హిందూ వృద్ధి రేటుపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన రఘురామ్ రాజన్
"హిందూ వృద్ధి రేటు" కారణంగా భారతదేశం ప్రమాదాపు అంచుల్లో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర రఘురామ్ రాజన్ హేయమైన వ్యాఖ్యలను ఇటీవల చేశారు. అందుకు కారణాలుగా దేశంలోని ప్రైవేట్ రంగంలో పరిమిత పెట్టబడులు, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వృద్ధి తగ్గడం వంటివి చెప్పుకొచ్చారు. రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు దేశాన్ని, హిందుత్వను కించపరిచేలా గతంలో జరిగిన సంఘటిత ప్రయత్నాలను ప్రతిబింబిస్తోంది. అవమానకరమైన పదం : 1950 నుంచి 1980 సంవత్సరాల కాలంలో దేశ సగటు వృద్ధి రేటు 3.5-4 శాతం మధ్య...
Right Word | From Anusheelan Samiti to Satyagraha: How Dr Hedgewar played a stellar role in freedom movement
As the nation celebrates 75 years of Bharat’s Independence, it would be pertinent to take a look at the role played by the founder of Rashtriya Swayamsevak Sangh (RSS), Dr Keshav Baliram Hedgewar, in the freedom movement on his birth anniversary. He was born in 1889 on the auspicious day of Hindu New Year, also known as ‘Varsha Pratipada’....
‘శోభ’కృత్కు స్వాగతాంజలి
సంవత్సరాలకు మన పెద్దలు పేర్లు పెట్టడం వెనుక ఎంత నిగూఢత ఉందో కడచిన నాలుగు సంవత్సరాలలో చవిచూసిన అనుభవాలే ఉదాహరణలుగా చెప్పవచ్చు. ‘వికారి’ (2019) తన పేరుకు తగినట్లే ప్రకృతి, మానవ జీవితాలకు సంబంధించి సకల వికారాలను విస్తృతస్థాయిలో ప్రదర్శించింది. ఆ ఏడాది చరమాంకంలో కరోనా (కొవిడ్-19) మహమ్మారి లోకాన్ని ఆవరించింది. ‘శార్వరి’ (2020) అంటే చీకటి. కొవిడ్ విజృంభించి జనజీవనాన్ని అంధకారమయం చేసింది. వ్యవస్థలు కుదేలైపోయాయి. ఉపాధికి గండి పడింది. మానవ సంబంధాలు బీటలు వారాయి. ఒక్క మాటలో… బతుకులే తలకిందులయ్యాయి....
VIDEO: ప్రథమ సేనాని బుదుభగత్
ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చాక మన ప్రజలను అణచివేసి, దోపిడీచేస్తూ బానిసలుగా చూస్తూ మన ధర్మాన్ని సంస్కృతులను అవహేళన చేసారు. పవిత్ర పూజా కేంద్రాలను ఆక్రమించి మతమార్పిడి చేసారు. ఈ బాధలను భరించలేక కోపోద్రిక్తులైన ప్రజలు తమ రక్షణకోసం ఆంగ్లేయుల నుంచి విముక్తి కోసం స్వాతంత్ర్య సాధనకై పోరాటాలు చేశారు. వారిలో ఒకరు బుదు భగత్.
సంఘ కార్యం వేగంగా విస్తరిస్తోంది – శ్రీ కాచం రమేశ్ జీ
‘కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ దేశవ్యాప్తంగా, తెలంగాణా ప్రాంతంలో కూడా సంఘ కార్యం వేగంగా విస్తరిస్తున్నది. 2024నాటికి లక్ష గ్రామాలకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని తప్పక పూర్తిచేయగలమనే విశ్వాసం కార్యకర్తలందరిలో కనిపిస్తున్నది. శాఖల విస్తరణతోపాటు సామాజిక కార్యక్రమాల సంఖ్య, విస్తరణ కూడా పెంచాలన్నది లక్ష్యం’’ అని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ అన్నారు. ఇటీవల హర్యానాలో మూడురోజులపాటు జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల విశేషాలను ఆయన పాత్రికేయులకు వివరించారు. పానిపట్ లోని సేవా సాధన, గ్రామవికాస కేంద్ర...
VIDEO: నాజీ గుర్తు.. మన స్వస్తిక్ ఒకటేనా..?
ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హిందూధర్మంపై బురదజల్లడం పాశ్చాత్య మీడియాకు అలవాటుగా మారిపోయింది. తాజాగా నాజీగుర్తుగా పిలవబడే హకెన్ క్రూజ్ ను స్వస్తిక్ గుర్తును ఒకటిగా పోలుస్తూ, స్వస్తిక్ ను బ్యాన్ చేయాలని వెస్ట్ మీడియా బాగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారానికి వారు పెట్టిన పేరు కాన్యే వెస్ట్. వారి ప్రచారం ఎలా ఉందంటే స్వస్తిక్ అంటే హకెన్ క్రూజ్ మాత్రమేనని, అసలు స్వస్తిక్ అనేది లేనేలేదని ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి అసలు ఆ నాజీ గుర్తుకు స్వస్తిక్ కు...
Press Meet with Author, thinker, Indologist Dr Rajiv Malhotra and co-author Dr Vijaya Viswanathan.
Pragna bharati and Brhat are jointly organized and hosted Dr Rajiv Malhotra and Prof Vijaya Viswanathan during 13-15 March 2023 in hyderabad. The opening event is the press meet which was held in Hotel Taj krishna, Hyderabad in the evening of 13th March 2023. Shri LV Subhramanyam, former CS, Govt of AP presided over the event. In his opening remarks, he...
సామాజిక పరివర్తన పైనే ఆర్.ఎస్.ఎస్ దృష్టి – శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ
హర్యానాలో రాష్ట్రం పానిపట్ జిల్లాలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే మాట్లాడారు. ముందుగా ప్రముఖ పాత్రికేయుడు డాక్టర్ వేద్ ప్రతాప్ వైదిక్కు సంతాపం తెలియజేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణ కోసం వార్షిక నివేదికతో పాటు ప్రతినిధుల సభ సమావేశంలో ముఖ్యమైన తీర్మానాన్ని ఆమోదించినట్లు శ్రీ దత్తాత్రేయ హోసబాలే...
सामाजिक समरसता, परिवार प्रबोधन, पर्यावरण संरक्षण, स्वदेशी आचरण एवं नागरिक कर्तव्य पर जागरुकता से लाएंगे समाज में परिवर्तन
सेवा कार्य तथा कुटुम्ब प्रबोधन का कार्य महिलाओं के बिना संभव नहीं राष्ट्र के ‘स्व’ आधारित पुनरोत्थान के संकल्प के साथ सम्पन्न हुई प्रतिनिधि सभापानीपत, 14 मार्च। राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय प्रतिनिधि सभा की तीन दिन चली बैठक का मंगलवार को समापन हो गया। संघ के सरकार्यवाह दत्तात्रेय होसबाले ने अंतिम दिन पत्रकारों से बातचीत करते हुए...
RSS vows to work on five dimensions of social change – Dattatreya Hosabale Ji
RSS aims to bring transformation through social harmony, family values, ecological conservation, Swadeshi (bharatiya) conduct, and awareness about civic duty Service, family education not possible without the help of women RSS’s Pratinidhi Sabha meet concludes with the resolution of national resurgence based on ‘Swa’ Panipat, March 14. The annual meeting of the Akhil Bharatiya Pratinidhi Sabha (ABPS), the RSS’s...