆరాధన భావనను కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఈ సమాజం పట్ల గౌరవ భావనను కలిగించే సంకల్పంతో ప్రారంభించబడిన సంస్థ సంస్కృతి ఫౌండేషన్. సమాజంలో ఒక నూతన ఒరవడిని తెచ్చి, నిరాశలో కొట్టుమిట్టాడుతున్న యువత తమ శక్తియుక్తులు తాము తెలుసుకునే...
ప.పూ. సరసంఘచాలక్ జి తృతీయ వర్ష ఉద్బోధన (నాగపూర్)
సంఘ శిక్షవర్గ తృతీయ వర్ష సమారోప్ కార్యక్రమంలో పూ.సరసంఘచాలక్ డా.మోహన్ భాగవత్ గారి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు … ఎన్నికల తరువాత ఈ వర్గ జరుగుతోంది, ఐదేళ్ల క్రితం 2014 లో కూడా ఇలాగే జరగడం ఒక విశేషం కాగా రెండు సార్లూ హిందుసామ్రాజ్య దినోత్సవం మరుసటి రోజు ఈ వర్గ ముగియడం ఇంకొక విశేషం ఎన్నికలలో పూతి ఉంటుంది , ప్రజస్వామ్యం కనుక ఎన్నికలు విధిగా జరుగుతాయి. ఆ ఎన్నికల వాతావరణం చాలా హడావిడిగా ,వాడి వేడిగా ఉంటుంది....
విద్యాబోధనలో నూతన మార్పుకు శ్రీకారం చుట్టిన వందేమాతరం ఫౌండషన్
ఒక ఎకరం భూమి... అదీ.. ప్రధాన రహదారి పక్కనే ఉండి మంచి ధరను పలుకుతుంటే ఏం చేస్తారు... మా లెక్క ప్రకారమైతే ఓ వెంచర్ వేసి అమ్మేస్తాం... అని చాలా మంది చెబుతారు కదా... కానీ ఆయన లెక్కలు వేరు. అవన్నీ ఓ సమున్నత లక్ష్యంతో ముడిపడినవి. విద్యా బోధనలో నూతన ఒరవడి తీసుకురావాలన్న సంకల్పంతో ఆయన కోట్ల విలువైన స్థలాన్ని ధారాదత్తం చేశారు. తన నెలవారీ సంపాదనలో కూడా వాటాను ఇచ్చేశారు... 25 ఏళ్ల వయసు.... నాగర్కర్నూలు...
20,000 acres of Temple land encroached in Telangana, State Government decides to act tough
The Telangana government has decided to take action against illegal occupants of large tracts of temple lands. Telangana Endowments Minister, A Indra Karan Reddy, has now directed the officials to act against encroachers and evict them from the state lands. According to the New Indian Express, nearly 20,124.08 acres of endowments lands are under...
అటవీ భూమిలో నిర్మించ తలపెట్టిన అక్రమ చర్చి తొలగింపు
కర్నూలు జిల్లాలోని అటవీ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించ తలపెట్టిన చర్చిని ప్రభుత్వ అధికారులు తొలగించారు. కల్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మి జగన్నాథ గట్టు ప్రాంతంలోని అటవీశాఖకు చెందిన స్థలంలో గతంలో కొందరు ఒక సిలువ ఏర్పాటు చేశారు. దానిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇదే అదనుగా ఇటీవల దాని పక్కనే ఒక చర్చిని నిర్మించేందుకు పునాదులు వేశారు. హైదరాబాద్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ 'లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్' ఈ వ్యవహారంపై కర్నూలు జిల్లా...
People should take pride in our culture and heritage – Sri Krishnadevaraya
`We need to take pride in our culture and heritage, we should educate and awaken the country so that it will inspire our future generations to continue the legacy of our glorious Hindu tradition and values’, said Sri Krishnadevaraya, from Aravidu dynasty, a descendant of the great Vijayanagara Emperor, Sri Krishnadevaraya . Sri Krishnadevaraya was speaking on the occasion...
భారతీయతను సంరక్షిస్తూ భావి తరాలకు అందివ్వాలి – శ్రీ కృష్ణదేవరాయ
"మన భారతీయ సంస్కృతి, చరిత్ర అతి పురాతనమైనవి, అత్యంత విలువైనవి. కాలగమనంలో వచ్చే మార్పులను ఎదుర్కొంటూ, మహోజ్వలమైన వారసత్వ సంపదను, జ్ఞానాన్ని సంరక్షించుకుంటూ భావితరాలవారికి అందివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది" అని శ్రీ కృష్ణదేవరాయ అన్నారు. ఆదివారం నాడు సంవిత్ కేంద్ర రిసర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీ రత్నాకర్ సదస్యుల రచించిన"సిటీ ఆఫ్ విక్టరీ, విజయనగర సామ్రాజ్య చరిత్ర" పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న గౌరవ అతిధిగా పాల్గొన్న శ్రీ కృష్ణదేవరాయ తన వంశజుల చరిత్ర,...


















