అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదు: యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ఆలయ నిర్మాణానికి అభ్యంతరం లేదు ప్రతిగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో మసీదును నిర్మించాలి యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వి వెల్లడి అయోధ్యలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మందిరం-మసీదు వివాదం సాధ్యమైనంత త్వరగా పరిష్కారంకావాలని కోరుకుంటున్నట్లు యూపీలోని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మండలి తెలిపింది. వివాదాస్పద ప్రాంతంలో రామమందిరం నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బోర్డు ఛైర్మన్ వసీం రజ్వీ సోమవారం లఖ్నవూలో వెల్లడించారు. దీనికి ప్రతిగా వివాదాస్పద ప్రాంతానికి దూరంగా,...
భారతీయుల మాదిరి జీవిస్తే అర్ధ భూమండలం చాలు!
సహజ వనరుల వినియోగంపై పరిశోధక సంస్థ అంచనాలు సహజ వనరుల వినియోగం తీరుపై ఒక అంతర్జాతీయ పరిశోధన సంస్థ పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మనిషి అవసరాలు, కోరికలను తీర్చాలంటే నేడు 1.7 భూగ్రహాలు కావాలని ‘గ్లోబల్ ఫుట్ప్రింట్ నెట్వర్క్’ అనే ఈ సంస్థ అంచనా వేసింది. వనరుల వినియోగం భవిష్యత్తులోనూ ఇంతే తీవ్రంగా ఉంటే 2030 నాటికి రెండు భూమండలాలు కావాలని తెలిపింది. అందరూ భారతీయుల మాదిరి వనరులను వినియోగిస్తూ బతికితే భూమి అర్ధభాగం కన్నా కొంత ఎక్కువగా (60...
అంగర త్రివిక్రమ్ జీ కి పూజ్య సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ గారి శ్రద్ధాంజలి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ట ప్రచారక్ శ్రీ. అంగర త్రివిక్రమ రావు జీ నిన్న (20.8.2017) హైదారాబాద్ లో స్వర్గస్తులయ్యారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. ప్రాంత సంపర్క ప్రముఖ్ గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన త్రివిక్రమ్ జీ కొంతకాలం విశ్వహిందూ పరిషత్ కార్యదర్శిగా కూడా ఉన్నారు. కేశవానిలయం, భాగ్యనగర్ లో జరిగిన శ్రద్దాంజలి కార్యక్రమంలో పూజ్య సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భగవత్ మాట్లాడారు. త్రివిక్రమ్ జీ ఒక తపస్వి "నేను చాలా కాలంగా నాగపూర్ లో ఉండడం వల్ల అఖిల భారతీయ కార్యకర్తను...
‘డ్రాగన్’కు రెండు నాల్కలు, హిందూ మహాసముద్రంపై చైనా కన్ను
ధర్మపన్నాలు వల్లించడంలో చైనా దిట్ట. సుద్దులు చెప్పడం, శాంతివచనాలు ప్రవచించడంలో ఆ దేశానిది అందె వేసిన చెయ్యి. ఇతరుల దగ్గరకు వచ్చేసరికి అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలు, నిబంధనలను ఏకరవు పెట్టడం, తాను మాత్రం వాటికి పూచిక పుల్లపాటి విలువైనా ఇవ్వకపోవడం దానికే చెల్లింది. తాజాగా హిందూ మహాసముద్రం విషయంలో భారత్కు హితోక్తులు చెప్పడం ఇందుకు ప్రబల నిదర్శనం. ఇటీవల చైనాను సందర్శించిన భారత విలేకరులతో ఆ దేశ నౌకాదళ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే బీజింగ్ ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది. ఝాంగ్ జియాంగ్...
Supreme Court grants bail to Lt. Colonel Prasad Shrikant Purohit in 2008 Malegaon blast case
The Supreme Court on Monday set aside the Bombay High Court earlier order and granted bail to 2008 Malegaon blast accused Lieutenant Colonel Prasad Shrikant Purohit. A bench of Justices R.K. Agrawal and A.M. Sapre passed the order on the plea. Earlier on August 17, the apex court reserved its order on the bail plea of Lieutenant Colonel Purohit. Senior lawyer, Harish...
Left and their maternal love!
A soft word ... a small sentence ... feebly uttered or merely murmured … if not direct… if not strident … atleast whispered … if not from the depth of your hearts, atleast served from the lips ... or atleast from behind the canopy blinds of huts, from behind closed doors … or from the tatty shades of the book shelf, ... or from the...
Shradhanjali by Pujya Sarsanghchalak – Dr.Mohan Bhagwat
Senior Rasthriya Swayamsevak Sangh pracharak, Sri Angara Trivikrama Raoji passed away on Aug 20th at 6.30pm in Hyderabad. He was 76 years old. Earlier, he held responsibility of prant Sampark pramukh of RSS and also was State organising secretary for VHP between 1989-92. In shradhanjali message, Dr.Mohanji Bhagwat said, Trivikramji was a tapasvi with a pure Chitta “I was in Nagpur for...
ఆత్మవిలోపి వ్యక్తిత్వం
రాష్ట్ర సేవికా సమితి తృతీయ ప్రముఖ్ సంచాలిక వందనీయ ఉషాతాయీజీ నాగపూర్ లోని దేవి అహల్యా మందిర్ (సమితి కార్యలయం)లో నిన్న (18.8.2017) అంతిమ శ్వాస విడిచారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. పూజ్య సర్ సంఘచాలక్ డా.మోహన్ జి భాగవత్ వందనీయ తాయీజీ కి శ్రద్ధాంజలి ఘటించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న శ్రీ. మోహన్ జి హుబ్లీ లోని సేవికాసమితి కార్యాలయంలో జరిగిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్నారు. వందనీయ తాయీజీ స్వర్గస్తులు కావడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తంచేసిన పూజ్య సర్ సంఘచాలక్ ఇటీవల...
అన్నం పెట్టని ‘ఆధునిక సోషలిజం’!
విప్లవాల పురిటిగడ్డగా భావించే లాటిన్ అమెరికాలోని వెనిజులాలో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది. ఆధునిక సోషలిజం ఏర్పాటు చేస్తామన్న ఆ దేశంలో ఆహారం అందక ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని నగరాల్లో నీటి సరఫరా సైతం సరిగా లేక ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు. స్వర్గంతో సమానమైన ‘సోషలిజం’ తీసుకొస్తామన్న పాలకులు అత్యవసర ఔషధాలను సైతం అందించలేక ప్రజలను అవస్థలలోకి నెట్టారు. ప్రజలు, ప్రతిపక్షాలు రోజూ ప్రదర్శనలు, ఆందోళనలు చేయడంతో అంతర్జాతీయ మీడియా వెనిజులాలోని...
డోక్లామ్పై భారత్కు జపాన్ మద్దతు
-యథాతథస్థితిని బలప్రయోగంతో మార్చవద్దంటూ చైనాకు హితవు -జపాన్కు వాస్తవాలు తెలియవన్న చైనా డోక్లామ్ వివాదంలో చైనా క్రమంగా దౌత్యపరమైన పట్టును కోల్పోతున్నది. డోక్లామ్ ప్రతిష్టంభనలో భారత్ వైఖరికి ఇప్పటికే అమెరికా, బ్రిటన్లు మద్దతునివ్వగా, తాజాగా జపాన్ కూడా తోడయ్యింది. డోక్లామ్లో చైనా రోడ్డు నిర్మించడంపై జపాన్ స్పందిస్తూ ఏ దేశమైనా యథాతథ స్థితిని ఏకపక్షంగా బలప్రయోగంతో మార్చేందుకు ప్రయత్నించరాదని స్పష్టం చేసింది. డోక్లామ్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత్లోని జపాన్ రాయబార కార్యాలయం తెలిపింది. భూటాన్, చైనా మధ్య డోక్లామ్ వివాదాస్పద ప్రదేశమని...


















