Jallianwala Bagh Massacre – A heartbreaking event

On April 13 2019, exactly a century, that is, even after 100 years, when we Indians, Jallianwala Bagh incident occurred in Amritsar on the Baisakhi day of April 13 1919, we will remember how many innocent countrymen did not know that day (13-04-1919) Was martyred, and on the same day, the whole of Punjab's land was moaned, in which...

Book launch ceremony ‘TAAI’

Marathi Sahitya Parishad Telengana , organised Book launching ceremony of book "TAAI " by the hands of Honourable former vice president of India Shri Venkahaiji Naidu, in presence of Padmabhushan Sumitratai Mahajan , author of the book Medha kirit and jam packed audiance present in auditorium of KMIT, Narayanguda, Hyderabad on 9th April 2023. The book "TAAI " is written...

భారతీయ ఆత్మను ఛిద్రం చేసిన తూటాలు

ఏప్రిల్‌ 13 ‘‌బాగ్‌’ ‌దురంతం ఏప్రిల్‌ 13, 1919.. ‌వైశాఖీ పండగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది. హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోనే కాల్పులు మొదల పెట్టింది. ఏం జరుగు తోందో అర్థం కాక హాహాకారాలు మొదల య్యాయి. ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆనాటి విషాద ఘటనలో వందలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో నెత్తురోడిన చీకటి రోజు అది. 104 ఏళ్ల క్రితం...

‘సాహిత్య ఉత్సవాల ద్వారానే జాతీయవాద నిర్మాణం’

వ‌రంగల్‌ లో ఘ‌నంగా జ‌రిగిన 'ఓరుగ‌ల్లు సాహితీ ఉత్స‌వం' సాహిత్య ఉత్సవాల నిర్వహణ ద్వారానే యువతలో జాతీయ వాదం నిర్మాణామ‌వుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT), వరంగల్ డైరెక్టర్ ఆచార్య ఎన్.వి. రమణ రావు అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని సామ జగన్మోహన్ స్మారక భవనంలో ఏప్రిల్ 7 శుక్రవారం జాగృతి వార పత్రిక సౌజన్యంతో నిర్వహించిన ఓరుగల్లు సాహితీ ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వాస్తవ చరిత్రకు ప్రస్తుత విద్యా విధానంలో స్థానం లేకుండా పోయిందని దీని ఎన్.సి.ఈ.ఆర్.టి సరిదిద్దే...

‘మ‌తం మారిన గిరిజ‌నుల‌ను ఎస్టీ జాబితా నుంచి తొల‌గించాలి’

జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో గిరిజనుల డిమాండ్ పాడేరు పట్టణంలో హిందూ ధార్మిక సభ్యులు, వేలాది మంది గిరిజన ప్రజలతో మహార్యాలీ మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాలో తొలగించాలని, వారికి రిజర్వేషన్లు వర్తింపజేయవద్దని గిరిజనులు డిమాండ్ చేశారు. జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో ఆదివారం పాడేరు పట్టణంలో హిందూ ధార్మిక సభ్యులు, వేలాది మంది గిరిజన ప్రజలతో మహార్యాలీ నిర్వహించారు. తలార్సింగి గౌతమి పాఠశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సుండ్రుపుట్టు, మెయిన్ బజార్, పాత...

అస‌మాన‌త‌లను ప్రశ్నించిన జ్యోతిరావు గోవిందరావు ఫులే 

19, 20వ శతాబ్దంలో మహారాష్ట్ర సామాజిక సంస్కర్తలలో జ్యోతిరావు గోవిందరావు ఫులే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారు. ఇతర సంస్కర్తలు మహిళల స్థితిగ‌తులు వారి హక్కులపై ప్రత్యేక దృష్టితో కుటుంబం, వివాహం సామాజిక సంస్థలను సంస్కరించడంపై దృష్టి పెట్టగా, జ్యోతిబా ఫులే  కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ కాలంలో, సామాజిక, రాజకీయ ఆలోచనాపరులు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా  రాజకీయంగా మహిళల స్థితిని పెంపొందించే లక్ష్యంతో ఉద్యమాలను ప్రారంభించారు. ఈ సామాజిక-రాజకీయ ఆలోచనాపరులలో మహాత్మా ఫులే, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్....

భారతీయ ఆహార సంస్కృతి

భారతీయ సంస్కృతి గొప్పదనం కళలు, ఆధ్యాత్మికత, వాస్తు, శిల్పానికి మాత్రమే పరిమితం కాదు. మంచి ఆహార సంస్కృతిని మనదేశం కలిగి ఉంది. మన పూర్వీకులు దీనిపై అనేక రకాలైన ఆలోచనలు చేశారు. భారతీయ పాకశాస్త్రం వేల సంవత్సరాల క్రితం నుంచీ ఉంది. ఆహారానికి శరీరంతో మాత్రమే కాదు మనస్సుతో సంబంధం కలిగి ఉందని మన పాకశాస్రం బోధిస్తుంది. ఇలాంటి ప్రస్తావన గ్రీకు, ఈజిప్టియన్ లేదా చైనా లాంటి నాగరికతల్లో ఈ విషయం గురించి ఎక్కడా కనిపించదు. భగవద్గీత పుస్తకం కనీసం 5,000-6,000 సంవత్సరాల నాటిదని అంచనా....

వ‌రంగ‌ల్‌: రామాలయంలో క్రైస్తవ ప్రార్థనలు

వరంగల్ సమీపంలోని గుండు చెరువు గుట్టపై కాకతీయులు నిర్మించిన రామాలయం, శ్రీ శంభు రామలింగేశ్వర దేవాలయాలున్నాయి. భక్తుల రద్దీ తక్కువగా ఉండటం గమనించిన కొందరు పాస్టర్లు ఏప్రిల్9న రెండు ఆలయాల్లో క్రైస్తవ ప్రార్ధనలు ఏర్పాటు చేశారు. ఏకంగా దేవాలయం మంటపంలోనే మైకులు, లౌడ్ స్పీకర్లు పెట్టుకుని క్రైస్తవ ప్రార్ధనలు నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి అతి పురాతన రామాలయం మండపంలో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించడంపై వరంగల్ విశ్వహిందూ పరిషత్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న వీహెచ్ పి నాయకులు,...

“నిజాన్ని నిర్భ‌యంగా ప్ర‌చారం చేయాలి”

మ‌న చ‌రిత్ర గురించి తెలుసుకోవాలి సోషల్ మీడియా ద్వారా జాతీయ భావజాల వ్యాప్తి జ‌ర‌గాలి క‌రిన‌గ‌ర్ విభాగ్ సోష‌ల్ మీడియా సంగ‌మంలో వ‌క్త‌ల పిలుపు సమాచార భార‌తి క‌రిన‌గ‌ర్ ఆధ‌ర్వ‌ర్యంలో సోష‌ల్ మీడియా సంగ‌మం రెండ‌వ ఎడిష‌న్ క‌రిన‌గ‌ర్‌లోని ఆల్పోర్స్ జూనియ‌ర్ కాలేజీలో ఏప్రిల్ 7 శుక్ర‌వారం రోజున జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.ఎస్‌.ఎస్ ప్రాంత సంఘ‌చాల‌కులు శ్రీ ద‌క్షిణామూర్తి గారు, ప్ర‌ముఖ సీనియ‌ర్‌ జ‌ర్న‌లిస్ సురేష్ కొచ్చ‌టిల్ గారు, రిథ‌మ్ తెలుగు ఎడిట‌ర్ కుంటి సురేంద‌ర్ పాల్గొన్నారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి...

ఏప్రిల్ 7న “ఓరుగ‌ల్లు సాహితీ ఉత్స‌వం”

జాగృతి వార పత్రిక సౌజ‌న్యంతో స‌మాచారభారతి, జాతీయ సాహిత్య పరిషత్, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి, భారత్ వికాస్ పరిషత్, సంస్కార భారతి, సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ భాగ‌స్వామ్యంతో ఏప్రిల్ 7న వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌లోని బాల‌స‌ముద్రంలోని సామ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్మార‌క భ‌వ‌నంలో "ఓరుగ‌ల్లు సాహితీ ఉత్స‌వం" జ‌ర‌గనుంది. ప్రారంభ స‌మావేశంలో "నైజాం విముక్త స్వాతంత్య్ర పోరాటం ర‌జాకార్ల అరాచాకాలు" అనే అంశంపై వ‌క్త‌లు ప్రసంగించనున్నారు. సభాధ్యక్షులుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గణిత శాస్త్ర ఆచార్యులు ఆచార్య...