‘Amrut Mitti’ to turn barren lands into fertile fields
Now barren lands can be converted into fertile fields. Thanks to the innovation of Alka Lahoti, an ingenious and dedicated lady from Bijnaur in UP. Alka Lahoti runs a 'Goshala' at Nagina in Bijnaur and has prepared a new type of fertiliser called 'Amrut Mitti' by using cow dung and urine. This 'Amrut Mitti' can be used to convert barren...
Divisive politicians defending the illegals
-NJ Thakuria from Guwahati The entire issue of National Register of Citizens (NRC) stems from the Assam Accord (1985), which was signed between the leaders of the anti-foreigners' movement in Assam and the Union Government in the presence of the then Prime Minister Rajiv Gandhi. NRC came out under the strict supervision of the Supreme Court and after the mammoth...
శ్రీ పరిపూర్ణనంద స్వామిపై విధించిన నగర బహిష్కరణ ఎత్తివేయాలి – హిందూ ఐక్య వేదిక
ఆద్యాత్మిక వేత్త, శ్రీ పీఠం అధిపతి శ్రీ పరిపూర్ణనంద స్వామిపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని హిందూ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని కరీంనగర్, వరంగల్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు విమర్శించారు. కరీంనగర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్న పలు ధార్మిక, ఆద్యాత్మిక సంస్థలు, దేవాలయాల పాలక వర్గ ప్రతినిధులు దేశ సౌబాగ్యం, ధర్మ...
క్రైస్తవ మిషనరీలు ధ్యేయం.. ‘విచ్ఛిన్న భారత్!’
కింగ్’ అంటే రాజు.. ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ అంటే రారాజు.. అంటే జీసస్ క్రైస్టు. ‘బ్రేకింగ్’ అంటే విచ్ఛిన్నం. ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ను ఆయుధంగా వాడుకొని ఇండియాను విచ్ఛిన్నం చేయాలన్న (బ్రేకింగ్ ఇండియా) కుట్ర మొదలైంది. ఢిల్లీలోని ఆర్చిబిషప్ ఈనెల 21న ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించాలని విజ్ఞప్తిచేశారు. ఆమధ్య గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అహమ్మదాబాద్ బిషప్ భారత జాతీయ శక్తులను ఓడించండని పిలుపునిచ్చారు. ఇలా ఎందుకు జరిగింది? భారత్లో రామరాజ్యం కాకుండా...
ఎన్ అర్ సి వలన వేలుగులోకి వస్తున్న దేశ విద్రోహులు
మతోన్మాద బీభత్సపు, మహిషదనుజ రుధిరగళం పైశాచిక స్వరములతో, పాడుతోంది విషగీతం.. మలిన పడిన ‘వోట్ల సీట్ల’, రాజకీయ రణరంగం విస్తరింప చేస్తున్నది, వికృతనృత్య విన్యాసం! అస్సాంలో “దేశ పౌరుల జాతీయ సూచిక” నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ‘ముసాయిదా’ ఆవిష్కృతమైంది. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయపక్షాలు దేశ వ్యతిరేక వికృత గళాలను వినిపిస్తుండడం విస్మయకరం. ఈ ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్’ ఎన్ఆర్సీ నివేదిక వెల్లడి అస్సాంలోకి చొరబడి దశాబ్దాల పాటు తిష్టవేసి ఉన్న విదేశీయులను గుర్తించడంలో భాగం. ఈ విదేశీయులు ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డ ముస్లిములు....
Millions of non-Indians in Assam
For long has been the opinion that tens of millions of Bangladeshi Muslims had been facilitated to infiltrate into Assam and to some extent West Bengal and even Bihar by the vote-hungry political parties in power. That there has been a massive influx can be inferred by two facts - unusual increase in the population of Assam and Bengal,...
భారతీయతే మన అస్తిత్వం – డా. మన్మోహన్ వైద్య
మతమార్పిడి చర్చ్ మద్దతు, అభారతీయ కమ్యూనిస్ట్ సిద్ధాంతపు ప్రభావం కలిగిన కాంగ్రెస్ నాయకులు కొందరు భారతదేశ పేరుప్రతిష్టలు, అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేయడం ఎంతో బాధాకరం. బాగా చదువుకున్న ఇలాంటి నేతలు చేసే ప్రకటనలు చూస్తూ ఉంటే మాజీ రాష్ట్రపతి డా. ఎస్. రాధాకృష్ణన్ చెప్పిన ఒక మాట గుర్తుకువస్తుంది. 1949 విద్యాసంఘం నివేదికలో డా. రాధాకృష్ణన్ మన దేశంలో (ఆంగ్ల)విద్యకున్న అభారతీయ లక్షణాన్ని గురించి ఇలా వ్రాసారు - "శతాబ్ద కాలంగా మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్న...
అర్ ఎస్ ఎస్ దేశ ప్రజల మద్య సోదర భావం, మాతృభూమి పట్ల ప్రేమ ను కోరుకుంటుంది- శ్రీ రతన్ శారద
అర్ ఎస్ ఎస్ దేశ ప్రజల మద్య సోదర భావం, మాతృభూమి పట్ల నిరుపమానమైన ప్రేమ, సేవాభావం కలిగి ఉండడం, దాంతో పాటు దేశానికి వ్యక్తిగతంగా సామాజికంగా ఏమి చేయగలను అనే భావం కలిగి ఉండాలని కోరుకుంటుంది అని ప్రముఖ రచయిత, శ్రీ రతన్ శారద గారు తెలిపారు. శ్రీ రతన్ శారద రచించిన “అర్ ఎస్ ఎస్ 3600– డి మిస్టిఫైంగ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం 4- ఆగస్ట్ నాడు మాదాపూర్ లో చేతన సంస్థ వారు నిర్వహించారు. అర్ ఎస్ ఎస్ ఏనాడూ...
హిందూ పాకిస్థాన్గా భారత్?
సమ్మేళనం, సమానీకరణం, సహజీవనం అనే సుదీర్ఘమైన ప్రక్రియ ద్వారా మన జాతీయ అస్తిత్వం ఏర్పడింది. ఆధ్యాత్మికతే మన విశాల, సమన్వయపూర్వక, సహనశీల, విశ్వజనీన ఆలోచనా ధోరణికి ఆధారం. దీనినే ‘హిందూ జీవన దృక్పథం’ అని సర్వేపల్లి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఈ సహనశీల, సమన్వయపూర్వక, సంపూర్ణ, సమైక్య ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొందరు నిరాకరించడం వల్లనే పాకిస్థాన్ ఏర్పడింది. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ నాయకులు విస్మరిస్తున్నారు. భారతదేశ పేరుప్రతిష్ఠలు, అస్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా కాంగ్రెస్ నాయకులు కొందరు ప్రకటనలు చేయడం బాధాకరం. విద్యాధికులు అయిన ఈ నాయకుల ప్రకటనలు...
RSS teaches brotherhood and to have unconditional love for motherland – Sri Ratan Sharda
The unique element of the Rashtriya Swayamsevak Sangh is brotherhood, and asking people to have unconditional love for motherland, thinking of what one can give to the nation, said Sri Ratan Sharda, in Hyderabad on Saturday. Sri Ratan Sharda, author and well known TV panelist, was in the city for the launch of his book titled “3600 Demystifying Rashtriya Swayamsevak...


















