సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ జయంతి
సంత్ రవిదాస్ జయంతి పురస్కరించుకుని సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న దిల్ సుఖనగర్ బాగ్ లో ఘనంగా కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు సంబంధించిన పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ప్రముఖ్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ "చెప్పులు కుట్టే చమర్ కులంలో మాఘ పౌర్ణమి కాశీ వద్ద సీర్ గోవర్ధన పురంలో జన్మించి, బాల్యం నుండే భక్తుడై, బ్రాహ్మణుడు అయిన రామానందుడి శిష్యుడై,...
Sant Ravidas Jayanti in Mumbai – What RSS Sarsanghchalak actually said..!!
The pervert mentality that takes glee in twisting the Rashtriya Swayamsevak Sangh’s ideology was yet again evident when the media at large misreported Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji’s words. The media not only mistranslated his speech but also coloured it in its own hue when he spoke on the occasion of venerated saint Sant Rohidas (Ravidas) on February 6. Speaking...
వరంగల్ లో విదేశీముస్లిం మత ప్రచారకుడిని అడ్డుకున్న VHP కార్యకర్తలు
భారతదేశ వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ దేశంలో పర్యటిస్తున్న సూఫీ పీర్ సాకిబ్ ఇక్బాల్ షమీ అనే పాకిస్థానీ-బ్రిటిష్ ఇస్లామిక్ ప్రచారకుడు వరంగల్ ఆజాం జాహి మిల్ గ్రౌండ్ లో శనివారం రాత్రి నిర్వహించే ముస్లిం మత ప్రచార సభలో పాల్గొనకుండా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF), విశ్వహిందూ పరిషత్ వరంగల్ మహానగర్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని నిలువరించారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ లో జన్మించి బ్రిటన్ పౌరసత్వం స్వీకరించిన సూఫీ పీర్ సాకీబ్ ఇక్బాల్ షమి అనే ముస్లిం మత...
ఢిల్లీ సుల్తాన్ ను ఎదుర్కొన్న సంత్ రవిదాస్
-కె. సహదేవ్ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యక్షేత్రం వారణాసి సమీపంలో `సీర్ గోవర్ధన్పూర్’ గ్రామంలో, 15-16వ శతాబ్దoలో పవిత్ర మాఘ పౌర్ణమి రోజు, సంత్ రవిదాస్ జన్మించారు. మాతా కల్సాన్, సంతోఖ్ దాస్ లు ఆయన తల్లిదండ్రులు. ఈరోజు ఆ ప్రాంతం, `శ్రీ గురు రవిదాస్ జన్మస్థాన్’ అని పిలవబడుతోంది. ప్రసిద్ధ బ్రాహ్మణ వైష్ణవ గురువు శ్రీ రామానంద ఆయనకి గురువు, ఇది శ్రీరామానంద సాంప్రదాయం అని పిలవబడుతోంది.. ”నా గురువుని కనుగొన్నాను, నా జన్మ ధన్యమైంది; బ్రహ్మజ్ఞానం పొందాను, రామనామం అనే అమృతాన్ని...
VIDEO: మరో శివాజీ తాంతియభిల్
స్వాతంత్రం కోసం తమ శక్తి సామర్థ్యాలకు పదునుపెట్టి కొత్త చరిత్ర సృష్టించిన త్యాగ పురుషులు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు తాంతియభిల్. భీల్ తెగలో జన్మించిన ఈ వీరుడు బ్రిటీష్ వారి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ అత్యంత సాహసోపేతంగా పోరాడాడు
శ్రద్ధాంజలి
భారత ఆణిముత్యం, అరుదైన మణి, విశిష్ట సంస్కృతీ పూజారి, కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి హటాన్మరణం సినీరంగానికే కాక తెలుగు ప్రాంతాలకు, ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. తెలుగు సినిమాకు విలువలు జోడించి, భారతీయ సంప్రదాయానికి, పరంపరకు, శాశ్వత సత్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచస్థాయికి చేర్చడానికి కృషిచేసిన సఫల సాధకుడాయన. అనేక కళాకారులను వెలికితీసి, తెరపైన, తెర వెనుక ప్రోత్సహించి, వారి నైపుణ్యాలకు అత్యద్భుతమైన పదునుపెట్టి, సినిమారంగానికి అరుదైన సేవలను అందించిన మహానుభావులు కాశీనాధుని విశ్వనాథ్ గారు. సినిమారంగం వెర్రితలలువేస్తూ, తప్పటడుగులు వేస్తున్న...
మార్గదర్శి `కళాతపస్వి’
దర్శకులు శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారు వెండితెరకు ఇటీవలి ఋషి. ఉదాత్త, ఉన్నత సందేశాలు కలిగిన చలనచిత్రాలను హృదయాలకు హత్తుకునే విధంగా ప్రేక్షక లోకానికి అందించిన అరుదైన తార. విశ్వనాథుని తపస్సుతో వెండితెరకు దిగివచ్చిన `శంకరాభరణం’, `సాగర సంగమం’, `స్వాతిముత్యం’, `స్వయంకృషి’ మొదలైన చిత్రాలు ప్రేక్షకులలో భారతీయ ఆత్మను ప్రకాశింపజేస్తూనే ఉంటాయి. ఘనవిజయాలు, విశిష్ట అవార్డులు వరించినప్పటికీ, వాటన్నింటినీ పరమేశ్వరానుగ్రహంగా తలదాల్చి, తనను శివసేవకునిగా ప్రకటించుకున్న విశ్వనాథ్ వినయం ఆయనలోని ఔన్నత్యం. మానవీయతను ఉద్ధరించే కళలు దెబ్బతింటున్న దయనీయమైన స్థితితో ఆ కళాదీపానికి తిరిగి ఇంత చమురు...
ఎస్పీ & ఆర్జేడీ గుర్తింపు రద్దు కోసం సీఈసీని కలవనున్న VHP
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ (SP), రాష్ట్రీయ జనతాదళ్ (RJD) రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అలోక్ కుమార్ జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను కలసి విజ్ఞప్తి చేయనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29Aపై CEC దృష్టి సారించాలని, దీని ప్రకారం ప్రతినమోదిత రాజకీయ పార్టీ మెమోరాండమ్లో పార్టీ నిజమైన విశ్వాసం, విధేయతతో సహా లౌకికవాదం, ప్రజాస్వామ్యబద్ధమైన ఒక నిర్దిష్ట నిబంధనను కలిగి ఉండాలనే విషయాల్ని పరిగణలోకి...
మత మార్పిళ్లను వ్యతిరేకించి… హిందువుల ఐక్యతను చాటాలి – శ్రీ ఏలె శ్యాంకుమార్
జనవరి 25 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని జామ్నేర్ తాలూకా గోద్రీలో జరిగిన బంజారా కుంభమేళాలో ధర్మజాగరణ సమితి అఖిల భారత సహ సంయోజక్ శ్రీ ఏలె శ్యాంకుమార్ ప్రసంగపాఠం... హిందూ బంజారా, లబానా, నాయక్డ సమాజాల కుంభమేళా వేదిక పైకి విచ్చేసి ఆశీనులైన సాధుసంతుల చరణాలకు సాదరంగా ప్రణామాలు చేస్తూ , ఈ కుంభ మేళాకు విచ్చేసిన సోదరసోదరీమణులందరికి నా నమస్కారాలు. విశ్వమంతటిలో మన దేశము అంత్యంత పురాతన దేశము. మిగిలిన దేశాలన్నిటికంటే వైభవంలో, ధన ధాన్యాలలో సంపన్నమైనది. ఈ వైభవ సంపదల...
వీసా నిబంధనల ఉల్లంఘన… విదేశీ ఇస్లామిక్ బోధకుడు సాకిబ్ ఇక్బాల్ షమీపై ఫిర్యాదు
భారత వీసా నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ.. పాకిస్థాన్లో జన్మించిన ఇస్లామిక్ బోధకుడు సాకిబ్ ఇక్బాల్ షమీపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే ఎన్ జీఓ.. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. యునైటెడ్ కింగ్డమ్ పౌరుడు, ఇస్లామిక్ బోధకుడు ముహమ్మద్ సాకిబ్ బిన్ ఇక్బాల్ షామీ అలియాస్ సాకిబ్ ఇక్బాల్ షమీ జనవరి 26 నుంచి భారతదేశంలో పర్యటిస్తున్నారు. వివిధ నగరాల్లో ఇస్లామిక్ మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన వరంగల్లో జరిగే మతపరమైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ప్రధానవక్తగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా...