భారత ఆణిముత్యం, అరుదైన మణి, విశిష్ట సంస్కృతీ పూజారి, కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి హటాన్మరణం సినీరంగానికే కాక తెలుగు ప్రాంతాలకు, ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. తెలుగు సినిమాకు విలువలు జోడించి, భారతీయ సంప్రదాయానికి, పరంపరకు, శాశ్వత సత్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచస్థాయికి చేర్చడానికి కృషిచేసిన సఫల సాధకుడాయన. అనేక కళాకారులను వెలికితీసి,...
దర్శకులు శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారు వెండితెరకు ఇటీవలి ఋషి. ఉదాత్త, ఉన్నత సందేశాలు కలిగిన చలనచిత్రాలను హృదయాలకు హత్తుకునే విధంగా ప్రేక్షక లోకానికి అందించిన అరుదైన తార.
విశ్వనాథుని తపస్సుతో వెండితెరకు దిగివచ్చిన `శంకరాభరణం’, `సాగర సంగమం’, `స్వాతిముత్యం’, `స్వయంకృషి’ మొదలైన చిత్రాలు ప్రేక్షకులలో భారతీయ ఆత్మను ప్రకాశింపజేస్తూనే ఉంటాయి.
ఘనవిజయాలు, విశిష్ట అవార్డులు వరించినప్పటికీ,...
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ (SP), రాష్ట్రీయ జనతాదళ్ (RJD) రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అలోక్ కుమార్ జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను కలసి విజ్ఞప్తి చేయనున్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29Aపై CEC దృష్టి సారించాలని,...
జనవరి 25 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని జామ్నేర్ తాలూకా గోద్రీలో జరిగిన బంజారా కుంభమేళాలో ధర్మజాగరణ సమితి అఖిల భారత సహ సంయోజక్ శ్రీ ఏలె శ్యాంకుమార్ ప్రసంగపాఠం...
హిందూ బంజారా, లబానా, నాయక్డ సమాజాల కుంభమేళా వేదిక పైకి విచ్చేసి ఆశీనులైన సాధుసంతుల చరణాలకు సాదరంగా ప్రణామాలు చేస్తూ , ఈ కుంభ...
భారత వీసా నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ.. పాకిస్థాన్లో జన్మించిన ఇస్లామిక్ బోధకుడు సాకిబ్ ఇక్బాల్ షమీపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే ఎన్ జీఓ.. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. యునైటెడ్ కింగ్డమ్ పౌరుడు, ఇస్లామిక్ బోధకుడు ముహమ్మద్ సాకిబ్ బిన్ ఇక్బాల్ షామీ అలియాస్ సాకిబ్ ఇక్బాల్ షమీ జనవరి 26...
- డాక్టర్. సత్తు లింగమూర్తి,
దక్షిణ మధ్య క్షేత్ర సహా-సంయోజక్, స్వదేశీ జాగరణ్ మంచ్
ఫిబ్రవరి 1, 2023న 45.03 లక్షల కోట్ల వ్యయంతో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2023-24 యూనియన్ బడ్జెట్ ను స్వదేశీ జాగరణ్ మంచ్ స్వాగతిస్తుంది.ఇది భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని, సమ్మిళిత అభివృద్ధిని సూచించే విధంగా ఉంది.
కరోనా మహమ్మారి మరియు...
Swadeshi Jagaran Manch wholeheartedly welcomes Union Budget 2023-24 presented by Smt. Nirmala Sitaraman, Finance Minister in Parliament on 1st February 2023 with more than Rs. 45 lakh crores amount described as ‘prosperous and sustainable’.
As the India’s Economic growth is...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టారు. అమృత్ కాలంలో ఇదే మొదటి బడ్జెట్ అని మంత్రి అన్నారు. భారత్ ఓ ప్రకాశవంతమైన దేశమని ప్రపంచ దేశాలు కూడా ఈ విషయాన్ని గుర్తించాయని కేంద్ర మంత్రి అన్నారు. ప్రస్తుత సంవత్సరంలో మన వృద్ధి 7.0%గా అంచనా...
- డా. ఎస్. లింగమూర్తి,
స్వదేశీ జాగరణ్ మంచ్, దక్షిణ భారత సమన్వయ కర్త
2023లో ప్రపంచ ఆర్థిక మందగమన వృద్ధి 3 శాతం కంటే తక్కువగా ఉండడంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలుగా పిలవబడే దేశాలు 2.5 శాతానికి దిగువన వృద్ధి చెందుతాయని అంచనా వేసిన నేపథ్యంలో, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి...
- Dr. S. Lingamurthy
Swadeshi Jagaran Manch South India Co-Coordinator
In the midst of global economic sluggish growth below 3 percent in 2023 and so called advanced countries projected to be grow at below 2.5 percent, India economic growth rate has...
భారతీయ ఆలోచనా విధానాన్ని, పద్ధతులను, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి మహాభారాతాన్ని అధ్యయనం చేయడం అవసరమని భారత విదేశాంగ శాఖ మంత్రి డా. ఎస్ జైశంకర్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఆయన తీసుకున్న నిర్ణయాలు, చెపట్టిన విధానాలతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. సుష్మా...
జయపూర్ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేశవ్ విద్యాపీఠ్ లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ డా: మోహన్ భాగవత్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ రాజ్యాంగ సభ సంపూర్ణ మద్దతుతో ఏర్పడిన రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అర్పిస్తూ ఇప్పుడు...
दि. 25 जनवरी 2023 से 30 जनवरी 2023 तक जलगांव जिले के जामनेर तहसील स्थित गोद्री ग्राम में अखिल भारतीय हिंदू गोर बंजारा व लबाना - नायकडा समाज का कुंभ आयोजित होने जा रहा है। संपूर्ण भारतभर में प्रस्थापित...
జనవరి 25, 2023 నుండి 30 జనవరి 2023 వరకు, అఖిల భారత హిందూ గోర్బంజారా, లబానా-నాయక్దా సమాజ్ కుంభమేళ జల్గావ్ జిల్లాలోని జామ్నేర మండలంలోని గోద్రీ గ్రామంలో నిర్వహించారు. భారతదేశం అంతటా స్థాపించబడిన హిందూ గోర్బంజారా, లబానా-నాయక్డా సంఘాలను సమీకరించడంతో పాటూ, సనాతన ధర్మం విశిష్టత, యోగ్యమైన దిశానిర్దేశం, స్పూర్తిని అందరికీ అందించడానికి...






















