చైనా తయారు చేస్తున్న సోషల్ మీడియా యాప్లతో పాటు అక్కడ తయారయ్యే టెలికాం పరికరాల వాడకంపై నిషేధం విధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ అఖిల భారత సహ కన్వీనర్ అశ్వని మహాజన్ ప్రధానికి లేఖ రాసారు.
పుల్వామా ఉగ్రవాద దాడి అత్యంత దిగ్బ్రాంతికరమని,...
పుల్వామా జిల్లాలో భారత భద్రతా దళాలు ఇద్దరు జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని మొన్న జరిగిన పుల్వామా ఉగ్రదాడి సూత్రదారి అబ్దుల్ రషీద్ గాజీ అలియాస్ కమ్రాన్ గా గుర్తించారు.
ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందిగా భద్రతా దళాలు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
అంతకు ముందు జరిగిన ఎదురుకాల్పుల్లో...
కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందో తెలియడం లేదని, ప్రభుత్వానికి ఉన్న భయం, సందేహాలు బయటపెట్టాలని ఇటీవల రాజకీయ రంగంలో ప్రవేశించిన నటుడు కమల్ హాసన్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ అధీకృత కాశ్మీర్ ను `ఆజాద్ కాశ్మీర్’ అంటూ పేర్కొన్న కమల్ `మెరుగైన దేశం’ గా రూపొందాలంటే `ఇలా...
కాశ్మీర్లోని పుల్వామాలో ఆర్మీ జవాన్ల కాన్వాయ్ మీద జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించినందుకు బెంగళూరులోని కాశ్మీరీ పండిట్ విద్యార్థిపై అదే రాష్ట్రానికి చెందిన విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
డెక్కన్ హెరాల్డ్ కధనం ప్రకారం.. ఫిబ్రవరి 14న పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ సంస్థ భారత సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద జరిపిన దాడిని ఖండిస్తూ బెంగళూరులోని...
More than 45 security personnel were martyred in a suicide attack on CRPF convoy in Pulwama in Kashmir on Feb 14. The entire nation is grief stricken over the loss of lives. There is now a state of proxy...
ఫిబ్రవరి 14న కాశ్మీర్ లోయలో పుల్వామ దగ్గర జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 45మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో దేశ ప్రజానీకం తీవ్ర విచారానికి, ఆవేదనకు గురయ్యారు. ఒకరకంగా ఇది ప్రచ్చన్న యుద్ధం. దీని నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రతి రోజు దేశంలో ఏదో ఒకమూల సైనికులు ప్రాణాలు త్యాగం...
New Delhi. In yet another Jihadi attack, 42 security personnel have lost their lives in Pulwama, J&K. The act was perpetuated by a local youth, indoctrinated in the name of religion, who drove a explosive laden car behind the...
పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో వీర మరణం పొందిన భారత సీఆర్ పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు నిరసన ప్రదర్శనలు, పాకిస్తాన్ దిష్టి బొమ్మల దహనం చేశారు.
ప్రజలు అమర జవాన్లకు నివాళిగా మౌనం పాటించారు.దాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశ రక్షణలో ప్రాణాలను సైతం...
మెదక్ లో గిరిజన వసతిగృహ గృహం లో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 280 వ జయంతి ఉత్సవాలు.
ధర్మ రక్షణకు,గోవుల సంరక్షణకు,దేశరక్షణకు సేవాలాల్ అనిర్వచణీయమైన కృషి చేశారని సామాజిక సమరసత వేదిక విభాగ్ కన్వీనర్ మత్స్యేంద్రనాథ్,బాద్యులు చోళ పవన్ కుమార్ తెలిపారు.
శ్రేష్టమైన జాతి నిర్మాణం కొరకు దైవభక్తిని విస్తరింపచేయడానికి, ఐక్యతను, సమరసతను చాటి చెప్పడానికి...
జమ్ము కాశ్మీర్ పుల్వామా లో సి ఆర్ పి ఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన తీవ్రవాద దాడితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇది చాలా ఘోరమైన, ఖండించవలసిన సంఘటన. దేశ సేవలో ఉన్న, ఈ దాడి మూలంగా ప్రాణాలు కోల్పోయిన సైనికులకు రాష్ట్ర సేవికా సమితి శ్రద్ధాంజలి ఘటిస్తోంది. సైనికుల కుటుంబాలకు ఈ విపత్తును తట్టుకునే...
జమ్ము కాశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళాలపై జరిగిన ఉగ్రవాదుల పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఉగ్రవాదుల భయాన్ని ఈ సంఘటన చూపుతోంది. ఈ దాడికి పాల్పడినవారిపై ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా, అత్యంత కఠినమైన చర్య తీసుకోవాలి. ఈ విపత్కర...
"మేము విధానాలను ప్రోత్సహిస్తాం తప్ప పార్టీలకు ఎప్పుడు మద్దతు తెలుపలేదు. అలా తెలుపం కూడా. మా మద్దతు ఎలా పొందాలన్నది రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు వారు చేస్తారు, మేము కాదు"
- డా. మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
https://www.youtube.com/watch?v=VNUPzBolgdE
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 18 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతిచెందారు.
అవంతీపురా సెక్టార్ సమీపంలోని గోరీపురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఐఈడీ పేలుడు పదార్ధాలు ఉపయోగించి దాడికి పాల్పడ్డారు.
70 వాహనాలతో కూడిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో జరిపిన ఈ దాడిలో ఒక వాహనం దాడికి గురైంది. వాహనంలో ప్రయాణిస్తున్న...
మిజోరం రాష్ట్రంలో పౌరసత్వ సవరణ (సిటిజెన్షిప్ ఎమెండ్మెంట్ యాక్ట్) చట్టానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు సాగిస్తున్న నిరసన ప్రదర్శనల్లో పాఠశాల పిల్లలు కూడా పాల్గొనేలా ప్రోత్సహించడంపై చర్చి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ పాఠశాలలపై ఫిర్యాదు నమోదైంది.
ఈమేరకు లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ (ఎల్.ఆర్.ఓ) సంస్థ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కార్యాలయానికి చేసిన ఫిర్యాదులో...
ఆర్ఎస్ఎస్ లో ఎన్నికల ప్రక్రియ గురించి సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివరణ "నేను కేవలం సలహాదారుడిని, మార్గదర్శకుడిని మాత్రమే. సర్ సంఘచాలక్ కు అంతకు మించి అధికారం ఏమీ ఉండదు. సంఘలో ప్రధాన కార్యనిర్వహణ అధికారి సర్ కార్యవాహ. ఆయన చేతిలోనే అధికారమంతా ఉంటుంది. సర్ కార్యవాహ ఎంపికకు మాత్రం మూడేళ్లకొకసారి...






















