జమ్మూ-కాశ్మీర్: రాష్ట్రంలోని కిష్ట్వార్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరెస్సెస్ కార్యకర్త చంద్రకాంత్ శర్మ మృతిచెందారు. మంగళవారం ఉదయం తీవ్రవాదులు జరిపిన ఈ దాడిలో తొలుత చంద్రకాంత్ శర్మ అంగరక్షకుడు మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన...
అయోధ్య శ్రీరామజన్మభూమి కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం అయోధ్య, రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి టైటిల్...