రాఫెల్ డీల్ లో కేంద్ర ప్రభుత్వానికి కాగ్ క్లీన్ చిట్
ఫ్రాన్సుకు చెందిన యుద్ధ రాఫెల్ విమానాల కొనుగోలుకు భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందన్న వాదనకు కంప్ట్రోలర్ & ఆడిటర్ జెనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తెరదించింది. ఈ అంశంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ చేస్తున్న నిరాధార ఆరోపణలను కొట్టి పారేసిన కాగ్, కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఆరోపణల్లో నిజంలేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తేల్చిచెప్పింది. కాగ్ సమర్పించిన నివేదిక ప్రకారం.. 2007వ సంవత్సరంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాఫెల్ తో చేసుకున్న ఒప్పందంతో పోలిస్తే ప్రస్తుత బిజెపి...
విద్యలో ప్రాచీనత, ఆధునికతల సమన్వయంపై ఆరెస్సెస్ దృష్టికోణం
"ఆధునిక విద్యాపద్దతిలో మంచిది ఏదో అది తీసుకుంటూనే, మన ప్రాచీన పద్దతి నుంచి తీసుకోవలసినది తీసుకుంటూ కొత్త విద్యాప్రణాళికను తయారుచేసుకోవాలని, రాబోయే కొత్త ప్రణాళికలో ఈ విషయాలన్నీ ఉంటాయని ఆశిస్తాను. విద్యాపద్దతి మన దేశపు సంస్కృతికి తగినట్లుగా ఉండాలి" - విద్యలో ప్రాచీనత, ఆధునికతల సమన్వయం గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివరణ https://www.youtube.com/watch?v=Ljodet_QHho
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించిన జార్ఖండ్
ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద జార్ఖండ్ ప్రభుత్వం మరోసారి నిషేధం విధించింది. కరుడుగట్టిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ 'ఇస్లామిక్ స్టేట్'తో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధాలు ఉన్న కారణంగా మరోసారి నిషేధం విధిస్తున్నట్టు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. జార్ఖండ్ ప్రభుత్వం పీఎఫ్ఐ మీద మొదటిసారి గత సంవత్సరం (2018) ఫిబ్రవరి 20న నిషేధం విధించింది. అనంతరం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిషేధం తొలగించబడింది. పాకూర్ జిల్లాలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పీఎఫ్ఐ సభ్యులకు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థతో...
ఇస్లామిక్ మతమార్పిళ్లు అడ్డుకున్నందుకు రామలింగం హత్య.. ఘటన పూర్వాపరాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని రామలింగం హత్య వెనుక వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్ ప్రకారం.. ఫిబ్రవరి 5వ తేదీన రామలింగం తమ తిరుభువనం ప్రాంతంలో ప్రవేశించిన ఇస్లామిక్ మతమార్పిడి ముఠాను ఎదుర్కొనే క్రమంలో వాదన జరిగింది. వచ్చిన గ్రూప్ సభ్యులు ఇస్లాంలోకి మారాల్సిందిగా రామలింగాన్ని కోరడంతో అతడు ఆ సభ్యుల్లోని ఒక వ్యక్తి వద్దనుండి ఇస్లామిక్ టోపీని తీసుకుని తాను ధరించడంతో పాటు, ఎదుటి వ్యక్తి నుదుటికి విభూతి రాయడానికి ప్రయత్నం చేసాడు....
శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో సామూహిక అక్షరాభ్యాసాలు
వసంతపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.వేద పండితులు శాస్త్రుల కృష్ణమూర్తి పంతులు గణపతి పూజ,సరస్వతీ యజ్ఞం నిర్వహించిన అనంతరం చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. అంతకు ముందు పాఠశాల నూతన పై అంతస్తు తరగతి గదులను సరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సురెందర్,న్యాయవాది వీరారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా సరస్వతీ దేవిని స్తుతిస్తూ చిన్నారులు చేసిన నృత్యాలు,గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. విద్యకు సంబందించిన పలు ఏకపాత్రాభినయాలు,సాంస్కృతిక కార్యక్రమాల అందరిని ఆకట్టుకున్నాయి. వసంతపంచమి,మాతృమూర్తుల గొప్పతనం,చదువు యొక్క ఆవశ్యకత తదితర...
హైద్రాబాదులో “శబరిమల పవిత్రత సంరక్షించుకుందాం – భారతీయత పరిరక్షించుకుందాం” పేరిట అవగాహనా కార్యక్రమం
శబరిమల పవిత్రత కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో "శబరిమల పవిత్రత సంరక్షించుకుందాం - భారతీయత పరిరక్షించుకుందాం" పేరిట అవగాహనా కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాల పటేల్ ఆడిటోరియంలో జరిగింది. కార్యక్రమంలో మొదటగా ప్రసంగించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి అనంతలక్ష్మి మాట్లాడుతూ అత్యధిక సంఖ్యాక వర్గాల ప్రజలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. నమ్మే దైవాన్ని రక్షించలేనప్పుడు ఆ రాజ్యాంగం యొక్క తయారీలో లోపముందా లేక అమలులో లోపముందా అనేది న్యాయనిపుణులు ఆలోచించి సమాధానమివ్వాలని అన్నారు....
Attack on Sabarimala is deliberate to destroy Hindu roots – Sri Sri Sri Kamalananda Bharati Swamy
For 1000 years, Hindu temples and customs were attacked. The British introduced many Acts to criminlise jaatis and customs. Post independence many temples and including famous Tirumala were attacked, now Sabirimala. The words and actions of anti-Hindu forces are clear and open, if we don't react and counter these sinister designs it will become more complex to fight and...
కేస్లాపూర్ వైభవంగా నాగోబా జాతర
ఆదిలాబాద్ జిల్లాల కేస్లాపూర్ గ్రామంలో వందల ఏళ్ళుగా ఆదివాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న దేవత నాగోబా. ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య రోజున ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేకపూజలతో జాతర సందడి మొదలవుతుంది. ఈ పూజలన్నీ ఒకే వంశస్తుల చేతుల మీదుగా జరగడం అనాదిగా వస్తున్న ఆచారం. వారం రోజుల పాటు నిర్వహించే జాతరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలనుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. నేపద్యం: నాగోబా...
Hindu man hacked to death in Tamil Nadu for opposing Muslim conversion in Dalit locality
On February 4, a video clip showing V Ramalingam (48) arguing with few Muslim men trying to convert Hindus in Packiyanathan Thoppu, a Dalit locality in Thirubuvanam, went viral on social media. In the video he was heard saying that, "I am ready to go to mosque a mosque and pray. We are ready to live together. Stop dividing...
Parties forced Muslims to live in fear complex – Indresh Kumar
New Delhi. Appealing the Muslims to come out of the atmosphere of fear and threat built by the Congress, Left and Secular parties, Patron of Muslim Rashtriya Manch (MRM) Indresh Kumar alleged that these political parties were responsible to keep Muslims backward and live in the constant fear and threat. He was addressing the day-long conference of Muslim intellectuals gathered...


















