సమాచార వాహిని: 25-ఏప్రిల్-2019

Man behind the theft of three diamond studded gold crowns from Govindaraja Swami temple in Tirupati arrested, 1.3 kg melted gold seized Tirupati police on Monday arrested the man allegedly behind the theft of the three diamond-studded gold crowns that were reported to have been stolen from Govindaraja Swami temple in Tirupati on February 3. Read More.. There is no difference...

జమ్మూ హిందువుల పైనా పాక్‌ గురి!

కశ్మీర్‌ లోయ నుంచి హిందూ పండిట్లను తరిమేశారు. విడిచి వెళ్లకపోతే చంపేశారు. ఇప్పుడు జమ్మూలో నివసిస్తున్న హిందువులకు కూడా అలాంటి గతే పట్టబోతున్నదా? ముస్లింలు అధికంగా ఉండే కశ్మీర్‌ లోయ నుంచి, ఇప్పుడు హిందూ జనాభా అధికంగా ఉండే జమ్మూ మీద కూడా ఉగ్రవాదం తన పంజాను విసరబోతున్నదా? ఇటీవల జరిగిన చంద్రకాంత శర్మ అనే రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నాయకుడి హత్య ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నది. జమ్మూ నుంచి కూడా హిందువులను తరిమికొట్టి, అది కూడా ముస్లిం జనాభా అధికంగా...

RSS to file defamation suit against Kerala Minister Issac

New Delhi. RSS has initiated legal steps against Kerala Finance Minister Dr. T.M. Thomas Isaac for stating that RSS killed Gadhiji. He wondered, whether it suits political ethics if Congress-led UDF candidate seeks the support of RSS which killed Mahatma Gandhi. RSS Kollam Mahanagar Sanghchalak R. Goapalakrishnan has sent legal notice to Isaac and K.J. Thomas and P. Rajeev,...

ఆరెస్సెస్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కేరళ మంత్రికి నోటీసులు

కేరళ ఆర్ధిక మంత్రి పరువునష్టం కేసు వేసేందుకు ఆరెస్సెస్ సిద్ధమైంది. కేరళ ఎన్నిలక ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.ఎం. థామస్ ఇస్సాక్ ఆరెస్సెస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొల్లామ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇస్సాక్ ఆరెస్సెస్ గాంధీని హత్య చేసిందంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కొల్లామ్ మహానగర సంఘచాలక్ ఆర్. గోపాలకృష్ణన్ మంత్రికి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇదే సందర్భంగా మంత్రి థామస్ వ్యాఖ్యలను యధావిధిగా ప్రచురించిన 'దేశాభిమాని' పత్రిక సంపాదకుడు పి. రాజీవ్ కి కూడా...

భారత్-పాక్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన స్వయంసేవక్ అర్జున్ తిర్కి గురించి శ్రీ మోహన్ జీ భాగవత్

1971 భారత్-పాక్ యుద్ధంలో బీఎస్ఎఫ్ జవాన్లకు సహకారం అందిస్తూ వారితో పాటు పాకిస్థాన్ మీద పోరాడి ప్రాణత్యాగం చేసిన స్వయంసేవక్ అర్జున్ తిర్కి గురించి శ్రీ మోహన్ జీ భాగవత్ వివరించారు. నిత్య శాఖలలో జరిగే సాదాసీసా కార్యక్రమాల ద్వారా దేశం పట్ల ఈవిధమైన సంస్కారం అలవరుతుంది అని మోహన్ జీ భాగవత్ తెలియజేసారు. https://youtu.be/Mv6n6C3gKgs

అబుదాబిలో తొలి హిందూ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

దుబాయ్‌ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుదాబిలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో బోచసన్‌వాసి శ్రీ అక్షర్‌–పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) అధిపతి మహాంత్‌ స్వామి మహారాజ్‌ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి–దుబాయ్‌ ప్రధాన రహదారి సమీపంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఏడు అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో కళాకృతులు ప్రదర్శనశాల, గ్రంథాలయం, వ్యాయామశాల, పూదోట, క్రీడా మైదానం, దుకాణాలు, ప్రార్థన మందిరాలు, బోధన...

హైందవ ధర్మ పరిరక్షకులు ముసునూరి నాయకులు – 3

                                                                                     సత్యదేవ కోనసీమకు మూడువైపులా గోదావరి, నాలుగోవైపు సముద్రం ఉండడంవల్ల ఆ ద్వీపంలోకి తురకలు సులభంగా చొచ్చుకుని పోలేరనే దూరదృష్టితో ప్రోలయ తన రాజధాని రేకపల్లికి దూరాన ఉన్న కోనసీమను ఎంచుకున్నాడు. అది అతడి వివేకానికి, కార్యదక్షతకు నిదర్శనం. అంతేకాదు తురకలు గోదావరి దాటిరాకుండా రేవులన్నింటిలోను సేనలను కావలిగా ఉంచాడు. ఇంతచేశాడు కాబట్టే విలసశాసనంలో ప్రోలయను ''అంశావతీర్ణో భగవాన్‌'' అంటూ భగవంతుని అంశావతారంగా వర్ణించారు. అపాహృతాంస్తై రతిపాపచారై| ప్రత్తాన్‌ పురాణైర్మనుజేంద్రవర్యై| అనేకశ| పూర్వమహీసురేభ్య| ప్రోలక్షితీశో దద దగ్రహారాన్‌|| కృత్వాప్రవృత్తాన్‌ విరతప్రసంగాన్‌ యజ్ఞాన్‌ హవిర్ధూమ పరంపరాభి| తురుష్క సంచారణ జాతపాపా నాంధ్రాన్‌ ప్రదేశా ననఘా నకార్షీత్‌||...

సంస్కృత భారతి ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ

సంస్కృత భాషా సంబంధిత పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో శనివారం బెంగళూరులోని సంస్కృత భారతి కార్యాలయం 'అక్షర'లో జరిగింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి సుధామూర్తి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ క్రింది గంథాలు ఆవిష్కరించబడ్డాయి. - కన్నడ శతావధాని డా. శ్రీ ఆర్. గణేష్ రాసిన సంస్కృతంలోకి తర్జుమా చేసిన 'మహాబ్రాహ్మణ' (కన్నడ మూలం: శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి రాసిన నవల) - డాక్టర్ జనార్దన్ హెగ్డే రాసిన 'ఇందులేఖ' - డాక్టర్ జనార్దన్ హెగ్డే, శ్యామల రాసిన 'గ్రంథిల'. కార్యక్రమంలో సభ్యులనుద్దేశించి సుధామూర్తి ప్రసంగిస్తూ.. సంస్కృతి...

Gandhiji and Sangh

The poll bugle has been sounded, and political leaders are busy in delivering campaign speeches as per the culture and tradition of their respective parties. In one of such speeches, the leader of a party proclaimed that the vote this time around would be a choice between Gandhi and Godse. Those who follow Gandhian ideology pay special attention to...

సమాచార వాహిని: 23-ఏప్రిల్-2019

Colombo Terror Attack Was In Direct Retaliation To Christchurch Shooting: Sri Lankan Deputy Defence Minister An initial investigation into the deadly suicide bomb attacks in Sri Lanka, which killed more than 300 people, has shown that the blasts were carried out in “retaliation to the Christchurch”, the country’s deputy defence minister said on Tuesday (23 April), NDTV has reported. Read...