Encourage youth for self-employment, do not discourage them – Dattatreya Hosabale Ji
Inauguration of employment generation centers in 16 districts under Swavlambi Bharat Abhiyan (MySBA) Bhopal. An assumption has been made that India was just an agricultural country. India was not just an agricultural country. India’s long civilization tells that we had 64 types of arts. Industry was also on a large scale. We used to do business with the world. Dharampal...
We should be ready to do everything for welfare of the nation – Dr. Mohan Bhagwat Ji
Guwahati (VSK). RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji said that Nation should be a priority for everyone. Leaving aside all differences we have to work tirelessly for welfare of the nation. We have to be ready to do everything for the nation. Addressing the concluding day of Prerana Shivir, organised at Chandrapur Vidya Bharati School in Chandrapur locality of the city on...
Golkonda Sahitya Utsav -2022- `Swadharma, Swabhiman and Swarajya’
National pride comes from Samskriti which comes from Samskar - Shri Hitesh Shankar Youth should be aware of razakar atrocities, hundreds of skulls used to be found when wells were dug in old city- Dr Vamsha Tilak The Golkonda Literary Festival - 2nd edition in Hindi- focusing on Hyderabad Liberation struggle was held on 11th Dec 2022 at Agarwal...
సుసంపన్నంగా సాగిన గోల్కొండ సాహితీ మహోత్సవం
`హైదరబాద్ విముక్తి పోరాటం’ ప్రధానాంశంగా గోల్కొండ సాహితీ మహోత్సవం, 2022 భాగ్యనగర్ లోని పత్తర్ గట్టి అగర్వాల్ కళాశాలలో డిసెంబర్ 11న సుసంపన్నంగా సాగింది. హైదరాబాద్ విముక్తి పోరాట అమృతోత్సవాలను పురస్కరించుకుని సమాచారభారతి, సంస్కారభారతి, ఇతిహాస సంకలన సమితి తదితర సంస్థల ఆధ్వర్యంలో గోల్కొండ సాహితీ మహోత్సవపు ఈ ద్వితీయ సంచిక హింది భాషా మాధ్యమంలో సాగడం విశేషం. (గోల్కొండ సాహితి మహోత్సవపు మొదటి సంచిక గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగింది). దీపప్రజ్వలన కార్యక్రమం, వందేమాతర గీతాలాపనతో మహోత్సవం ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, సాహిత్యవేత్త ప్రొ. ఆనందరాజ్ వర్మ...
హిందువులకు హక్కులేవి?
ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1948 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి చేసిన ఒక తీర్మానంతో మానవ హక్కుల దినోత్సవానికి ప్రాముఖ్యత వచ్చింది. కానీ ఈ మానవహక్కుల పరిరక్షణ అంతటా జరుగుతోందా? మానవహక్కుల ఉల్లంఘనను యుఎన్ అరికట్టగలుగుతోందా అంటే సందేహమే. ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో మైనారిటీ హిందువులపై జరుగుతున్న అకృత్యాలు, మారణకాండను ఏ అంతర్జాతీయ సంస్థ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు పాకిస్థాన్ లో రెండంకెల్లో ఉన్న హిందువుల జనాభా ఇప్పుడు అత్యంత తక్కువకు పడిపోయింది ....
VHP releases a list of over 400 Love Jihad cases, demands strict anti-conversion law
New Delhi : With cases of Love Jihad or Lust Jihad increasing across the country, the Vishwa Hindu Parishad (VHP) released a list of more than 400 cases of Love Jihad and demanded a strict central anti-conversion law. It also announced its plans to conduct nationwide programs. Speaking about the rising Love Jihad cases, VHP Joint General Secretary Dr Surendra...
“సమస్యలను సానుకూలంగా మలుచుకుని సమాజ సేవ చేసిన మహనీయుడు డా. అంబేద్కర్”
డా బి.ఆర్ అంబేద్కర్ తన జీవితకాలంలో అనుభవించిన కష్టాల నేపథ్యం నుండి ఉద్భవించిన ఆక్రోశం, ఆవేదన, ఆవేశాలను సమాజంపై పగ, కక్ష సాధింపులకు కాకుండా సానుకూలంగా తన జీవితాన్ని మలుచుకుని విద్యను , వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకొని, దీన జనోద్దరణలో కాలం గడిపిన మహనీయుడని సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జి అన్నారు. డిసెంబర్ 6 అంబేద్కర్ వర్థంతి సందర్భంగా గోదావరిఖనిలోని మెయిన్ చౌరస్తా లో జరిగిన బహిరంగ సభలో 25 కులాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు...
భయంకర బ్రిటిష్ పాలన… నలభై సంవత్సరాలలో పదికోట్ల మరణాలు
మనదేశానికి స్వాతంత్య్రం ఏ ఒక్కరివల్లో వచ్చింది కాదు...ఎందరో వీరుల ప్రాణత్యాగఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. . బ్రిటిష్ వారి అరాచకాలు, అఘాయిత్యాలకు అంతే లేదు. అయితే బ్రిటీషర్లు పాలిస్తున్న ఆ కాలంలో అంటే 1880 నుంచి 1920 వరకు సుమారు నాలుగు దశాబ్దాల కాలంపాటు మనదేశంలో వారి అకృత్యాలకు సుమారుగా పదికోట్ల భారతీయులు మరణించారని ఓ అధ్యయనంలో తేల్చి చెప్పారు. డైలాస్ సుల్లివన్, జాసన్ హికెల్ లు కలిసి 'పెట్టుబడిదారీవిధానం, తీవ్రపేదరికం: 16వ శతాబ్దం నుంచి వేతనాలు మరియు మరణాల ప్రపంచ విశ్లేషణ’ అనే అంశంపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో...
మతమార్పిళ్లకు పాల్పడుతున్న ఎన్జీవోలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
బలవంతపు, మోసపురితపు మతమార్పిడులకు పాల్పడుతున్న ఎన్జీవోలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి స్వచ్ఛంద సంస్థ చేసే మంచి పనిని స్వాగతించవచ్చు, కానీ సంస్థ చేసే పని వెనక ఉద్దేశాన్ని గమనించాల్సిన అవసరం ఉంది అని సుప్రీం కోర్టు పేర్కొంది. బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారణ సమయంలో కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. బహుమతులు, ఆర్థిక ప్రయోజనాల ద్వారా, బెదిరింపులు, మోసపూరితంగా ప్రలోభపెట్టడం ద్వారా మత మార్పిడిని నియంత్రించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని...
మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు
మతం మారడంతో ఉద్యోగ మెరిట్ కొల్పోయిన వ్యక్తి TNPSC ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు ఒక వ్యక్తి మరో మతంలోకి మారిన తర్వాత తన అసలు కుల ద్రువీకరణను కొల్పొతాడని, అలాగే రిజర్వేషన్ కూడా వర్తించదని మద్రాసు హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారి బీసీ రిజర్వేషన్ కోసం ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-II (గ్రూప్-II...