విదేశీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేయనున్న భారత ప్రభుత్వం

విదేశీయులకు ఇచ్చే వీసాలకు చెందిన నిబంధనలను భారత ప్రభుత్వం కఠినతరం చేయనుంది. ఇకపై భారత్ సందర్శించాలనుకునే విదేశీయులు తమ నేర చరిత్రకు చెందిన వివరాలు కూడా వీసా అప్లికేషన్ లో  పేర్కొనే విధంగా నూతన నిబంధనలు రూపొందించింది. ఈమేరకు భారత మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి మేనకా గాంధీ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కి గత జూన్ నెలలోనే సూచనలు చేశారు. గతంలో విదేశీయులు దేశంలోని బాలికల అక్రమ రవాణాకు, అత్యాచారాలకు పాల్పడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ సూచనలు...

Be cautious about divisive & anti-national forces : Krishna Gopal ji

Sahsarkaryawah of Rashtriya Swayamsevak Sangh (RSS) Dr Krishna Gopal ji warned the countrymen to be cautious about the activities of divisive and anti-national forces. Such people are hiding in the society in the guise of teachers, lawyers, doctors and farmers and extend help to those anti-national elements and protect the terrorists in the courts of law, he said. Dr Krishna...

IIT-Delhi students help last rites go green with cow dung logs

దహన సంస్కారాలకు కట్టెలకు బదులుగా గోవు పేడను ఉపయోగించే నూతనవిధానాన్ని ఢిల్లీ ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరించారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడంతో పాటు చెట్ల నరికివేతను కూడా అరికట్టవచ్చు అని వారు వెల్లడించారు. NEW DELHI: A team of 40 IIT Delhi students has devised a way to fight air pollution - by replacing wood with cow dung "logs" during funerals. The "environment-friendly technique" also seeks to reduce deforestation by...

నిజాంను ఎదురించిన గండరగండడు కొమురం భీం

గోండువీరుడి జయంతి నేడు స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరి. సరిగ్గా అలాంటి ధైర్యసాహసాలనే కనబరిచి తన జాతి కోసం జల్(నీరు), జంగిల్(అడవి), జమీన్(భూమి) కావాలంటూ పోరుసల్పి నైజాం నవాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గండరగండడు కొమురం భీం! ఆ వీరుడు నైజాం సేనలను ముప్పుతిప్పలు పెట్టి బాబేఝరి కొండల్లో పోరుసల్పి ఆశ్వయుజపౌర్ణమి రోజు అమరుడైనాడు. ఈ గోండువీరుడు దట్టమైన అడవులతో అలరారే ఆసిఫాబాద్ జిల్లాలోని సుంకెపల్లి అనే మారుమూల గిరిజన గూడెంలో అక్టోబర్ 22, 1901న జన్మించారు....

అక్రమంగా కట్టిన చర్చిని స్వాదీనం చేసుకొని గిరి పుత్రులు 

ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీ సమీపంలోని గార్ఖాటాంగా గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం గిరిజనుల చెందిన స్థలంలో  క్రైస్తవ మిషినరిలు అక్రమంగా  ఒక చర్చ్ నిర్మాణం చేపట్టాయి. దీన్ని సవాలు చేసిన గ్రామస్తులు  కోర్టు లో కేసి వేసి గెలిచారు. తరువాత 100 మందికి పైగా గ్రామస్తులు చర్చ్ వద్దకు చేరి,  చర్చిపై ఉన్న శిలువను  తొలగించి ఆ చర్చికి శరణ భవన్ గా  నామకరణం చేసి చట్టబద్ధంగా స్వాదీన పరుచుకున్నారు. స్థానిక పత్రిక కధనం ప్రకారం ఈ చర్చి నిర్మించిన స్థలం గిరిజనులకు చెందినది కావడంలో యాజమాన్య...

Temples are not public places – Swami Chidanandapuri Ji

Temples are not public places – Swami Chidanandapuri Ji Swami Chidanandapuri Madadhipati of Kolathur Advaitha Ashramam, Kozhikode says that as a law abiding citizen he respects the Apex Court judgement in the Sabarimala case, however, there are some unresolved concerns. Sabarimala verdict has also provoked response from Saints and Sadhus. They unequivocally say that they respect Apex Court’s judgment; however, there...

చర్చ్ పాపాలు

చర్చ్ తనపై వచ్చే విమర్శలు, వివాదాలను పట్టించుకోకుండా, వాటిని తక్కువ చేసే ప్రయత్నం చేయడం ఇటీవల మనం చూస్తున్నదే! నన్ పై అత్యాచారం అందుకు ఒక ఉదాహరణ. కేరళలో ఇలాంటి ఎన్నో కేసులలో బాధితుల నోళ్ళు మూయించింది చర్చ్. రాష్ట్ర, దేశ కార్యకలాపాల్లో, వ్యవహారాల్లో చర్చ్ జోక్యం కొత్త కాదు. అసలు సెక్యూలర్ మరియు థియోక్రాటిక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. థియోక్రాటిక్ అంటే దైవ సంబంధమైన పరిపాలన. క్లుప్తంగా చర్చి ప్రకారం చెప్పవలసివస్తే,  చర్చి పెద్దల ద్వారా పరిపాలన సాగడం. సెక్యూలర్ అంటే ఆ చర్చి...

15 మందిని క్రూరంగా హత్యచేసిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-17)

ఈ గ్రామం గుండా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నదనే నేరంపై ఆ శిక్షను అధికారులు విధించారు. దాదాపు 15 మందిని క్రూరంగా హత్యచేసి సైన్యం దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోయింది. వాతావరణం హాహాకారాలతో నిండిపోగా ఆకాశం మాత్రం “అల్లాహో అక్బర్‌”, “షాహే ఉస్మాన్ జిందాబాద్‌” అనే విజయనాదాలతో మార్మ్రోగింది. భైరవునిపల్లి ప్రజలకు నాయకత్వం వహించిన ఇమ్మడి రాజిరెడ్డి మాత్రం సజీవంగా మిగలడం ఆశ్చర్యకరమైన సంఘటన. ఆ దారుణ హత్యాకాండ వివరాలను చెప్పడానికి ఈనాటికీ ఆ గ్రామంలోనే నిరాడంబరంగా జీవిస్తున్న రాజిరెడ్డిని నేను కలిసినప్పుడు ఆయన చెప్పిన వృత్తాంతం ఇది ...

Prisons dept transforming the lives of beggars via Anand Ashram in Hyderabad

Until now, 6,605 beggars were brought to the Anand Ashram on the Chanchalguda prison premises. A unique rehabilitation programme that ended up transforming many lives. The Telangana State Prison Department’s initiative to end the menace of beggars in Hyderabad, which began last year, has successfully completed a year on Saturday. Until now, 6,605 beggars were brought to the Anand Ashram...

శబరిమలలో సమస్య ఏమిటి?

కేరళలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించ వచ్చనే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత  హిందూ సంప్రదాయాల రక్షణకోసం ,వేలాదిమంది మహిళలు తీర్పుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసారు. సమానత్వం, హక్కుల పేరుతో  శబరిమల ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం పట్ల వీరు అభ్యంతరం తెలిపారు. ఈ నిరసన దృష్ట్యా, 10 నుండి 50 మధ్య వయస్సు గల మహిళల ప్రవేశాలపై నిషేధం వివక్ష,  హక్కుల ఉల్లంఘనా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. అది నిజంగా ఉల్లంఘన అయితే మరి వేలాదిమంది కేరళ...