సమాజం లో సమరసతా నిర్మాణం లో భాగంగా గత నాలుగు సంవత్సరాలుగా అందే గ్రామం (సిద్దిపేట జిల్లా)లో శివరాత్రి వేడుకలు మార్చ్ 4 న ఘనంగా జరిగాయి.  సామాజిక సమరసతా వేదిక  ఆధ్వర్యంలో  స్థానిక చేతన గ్రామీణ వికాస సేవా సమితి  తో కలిసి  గ్రామ రచ్చబండ వద్ద నిర్వహించిన ఉత్సవాలకు ఊరు ఊరంతా...
సమాచార భారతి & WISDOM -JNTU సంయుక్తంగా 23 ఫిబ్రవరి, 19 నాడు నిర్వహించిన 'భవిష్య భారతం' & 'ది సంఘ్ అండ్ స్వరాజ్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య https://www.youtube.com/watch?v=f6mcETGhnFs&feature=youtu.be  
భారత, పాకిస్థాన్ ల మధ్య సంఘర్షణ కేవలం నియంత్రణ రేఖ వద్దనే ఆగిపోలేదు, అది అంతర్జాతీయ వేదికలపైనా కూడా సాగుతోంది. అన్నీ రంగాల్లో, అంతర్జాతీయ సంస్థల్లో పాకిస్థాన్ ను ఏకాకిని చేయడంలో భారత్ విజయం సాదించింది. కానీ పాకిస్థాన్ ను ఎక్కువగా బాధపెట్టే, ఇబ్బందిపెట్టే పరిణామం ఏమిటంటే వ్యవస్థాపక సభ్యత్వం కలిగిన ఆ దేశం...
The Union Government on Thursday gave its nod to the promulgation of an ordinance for giving reservation benefits to SCs and STs in Jammu and Kashmir by amending a clause of the contentious Article 370, which gives special status...
దరిద్రాణాం కృతే యస్య హృదయం పరితప్యతే | స మహాత్మేత్యహం వచ్మి తద్విరుద్ధో దురాత్మకః || "పేదవారి గురించి ఎవరి హృదయం పరితపిస్తుందో.... పేదవారి మేలు కొరకు ఎవరి మనసు ప్రేరణ కలిగిస్తుందో ఆ వ్యక్తి మహాత్ముడు".... - స్వామి వివేకానంద సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో రోడ్ల ప్రక్కన చెప్పులు కుట్టే పేదలను 164 మందిని...
India on Wednesday foiled Pakistan's attempt to target its military installations and shot down one Pakistan Air Force fighter aircraft. Briefing media in New Delhi, External Affairs Ministry spokesperson Raveesh Kumar said, after India's air strikes on Tuesday, Pakistan has...
భారతదేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. సర్వ సాధారణంగా అంతా అభిప్రాయ పడేదేమిటంటే- భారతదేశంలో అధిక సంఖ్యాకులు హిందువులు. కానీ మారిన కాలంలో ఈ సంఖ్యలు, సమీకరణలు బ్రిటిష్‌ కాలం మాదిరిగా లేవు. ఉండవు. భారతదేశమంతటా హిందువులే అధిక సంఖ్యాకులని ఇప్పుడు చెప్పరాదు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలోని ఏడు...
On 14 February 2019, a suicide terror attack was conducted by a Pak based terrorist organization Jaish-e-Mohammad, leading to the martyrdom of 40 brave jawans of the CRPF. JeM has been active in Pakistan for the last two decades,...
ఉగ్రవాదంపై పోరును భారత్‌ ఉద్ధృతం చేసింది. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాక్ సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటిన భారత వాయుసేన యుద్ధ విమానాలు పాక్‌ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసాయి. నిర్దేశిత లక్ష్యాలపై వంద శాతం విజయవంతంగా దాడులు జరిగాయి. మిరాజ్‌-2000 విమానాలను ఇందుకోసం భారత్ వినియోగించింది....
In an unfortunate incident earlier this week, two advanced jets associated with the Suryakiran aerobatic team crashed mid-air while rehearsing for the Aero India 2019. The hawks crashed near Yelahanka Air Force Station in Bengaluru during rehearsal and two...
Social awakening is the life force which would reinvigorate the country, when it is embedded with cultural values that we have inherited from our ancestors. When we work in this manner, we can realize the future Bharat, and our...
స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ పునర్నిర్మాణ కార్యం నిరంతరంగా సాగాలని మహనీయులు అందరూ ఆకాంక్షించారని అని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ వి. భాగయ్య అన్నారు. ఈ సుదీర్ఘ యాత్ర నిరాటంకంగా ఎలాంటి లోటుపాట్లూ లేకుండా సాగాలని కోరుకున్నారు.  ఇదే విషయాన్ని పరమపూజనీయ సర సంఘచాలక్ 'భవిష్య భారతం' ఉపన్యాసాల...
కేరళ: మలప్పురంలో భారతదేశ వ్యతిరేక నినాదాలు రాసి వున్న పోస్టర్లను ప్రదర్శించిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మలప్పురం ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో అదే కళాశాలకు చెందిన బీకామ్ విద్యార్థులు రిన్షద్ రీరా, ముహమ్మద్ ఫరీస్ 'కాశ్మీర్ కు విముక్తి కావాలి' అని రాసివున్న పోస్టర్లను పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారిపై...
వాటికన్ అసలు స్వరూపం బయటపడింది. తమ క్యాథలిక్ చర్చిల్లో లైంగిక అత్యాచారాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు, చర్చిల్లోని నన్లతో అక్రమ సంబంధాల ద్వారా పిల్లలకు జన్మనిచ్చే క్రైస్తవ మతాధికారులు ఎలా వ్యవహరించాలి అనే విషయంపై వాటికన్ ‘రహస్య మార్గదర్శకాలు’ సూచిస్తున్న విషయం బహిర్గతమైంది. దీనికి సంబంధించిన కధనాన్ని మొదట ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఈ అంశంపై...
ప్రస్తుత మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో ఒక తరహా సంఘటనలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఇక దానిని ఆధారం చేసుకుని సెక్యులరిస్ట్ లు దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై దాడి ప్రారంభిస్తారు. ఏదో ఒక మూల క్రైస్తవులు, ముస్లింలు, దళితులకు సంబంధించి ఒక సంఘటన...