Hyderabad scientists decode how to use Neem to cure cancer
In a significant development, Hyderabad city scientists have decoded how Nimbolide, a phytochemical obtained from the leaves and flowers of the Neem tree could prove to be an effective weapon in the fight against cancer. Though Nimbolide has been found to be effective against various cancers, a commercial drug based on the chemical has eluded researchers for years now. But...
తెలంగాణలో మరో లవ్ జిహాద్ ఘటన
తమ కుమార్తెను ప్రేమించి, మతం మార్చినట్టు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రేణుక, మహేష్ దంపతులు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను ఇస్లాం మతంలోకి మార్చి, ఎవరికీ తెలియకుండా దాచిపెట్టినట్టు వారు పోలీసులకు తెలిపారు. తమ కూతుర్ని చూపించాలంటూ ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రేణుక, మహేష్ దంపతుల కుమార్తె ఇందిర.. కరీంనగర్ లోని ఓ ప్రయివేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. అదే కళాశాలకు చెందిన...
తప్పుడు సమాచారం వ్యాప్తి ద్వారా కరీంనగర్ పట్టణంలో మత ఉద్రిక్తతలకు కుట్ర!
కరీంనగర్ పట్టణంలో మతఘర్షణలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు కరీంనగర్ పట్టణానికి చెందిన ఒక ముస్లిం యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరిట ఒక హిందూ అమ్మాయి వెంటపడటం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫున పెద్దలు అతడిపై దాడి చేశారు. ఇది జరిగిన వెంటనే ఆలిండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఐఎంఐఎం) మాజీ నాయకుడు, ప్రస్తుతం మజ్లీస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) సభ్యుడు అంజద్...
నిబద్దత, స్వీయ నియంత్రణ కలిగిన పాత్రికేయులే సమాజానికి హితం
ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పాత్రికేయులది విశిష్టమైన పాత్ర అని, వారి నిర్వహించే సమాచార వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది, అలాంటి వ్యవస్థలో పని చేస్తున్న పాత్రికేయులకు నిబద్దత, స్వీయ నియంత్రణ చాల అవసరమని, వారి రచనలు సమాజ హితమే లక్షంగా ఉండాలి అని శ్రీ అప్పాల ప్రసాద్, తెలంగాణా & ఆంధ్ర ప్రదేశ్ సామజిక సమరసత వేదిక కార్యదర్శి, కోరారు. సమాచార భారతి ఇందూర్ శాఖ అద్వర్యంలో శనివారం ఇందూర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన దేవర్షి...
దళితుల వివాహ వేడుకపై ముస్లిం వర్గీయుల దాడి; ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
మధ్యప్రదేశ్: దేవాస్ జిల్లా పిపాలార్వ గ్రామంలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో జరుగుతున్న దళితుల వివాహ వేడుకపై రాళ్ళ దాడి జరిగిన ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. స్థానిక జనసత్తా పత్రిక కధనం ప్రకారం.. దళితుల వివాహ వేడుకలో భాగంగా పెళ్లి ఊరేగింపు సొంకాచ్ ప్రాంతం గుండా వెళ్తూ మసీదు వద్దకు చేరిన సమయంలో బ్యాండ్ విషయమై స్థానిక ముస్లిములు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధిక సంఖ్యలో ముస్లిములు అక్కడికి చేరుకోవడంతో పాటు...
అరుదైన తెగకు చెందిన ఆచార వ్యవహారాలపై క్రైస్తవ మిషనరీల దాడి, దేవాలయం ధ్వంసం
అండమాన్ సెంటినలిస్ దీవుల్లో అమెరికన్ క్రైస్తవ ప్రచారకుడు అక్రమంగా ప్రవేశించి అక్కడి ఆదిమ తెగలకు చెందిన ప్రజలను మతం మార్చడానికి చేసిన ప్రయత్నం ఇంకా మరువక ముందే ఇటువంటి మరో ఉదంతం చోటు చేసుకుంది. ఈ సారి మేఘాలయ రాష్ట్రంలోని క్రైస్తవ మిషనరీలు తమ మతమార్పిడి కార్యకలాపాలకు స్థానిక అరుదైన ఖాసి తెగకు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. వారి సంస్కృతిపై దాడికి పూనుకున్నారు. ఈ తెగ వారు పరమ పవిత్రంగా భావించే ఆలయ గర్భగుడిని...
భారత దేశంపై విదేశీ రాజకీయ సంస్థల విష ప్రచారం
1303 వ సంవత్సరంలో అల్లా ఉద్దీన్ చిత్తౌడ్ నేటి రాజస్థాన్ లో 30వేల మంది హిందువులను ఊచకోత కోశాడు. ఇతడే 1353లో బెంగాల్లో లక్షా ఎనభై వేల మంది హిందువులను చంపివేశాడు.1365-67 సంవత్సరాల మధ్య బహమనీ సుల్తానులు దక్షిణ భారతదేశం విజయనగర సామ్రాజ్యంలోని 5 లక్షల మంది హిందువులను సంహరించారు. 1398 తైమూరు లంగ్ అనే ముష్కరుడు ఢిల్లీలో లక్షకు పైగా సాధారణ ప్రజలను ఊచకోత కోశాడు.1565 సంవత్సరంలో..కపటి మొగలాయి అక్బర్... మధ్యప్రదేశ్లోని నర్సింగ్ పూర్ లో 48 వేలకు పైగా హిందువులను...
Harappan site of Rakhigarhi – DNA study finds no Central Asian trace, junks Aryan invasion theory
The much-awaited DNA study of the skeletal remains found at the Harappan site of Rakhigarhi, Haryana, shows no Central Asian trace, indicating the Aryan invasion theory was flawed and Vedic evolution was through indigenous people. The lead researchers of this soon-to be published study – Vasant Shinde and Neeraj Rai – told ET that...
క్షేత్ర స్థాయి కార్యకర్త నుండి కేంద్ర మంత్రిగా.. ఆదర్శప్రాయం ఈ స్వయంసేవక్ నిరాడంబర జీవితం
17వ లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓడిశాలోని బాలాపూర్ నియోజకవర్గంలో కనిపించిన అరుదైన దృశ్యం ఇది. ఓవైపు అధునాతన కార్ల కాన్వాయ్ వెంటరాగా, ఎన్నికల ప్రచార నిపుణుల సూచనలతో బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన కోటీశ్వరుడు రబీన్ద్ర కుమార్ ప్రచారం కొనసాగింది. మరోవైపు.. కొంతమంది సైకిళ్ళు వేసుకుని వెంటరాగా ఓ మాములు ఆటో రిక్షాపై ప్రసంగిస్తూ సాగిన ప్రతాప్ చంద్ర ఎన్నికల ప్రచారం. ధన బలం - నిరాడంబర సేవా స్వభావం మధ్య సాగిన బాలాసోర్ నియోజకవర్గ ఎన్నికల్లో బీజేడీ...
కేంద్ర ప్రభుత్వంలో కొలువుదీరిన నూతన క్యాబినెట్
న్యూడిల్లీ: నూతనంగా ఏర్పాటైన నరేంద్రమోదీ ప్రభుత్వంలో పలువురు కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్ షాకు హోంశాఖ అప్పగించారు. నిన్న రాత్రి 57 మంది మంత్రులతో కొత్త కేబినెట్ కొలువుదీరింది. వీరిలో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈసారి మంత్రివర్గంలో 20...



















