అయోధ్య‌లో శ్రీ రాం ల‌ల్లా ప్రాణ‌ ప్రతిష్ఠకు అస్సాం నుండి 7000 వెదురు

అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన ఆల్ అస్సాం దివ్యాంగ వర్సటైల్ అసోసియేషన్ సభ్యులు 7000 వెదురు బొంగుల‌ను అయోధ్యకు పంపారు. బోకో సమీపంలోని లంపి ప్రాంతం నుంచి సేకరించిన వెదురు ముక్కలతో నింపిన కంటైనర్ ట్రక్కును గురువారం రాత్రి అయోధ్యకు పంపించారు. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవంలో ఉపయోగించే వెదురును పంపడం తమకు గర్వకారణమని రభా హసోంగ్ అటానమస్ కౌన్సిల్ సభ్యుడు అర్జున్ చెత్రీ అన్నారు. "మేము లంపి ప్రాంతం నుండి వెదురు ముక్కలను సేకరించాము. ఈ...

అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే..

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని నూతన రామాలయ విశేషాలను మీడియాకు వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని విశేషాలు మొదలు కొని శ్రీరాముని గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని ట్రస్ట్ సవివరంగా తెలియజేసింది. నూతన రామాలయం మూడు అంతస్తులతో నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ప్రధాన గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహం కొలువుదీరుతుంది. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. నూతన రామాలయంలో ఐదు మండపాలు (హాళ్లు) ఉంటాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనల మండపం. దేవతా...

Savitribai Phule, A social reformer and teacher

Savitribai Jyotirao Phule was a social reformer and poet. She played an important role in fighting for women's rights in India during British rule. She is regarded as the first female teacher of Modern India. Savitri and her husband Jyotirao founded one of the first Indian girls' school in Pune, at Bhide wada in 1848. She worked to abolish...

సంస్కర్త, ఉద్యమశీలి సావిత్రిబాయి ఫూలే

-ఆకారపు కేశవరాజు సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి... అందరూ సమానంగా బ్రతకాలి... అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత గొప్పది. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్ గావ్ లో సావిత్రిబాయి...

పుల్వామా దాడి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ హతం ?

పాకిస్తాన్‌లో బాంబు పేలుడులో హతమైన‌ట్టు ప్ర‌చారం ! వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. సోమవారం (జనవరి-1) పాకిస్తాన్‌లో తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో మసూద్ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. ఈ విషయాన్ని మాత్రం పాకిస్థాన్ అధికారికంగా ధృవీకరించలేదు. భవల్‌పూర్‌ మసీదు నుంచి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అలాగే దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్...

ఆధ్యాత్మిక మార్గదర్శన సద్గురువు భగవాన్‌ రమణ మహర్షి

( డిసెంబర్‌ 30 – భగవాన్‌ రమణ మహర్షి జయంతి ) మౌనవ్యాఖ్యానంతో ఆర్తుల సంశయాలను, సంతాపాన్ని తీర్చడం మహర్షుల విధానమైతే- ఈ యుగంలో ఆ కోవకు చెందిన దివ్య పురుషుడు రమణ మహర్షి. ఆధునిక యుగంలో ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుడాయన. తమిళనాడులో మదురై సమీపంలోని తిరుచ్చిళి గ్రామంలో అళగమ్మాళ్‌, సుందరయ్యర్‌ దంపతులకు 1879 డిసెంబర్‌ 30న జన్మించారు. తల్లిదండ్రులు ‘వెంకటరామన్‌’ అని పేరుపెట్టారు. ఆటపాటలతో అతడి బాల్యం గడిచిపోయింది. చదువుపై శ్రద్ధ తక్కువ. అల్లరి ఎక్కువ. మదురైలో మేనమామ ఇంట్లో ఉండి...

ముస్లింలీగ్‌ జమ్మూకశ్మీర్‌ సంస్థపై నిషేధం

ముస్లింలీగ్‌ జమ్మూకశ్మీర్‌ (మసరత్‌ ఆలం భట్‌ వర్గం) సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నందుకు గానూ వేటు వేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ‘ముస్లిం లీగ్‌ జమ్మూ కశ్మీర్‌ను ఉపా చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు కశ్మీర్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉగ్రవాదానికి మద్దతు అందిస్తుండటమే గాక.. జమ్మూ కశ్మీర్‌లో ఇస్లామిక్‌ పాలనను ఏర్పాటు చేసేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని ఆయన...

హరప్పా నాగరికత 7- 8వేల సంవత్సరాల పురాతనమైనది – పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌ల వెల్ల‌డి

హరప్పా నాగరికత అధ్యయనంలో భాగంగా ఒక ప్రధాన పురోగ‌తి ల‌భించింది. డెక్కన్ కాలేజ్ పూణే, సెంట్రల్ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిశోధకులు హర్యానాలోని హిసార్ జిల్లాలోని రాఖీగర్హి గ్రామంలో ఒక పురాతన ప్రదేశంలో సుమారు 8,000 సంవత్సరాల క్రితానికి చెందిన‌ మానవ అవశేషాలు వెలికితీసినట్లు కనుగొన్నారు. డెక్కన్ కాలేజ్ పూణే పరిశోధకులతో సహా దేశవ్యాప్తంగా అనేక బృందాల సహకారంతో ASI నిర్వహించిన మూడవ రౌండ్ త్రవ్వకాల్లో ఈ విషయం కనుగొనబడింద‌ని హిందూస్తాన్ టైమ్స్ నివేదించింది. భారత పురావస్తు విభాగానికి చెందిన డాక్టర్...

హిందూదేవాల‌యాల భూ ఆక్ర‌మ‌ణ‌ల‌ను స‌మ‌ర్థించే క్రైస్త‌వ సంస్థ పిటిష‌న్‌ను కొట్టివేసిన మ‌ద్రాస్ హైకోర్టు

త‌మిళ‌నాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అరుల్మిగు పాపనాసస్వామి దేవాలయం పరిధిలోకి వచ్చే పిల్లయాన్ అర్థసం కత్తలై అనే హిందూ దేవాల‌య భూముల‌ను అమాలి కాన్వెంట్ అనే క్రైస్త‌వ సంస్థ అక్రమంగా ఆక్రమించిందని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఆలయ భూమిని అక్రమంగా ఆక్రమించడాన్ని సమర్థించేందుకు అమాలి బాలికల ఉన్న‌త పాఠ‌శాల‌, అమాలి కాన్వెంట్ మదర్ సుపీరియర్ దాఖలు చేసిన మూడు రిట్ పిటిషన్‌లను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కొట్టివేసింది. పిల్లల చ‌దువును సాకుగా చూపి ఆక్ర‌మ‌ణ‌ను కొన‌సాగించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ పిటిషనర్ ను కోర్టు విమర్శించింది. కోర్టు...

Veer Bal Diwas: The Unforgettable Sacrifice

While the rest of the world has been celebrating Christmas and getting ready for the New Year. people following Punjabiyat and Sikh Panth all across the world have been remembering Chaar Sahibzaade's sacrifices. Sahibzaade Ajit Singh Ji. Jujhar Singh Ji. Zorawar Singh Ji. and Fateh Singh Ji, the four sons of the tenth Guru. Guru Gobind Singh ji, were...