"The Kerala Chief Minister and other CPM ministers must refrain from spreading blatant lies and canards about the Sabarimala movement,” said Swami Chidananda Puri, Chief Patron of Sabarimala Karma Samithi, in New Delhi on January 8. He was addressing...
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ఆరెస్సెస్ దృష్టికోణం గురించి సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ మాటల్లో..
https://youtu.be/Jh8BdROEM-E
శ్రీ సరస్వతీ విద్యాపీఠం, విద్వత్ పరిషత్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో 6 జనవరి 2019వ తేదీ ఆదివారం మెదక్ జీ.కే.ఆర్ గార్డెన్లో ఉపాధ్యాయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ప్రముఖ రచయిత, పాత్రికేయులు శ్రీ యం.వీ.ఆర్ శాస్త్రి మాట్లాడుతూ సనాతన ధర్మమే భారతదేశానికి గుండేకాయ వంటిదని, హిందుత్వము మన జీవనవిధానమన్నారు. ఇస్లాం,క్రైస్తవ మతాల ప్రజలు మెజారిటీగా...
కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడింది. శబరిమల తీర్థయాత్రలో భాగంగా దేవస్థానం మార్గమధ్యలో ఉన్న వావర్ మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు మహిళల్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించారు.
తమిళనాడులోని హిందూ మక్కల్ కచ్చి సంస్థ మహిళా విభాగానికి చెందిన రేవతి, సుశీలా దేవి, గాంధీమతి, ఈమధ్య ఇద్దరు మహిళలు తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా శబరిమల...
"హిందూ సమాజం ఎప్పుడైతే తన ప్రాచీన, అద్భుత గతాన్ని మరచిపోయిందో అప్పుడు బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది. పిడికెడు మంది విదేశాస్తులు ఈ దేశాన్ని ఆక్రమించగలిగారు. హిందువులు కులపరంగా, ప్రాంతాల వారిగా విడిపోయి ఉండడం వల్లనే నేడు అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం లేదు. అలాగే శబరిమల ఆలయాన్ని అపవిత్రం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందూ...
The Basti Sangamam of Chennai Mahanagar was held on Saturday the 5th January 2019 at the prestigious Ramachandra Convention Hall.
Speaking in the programme, RSS Sarsanghchalak Dr. Mohanji Bhagwat highlighted the importance of Shakha work which is the antidote for...
శబరిమల వివాదం నేపథ్యంలో అయ్యప్ప భక్తులు చేస్తున్న నిరసనల ఆధారంగా హిందూ ముస్లిముల మధ్య మతకలహాలు సృష్టించడానికి ప్రయత్నించిన సీపీఎం నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. కోజికోడ్ జిల్లా పెరంబరలో గత గురువారం శబరిమల కర్మ సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు శాంతిపూర్వక నిరసన ప్రదర్శనలు చేస్తున్న సందర్భంగా సీపీఎం పార్టీ అనుబంధ సంస్థ డీ.వై.ఎఫ్.ఐ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు...
राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने कहा कि हमारे देश की भाषा, संस्कृति और समाज में विविधताएं हैं. इसलिए शिक्षा की दिशा एकसमान हो कर भी पद्धतियों में भिन्नता हो सकती है. ऐसे में केंद्र...
The apex court of India has ruled that a mosque is not an integral part of Islam – namaz need not be offered exclusively in a masjid, it can be offered anywhere, even in an open field.
This begs the...
05 జనవరి 2019, శనివారం రోజు సాయంత్రం 06:00 గంటల నుండి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో భక్తులు దీపాలు వెలిగించి,అయ్యప్ప స్వామి కోటి దీపోత్సవాన్ని నిర్వహించి శబరిమల పవిత్రత కాపాడటానికై ప్రతిజ్ఞ తీసుకొవాలని విశ్వహిందూ పరిషద్, శబరిమల సంరక్షణ సమితి, శబరిమల అయ్యప్ప సేవా సమితి, శబరిమల ఐక్యవేదిక తదితర ఆధ్యాత్మిక...
సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా హైదరాబాదు జరిగిన కార్యక్రమంలో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రాంత అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చాటువుతో పాటుగా ఏదైనా ఒక క్రీడలో ప్రావీణ్యం...
మహారాష్ట్రలోని పర్బనీ జిల్లా నాగ్నాథ్ దగ్గర సావళి గ్రామంలో 1925వ ఆగష్టు30న శ్రీ పూలాజీ నిరుపేద కుటుంబంలో జన్మించారు. తండ్రికి చిన్నతనం నుండి వ్యవసాయంలో సాయం చేస్తుండేవారు. వారి కుటుంబం పేదరికంలో ఉండటం వలన చదువుకునే అదృష్టం లభించలేదు.
బాల్య దశలోనే తల్లితండ్రులు చనిపోవడం వలన పూలాజీతో పాటు అతని అన్నా, చెల్లి, అక్క, తమ్ముళ్లను...
An Ayyappa devotee who was brutally attacked by CPM goons succumbed to injuries last night. Chandran Unnithan (55) was severely injured in stone pelting by CPM goons at Pandalam in Pathanamthitta district yesterday. He died in Believer’s Church Medical...
Hyderabad, 2-Jan-2019: Today is a sad day for the Temple System in our Country when we have failed in our duty to safe guard the rights of the Sabarimala Deity to practice his Naishtika Brahmacharya Vratam which he has undertaken to...
2 జనవరి 2019, న్యూ ఢిల్లీ: రామజన్మభూమి విషయమై గౌరవనీయ ప్రధాని చేసిన ప్రకటన చూసాము. 69 ఏళ్లుగా రామజన్మభూమి కేసు కోర్ట్ లలో నానుతూనే ఉంది. దీనిపై అనేక అప్పీళ్ళు 2011 నుంచి సుప్రీం కోర్ట్ లో ఉన్నాయి. ఇది చాలా సుదీర్ఘమైన నిరీక్షణ. అక్టోబర్ 29,2018న విషయం కోర్ట్ ముందుకు వచ్చింది....






















