BMS Foundation Day: Indianising the Labour Discourse, from Conflict to Confluence

 C. K. Saji Narayanan Today marks the 67th foundation day of Bharatiya Mazdoor Sangh (BMS), the world’s largest labour organisation founded by a great visionary and intellectual, Dattopant Thengadi, on July 23, 1955. Since the advent of Globalisation, or to be more accurate, the LPG reforms, lakhs and lakhs of industries were closed, millions of workers were rendered jobless, ban on...

ఒకటే గమ్యం… మార్గం భిన్నం; స్వరాజ్య స్ఫూర్తి ప్రదాతల జయంతి నేడు

ఒక ఆలోచన కోట్లాది ప్రజలు నడిచే మార్గాన్ని మార్చగలదు. ఒక  త్యాగం మరెందరి ఆలోచనలనో ప్రభావితం చేయగలదు. స్వాతంత్య్రోద్యమ   సమరంలో అలాంటి ప్రభావం చూపిన వ్యక్తుల్లో చెప్పుకోదగినవారు- లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌,  చంద్రశేఖర్‌ ఆజాద్‌. ఒకరు ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అంటూ నినదించారు. స్వరాజ్య సాధన కోసం మరొకరు జీవితాన్నే త్యాగం చేశారు. తిలక్‌ తన మాటలతో యువతలో స్ఫూర్తి నింపి, స్వరాజ్య సాధన   దిశగా  సాధారణ ప్రజలను సైతం ముందుకు నడిపిస్తే, ఆజాద్‌ తన త్యాగంతో యువకుల్లో స్వతంత్ర కాంక్ష...

సాంస్కృతిక స్వరాజ్య సాధకుడు తిలక్

- డా. వారె దస్తగిరి “స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించే వరకు పోరాడతాను” అని నినదించి సంపూర్ణ స్వాతంత్రాన్ని కాంక్షించిన తొలితరం స్వాతంత్ర సమర యోధుడు బాలగంగాధర్ తిలక్. ఆనాటి జాతీయ కాంగ్రెస్ అవలంబిస్తున్న వినతులు, విన్నపాలు, నిరసనలతో సంపూర్ణ స్వాతంత్ర్యం రాదని చెప్పిన ద్రష్ట.  జాతీయోద్యమాన్ని విప్లవమార్గంలో  కొత్తపుంతలు తొక్కించిన మేధావి. సామాన్య ప్రజల్ని స్వాతంత్ర్యసమరవీరులుగా మలచిన ఆయన వాక్పటిమ అనన్య సామాన్యం. జాతీయతా పునాదులపైనే స్వాతంత్ర సౌధం నిలుస్తుందని చాటిన ఆయన మార్గం నేటి తరానికి  ఆదర్శప్రాయం. ఆయన మాటలు...

మేడ్చల్ లో కుల‌వివ‌క్ష వార్త అవాస్తవం 

మేడ్చల్ జిల్లా రావులకోల్ గ్రామంలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారి బోనాలను అగ్రకులాలు అడ్డుకున్నారంటు పేపర్ లో వ‌చ్చిన‌ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వార్త రాసినవారు, రాయించిన వాళ్ళు, సూడో అంబేద్కర్ వాదులు సంబరాలు జరుపుకుంటున్నారు. అదిగో పులి - ఇదిగో తోక అంటూ అబద్దాలు ప్రసారం చేయటంలో వీళ్లకు సాటి లేనే లేరు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పచ్చని గ్రామాల్లో మంట పెట్టి చలి కాచుకునే కుల రాజకీయ రాబంధులు జోరు ఎక్కువైంది....

నిజాం నిరంకుశత్వాన్ని నిలదీసిన దాశరథి

--కందకుర్తి ఆనంద్ ప్రొద్దున 8గంట‌లైంది. నిజామాబాద్ జైలులో జైలర్ రౌండ్లకి వచ్చాడు. అన్ని జైలుగదులు చూస్తున్నాడు. రాజకీయ ఖైదిలందరూ ఆయననే గమనిస్తున్నారు. ఒక గదిలో గోడపైన ఏదో బొగ్గుతో రాత కనిపించింది. దగ్గరికెళ్ళి చూశాడు. "ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్న డేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాగా కోటి రత‌నాల వీణ..." జైలర్ కోపంతో పిచ్చివాడయ్యాడు. ఎవ‌రు రాశారు అని గట్టిగా అరిచాడు. "నేను రాశాను " అని పట్టికోట ఆళ్వారు స్వామి అన్నాడు. జైలర్ మరింత కోపంతో...

ఉద్యమదీప్తి దాశరథి

జూలై 22 దాశరథి కృష్ణమాచార్య జయంతి – డా. ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‘గాయం లలితకళా సృష్టికి సాయం. కవికి గాయకుడికి, చిత్రకారుడికి అదే ధ్యేయం. పరిస్థితులు గుండెను,శరీరాన్ని గాయపరుస్తాయి. అలా గాయపడిన గుండె కళావిర్భావానికి మూలం. కవిత్వం అమృతం వంటిది. దీనిని పుచ్చుకున్నవాళ్లు ఎవ్వరూ మరణించలేదు. మతాలు, రాజకీయాలు మనలను విడగొడతాయి. కవిత్వం మనసులను అతుకుతుంది’ అని వ్యాఖ్యానించారు. ‘మధ్య యుగాల రాచరిక జులుమే నా కవితకు ప్రేరణ. నిజాం తాబేదార్ల హింసాకాండ పెచ్చు పెరిగింది. ఎటు చూచినా దోపిడీలు, గృహదహనాలు, మానభంగాలు. నా...

మణిపూర్ అల్లర్లు మతపరమైనవి కావు – వనవాసి కళ్యాణ పరిషత్ సహ సంఘటనా మంత్రి

కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా మండుతోంది. ఈ ఘర్షణల నుండి లాభం పొందాలని కొన్ని విదేశీ శక్తులు కూడా ప్రయత్నిస్తున్నాయి. గొడవలను అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మరోపక్క బాధితులకు సహాయం అందించడానికి వనవాసీ కళ్యాణ పరిషత్, ఆర్ ఎస్ ఎస్, సేవభారతి కృషిచేస్తున్నాయి. ఘర్షణలకు కారణం, పరిష్కారం, బాధితులకు సేవాకార్యక్రమాల గురించి వనవాసీ కళ్యాణ పరిషత్ అఖిల భారత సహ సంఘటనామంత్రి శ్రీ సందీప్ కవీశ్వర్ జీ , విశ్వ సంవాద కేంద్ర...

మండుతున్న మణిపురం

– క్రాంతి ఈశాన్య భారతంలోని మణిపూర్‌ ‌రెండు నెలలుగా అక్షరాల మండిపోతున్నది. హింసాత్మకంగా మారి అట్టుడికిపోతున్నది. ఇప్పటివరకూ సుమారు 142 మంది ప్రాణాలు కోల్పోగా, 45,000 మంది సహాయ శిబిరాలకు తరలిపోవలసి వచ్చిందంటేనే దాని తీవ్రతను అంచనా వేయవచ్చు. ఇది ప్రధానంగా మెయితీలకు, కుకీలకు మధ్య జరుగుతున్న ఘర్షణ. దీనిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు. ఈ అల్లర్లు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వవలసిన స్థాయికి వెళ్లాయి. సైన్యం సహాయం కూడా తీసుకోవలసి వచ్చింది. మెయితీలకు షెడ్యూల్డ్ ‌తెగ...

స్త్రీలకు సమాన హక్కే ధ్యేయం

ఉమ్మడి పౌరస్మృతి ఆలోచన వాయిదా పడడానికీ, అందరికీ మానసిక సంసిద్ధత సమకూరిన తరువాతనే దానిని తెచ్చే ఆలోచన చేయడం మంచిది అన్నది ఒక దశలో రాజ్యాంగ పరిషత్‌కు వచ్చిన యోచన. ఆనాటి పరిస్థితులను బట్టి అది అనివార్యమేననిపిస్తుంది. భారత్‌-‌పాక్‌ ‌విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత హింసాత్మక, విషాద ఘట్టం. 1946 నుంచి ముస్లిం లీగ్‌ ‌చేసిన హత్యాకాండ, ఇచ్చిన బెదిరింపులు అలాంటి అభిప్రాయానికి రావడానికి దోహదం చేశాయి. ఉమ్మడి పౌరస్మృతి ఆలోచనను వాయిదా వేసుకోక తప్పని పరిస్థితిని కల్పించాయి. అప్పటికే ముస్లిం లీగ్‌...

RSS’ Akhil Bharatiya Prant Pracharak Baithak 2023

The Akhil Bharatiya “Prant Pracharak Baithak” of the Rashtriya Swayamsevak Sangh held at Ooty near Coimbatore, to discuss the ways to make RSS Shakhas more aligned with their social responsibilities and encourage them to be more proactive. This annual Baithak of the RSS was held from 13th to 15th July, 2023 in Ooty (Nilgiris district), Tamil Nadu. During the Baithak, serious concerns...