2015 లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడికి కారణమైన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ తిరిగి ముద్రించనున్నట్లు చార్లీ హెబ్దో ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ లో వేలాది మంది ముస్లింలు నిరసన చేపట్టారు. ఫ్రాన్స్ కు మరణమే అంటూ, ఫ్రాన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
దేశంలో ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని నిరసన కారులు డిమాండ్ చేశారు. ప్రవక్తను అగౌరవపరిస్తే సహించేది...
చట్టవిరుద్ధంగా వ్యవహరించిన ఆరు స్వచ్ఛందం సంస్థలపై భారత ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విదేశీ విరాళాల సేకరణ (సవరణ) చట్టం ప్రకారం ఆ సంస్థలకున్న లైసెన్సులు రద్దు చేసింది. వీటిలో నాలుగు క్రైస్తవ సంస్థలు ఉండటం గమనార్హం. అంతే కాకుండా అమెరికా నుండి విరాళాలు పొందుతున్న మరో రెండు సంస్థలపై నిఘా ఉంచినట్టు కేంద్ర హోంశాఖ ముఖ్య అధికారిని ఉటంకిస్తూ ది హిందూ కథనం...
ఆగస్టు, 11, 2020 న ఫేస్ బుక్ వివాదంతో చెలరేగిన అల్లర్లకు సంబంధించి వాస్తవ విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప కు సమర్పించింది. కమిటీ సభ్యులు ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి స్థానికులతో, బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి...
రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక కేసులో ప్రధాన పిటిషనర్, ఆధ్యాత్మిక గురువు స్వామి శ్రీ కేశవానంద భారతి శివైక్యం చెందారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు.
శ్రీ కేశవానంద భారతి కేరళలోని ఎడనీర్ మఠంలో తన పార్థివ దేహాన్ని విడిచిపెట్టారు. మంజాతాయా శ్రీధర్ భట్, పద్మావతి దంపతులకు జన్మించిన శ్రీ కేశవానంద భారతి...
భారత్-చైనా రక్షణ రేఖ వెంబడి ఇంతకాలం చైనా ఆక్రమణలో ఉన్న కీలక ప్రాంతాలను భారత్ కు చెందిన ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ దళాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఏ.ఎన్.ఐ వార్తాసంస్థను ఉటంకిస్తూ OpIndia ప్రచురించిన కధనం ఈ విధంగా ఉంది.
రక్షణ రేఖ వెంబడి చైనా ఆక్రమణలో ఉన్న కీలక ప్రాంతమైన ఫుర్చుఖ్ లోకి చొచ్చుకుపోయిన భారత్ దళాలు అక్కడి స్థావరాలను ఆధీనంలోకి తీసుకున్నాయి. యుద్ధపరంగా ఇది ఇరు దేశాలకు...
In a significant move, the Union Cabinet on Wednesday approved a Bill to introduce Hindi, Kashmiri, and Dogri as official languages in Jammu and Kashmir, in addition to Urdu and English that already exist. Union Minister Prakash Javadekar announcing...
జమ్మూకాశ్మీర్ లో అధికారభాషలుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా కశ్మీరీ, డోగ్రీ, హిందీలకు స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. "జమ్మూ కాశ్మీర్ అధికార భాషల బిల్లు -2020" వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బుధవారం వెల్లడించారు. ప్రజల డిమాండ్...
ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం... అన్ని మతాల వారిని సమానంగా చూసినప్పుడే అది నిజమైన సెక్యులర్, ప్రజాస్వామ్య ప్రభుత్వమవుతుంది. కానీ తమిళనాడు లోని ఏఐడిఎంకె ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా, మరోవైపు హిందువుల పట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తోంది.
ఇటీవల కరోనాతో మరణించిన టీవీ జర్నలిస్ట్ జాన్ కెన్నెడీ కి తమిళనాడు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక...
--డా. శ్రీరంగ గోడ్బోలే
మనసు అంతరాంతరాల్లో ఉన్న భావోద్వేగం సహజ అభివ్యక్తి కవిత్వం అని అన్నారు. అయితే ప్రజల సమిష్టి స్పృహలోకి ఇంకిపోయే కవిత్వం వారి మనస్థితిని ప్రతిఫలించి వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. బంకిమ్ చంద్ర రచించిన వందేమాతరం తన దేశాన్ని కేవలం ఒక ఆవాస ప్రదేశంగా, ఒక భూభాగంగానే కాక ఒక...
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ కు మరోసారి చుక్కెదురైంది. తీవ్రవాదానికి ప్రధాన కేంద్రంగా పేరుపడిన ఆ దేశం ఇతర దేశాలపై కూడా అటువంటి ముద్ర వేయడం ద్వారా తనపై పడ్డ మచ్చను తుడిచేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆఫ్గనిస్తాన్ లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ ఇంజనీర్లను తీవ్రవాదులుగా ప్రకటించాలంటూ పాకిస్థాన్ భద్రతామండలికి ఫిర్యాదు చేసింది. 1267 తీర్మానం...
58 ఏళ్ల క్రితం చైనా ఆక్రమించుకున్న భూభాగాలను ఒక్కొక్కటిగా భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. 1962 యుద్ధం తరువాత లఢఖ్ ప్రాంతంలోని ఫింగర్ 4 తో సహా మరో నాలుగు ప్రదేశాలను భారత్ తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీనితో చొరబాట్ల ద్వారా భూ అక్రమణకు పాల్పడి, తన భూబాగాన్ని విస్తరించుకోవాలనుకున్న చైనా కపట...
సరిహద్దుల విషయంలో భారత్, చైనా మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం భారత్పై దాడికి యత్నించడంతో భారత ప్రభుత్వం పబ్జీ (PubG)తో సహా మరో 118 చైనా యాప్లపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారత్లో ఈ యాప్లు వాడుతున్న...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నేపథ్యంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సేవా భారతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నది. అందులో భాగంగా సేవాభారతి ఆధ్వర్యంలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి కోవిడ్ 19 సోకిన వారికి అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత సలహాలు, సూచనలతో పాటు, కచ్చితంగా అవసరం ఉన్నవారికి మెడికల్ కిట్లను అందజేస్తున్నారు
అయితే ...
Puranic and contemporary evidence of Onam or Vamana Jayanthi show how rooted is the festival in Hindu religious texts and puranas. These evidence flies in the face of Marxist-Evangelist-Atheist groups who are out to malign and destroy Sanatana Dharma....
New Delhi. Vishva Hindu parishad (VHP) today meet the family of Rahul who was brutally lynched to death by four Islamic Jihadists in a park in Loha Mandi area of Naraina, West Delhi. The president, Indraprastha Vishva Hindu Parishad...
























