మానవ హక్కులపై మనకు పాఠాలా?
జమ్మూ కాశ్మీర్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరగుతున్నవని, దీనిపై అంతర్జాతీయ విచారణ జరపాలంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి భాతదేశంపై కొన్ని విమర్శలు చేసింది. ఈ సమితిలో 47 సభ్య దేశాలున్నాయి. సమితి నివేదికలో అనేక అంశా లున్నాయి. మయన్మార్లో రోహింగ్యాల గురించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయిల్లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొన్నందుకు ఇటీవలే అమెరికా ఈ సమితి నుంచి వైదొలగింది. జమ్మూ కశ్మీరుపై మొదటిసారి ఈ సమితి నివేదిక విడుదల చేసింది. జూలై 2016...
MIM helping illegal Rohingyas, Bangladeshi Muslims to settle in Hyderabad
Alleging that a huge number of Rohingyas and Bangladeshis have settled in Hyderabad with the help of Majlis-e-Ittehadul Muslimeen (MIM) party, BJP floor leader G Kishan Reddy demanded that the TRS government make public the details of illegal immigrants in Telangana, especially in Hyderabad. “Several colonies have come up in the city such as Barma Colony near Balapur Dargha on...
భూ సంరక్షణ కీలకం
మానవ మనుగడతో పాటు సమస్త జీవరాసులు సజీవంగా జీవన గమనం సాగించాలంటే ఈ భూమండలంలో మూలమైంది నేల. భూమి సమస్త జీవరాసులకు ఆలవాలమై మొక్కలకు, జీవులకు, మానవులకు కావలసిన గాలి, నీరు, శక్తి, భుక్తి మొదలైన అన్ని అవసరాలను సమకూరుస్తుంది. ఈ భూమి మీద ఉన్న జీవరాసుల్లో 95 శాతం నేలలో జీవిస్తున్నాయి. వాటన్నింటికి కనీస అవసరాలు నీరు, గాలి, శక్తి మొదలైనవన్నీ సకాలంలో తీరుస్తుంది. ఇంత మహత్తర శక్తి ఉన్న నేల కొన్ని లక్షల సంవత్సరాల్లో ఏర్పడి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో జీవ సృష్టికి...
Church grabbing temple lands in Tamilnadu
Degressing from the real teachings of Jesus and demonstrating unchristian acts, lands are being grabbed by Church in Tamil Nadu and across the Dakshin Bharat. ‘In the Name of God’, Ishwar is being strategically pushed out from His abode Statistics reveal that the extent of temple properties have reduced from 5.25 lakh acres to 4.78 acres in the last...
సంకల్ప బలమే నిలబెట్టింది…
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు.. ఇది కేవలం సినిమా పాట మాత్రమే కాదు. ఇదే జీవిత సత్యం. కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఇందుకు ఉదాహరణ సన్మతి జీవితమే. సమాజం మొత్తం తనను చిన్నచూపు చూసినా సంకల్ప బలంతో తన అంగవైకల్యాన్ని అధిగమించి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శప్రాయురాలైంది. సన్మతి వెన్నెముక సరియైన స్థితిలో లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా ఆమె కుంగిపోలేదు. ధైర్యంగా తన అంగవైకల్యాన్ని అధిగమించి అలా బాధపడుతున్న...
సూర్యుడు ‘అస్తమించని’ గ్రామం!!
బంజేరుపల్లి.. తెలంగాణలో మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలో ఒక చిన్న పల్లెటూరు. 120 ఇళ్ళు ఉంటాయి. నాలుగేళ్ల క్రితం కరెంటు కోతలతో గ్రామంలోని ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతూ ఉండేవారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ఊరి రూపమే మారిపోయింది. ఎందుకంటే ఈ గ్రామంలో సూర్యుడు ఎప్పుడూ 'అస్తమించడు'! పగలంతా వెలుతురు ఇచ్చి, రాత్రయ్యే సరికి సోలార్ విద్యుత్ రూపంలో పల్లెకు వెలుగునిస్తాడు. ఈ గ్రామంలో అన్ని ఇళ్ళు ఇప్పుడు పూర్తిగా సౌర విద్యుత్...
Those fifteen days August 3, 1947 (3/15)
This day was meant for a meeting with Maharaja Hari Singh. Ramchandra Kak, the Diwan of Kashmir State, had handed over a formal letter in this regard on the day of arrival itself of Gandhiji in Srinagar. Today, the morning of August 3rd, was same as others for Gandhiji. Although it was month of August, there was quite cold...
वे पन्द्रह दिन…/ 02 अगस्त 1947
17, यॉर्क रोड…. इस पते पर स्थित मकान, अब केवल दिल्ली के निवासियों के लिए ही नहीं, पूरे भारत देश के लिए महत्त्वपूर्ण बन चुका था. असल में यह बंगला पिछले कुछ वर्षों से पंडित जवाहरलाल नेहरू का निवास स्थान था. भारत के ‘मनोनीत’ प्रधानमंत्री का निवास स्थान. और इस उपनाम या पद में से ‘मनोनीत’ शब्द मात्र तेरह...
గాంధీ ఆస్పత్రిలో సేవాభారతి సేవలు
'వైద్యో నారాయణో హరిః' అన్నారు. కానీ ఆ వైద్యుడు రోగికి సరైన వైద్యం చేయాలంటే తగిన పరిస్థితులు, సౌకర్యాలు కూడా ఉండాలి. అవి లేనప్పుడు వైద్యుడు ఎంత చిత్తశుద్ధితో, శ్రద్ధతో తన పని చేయాలనుకున్నా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. పేదలకు ఆధారమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాల లేమి కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.ముఖ్యంగా భాగ్యనగర్లోని గాంధీ, ఉస్మానియావంటి ప్రధాన, పెద్ద ఆసుపత్రుల్లో ఈ లోటు బాగా ఉంది. ప్రతిరోజు వేలసంఖ్యలో రోగులు, వారితోపాటు సహాయకులు వస్తుంటారు. ఏ వార్డు ఎక్కడ ఉందో, ఏ...
కుమారులను ఉన్నతాధికారులుగా నిలబెట్టి పారిశుద్ధ్య కార్మికురాలు
నిరంతరం కష్టపడాలే గాని ఎంత చిన్న పనిలో ఉన్నప్పటికీ ఎంతో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చు. అదే మాటను నిరూపిస్తున్నారు బిహార్కు చెందిన మహిళ. ఆమె వీధులు శుభ్రం చేసే పని చేస్తూ తన కుమారులను మంచి చదువులు చదివించి, ఉన్నత స్థానంలో నిలిపారు. ఆమె పదవీ విరమణ రోజున ఆ కుమారులు తన పాదాలను స్పృశించి, తనను, తన కష్టాన్ని నలుగురి ముందు స్మరిస్తే ఉబ్బితబ్బిబ్బయ్యారు. జీవితమంతా పడిన తన కష్టం మొత్తాన్ని మరచిపోయారు. ఆమె గురించే ఈ వారం దారిదీపాలు. సుమిత్రాదేవి జార్ఖండ్లోని...



















