భారత దేశంలోని అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ వివాహాలలో పాల్గొన్న వేలాది మందిని అరెస్టు చేసింది. వేలల్లో కేసులు పెట్టి మరీ అరెస్టులు చేశారు. బాల్య వివాహాలను అరికట్టడం వల్ల చాలా మంది ప్రజలు అస్సాం ప్రభుత్వాన్ని ప్రశంసించగా, మరో వైపు యూకే...
మాఘ బహుళ ఏకాదశి (Feb-27-2021) శ్రీ గురూజీగా ప్రసిద్ధి చెందిన RSS రెండవ సర్ సంఘచాలక్ పరమ పూజనీయ మాదవరావు సదాశివరావు గోళ్వల్కర్ జయంతి. గురూజీ 1906 ఫిబ్రవరి 19న నాగపూర్ లో రామ్ టెక్ లో జన్మించి Msc&LLb చదివిన తరువాత కొద్ధి కాలం పాటు BHU లో ప్రొఫెసర్ గా పని...
సామాజిక సమరసత వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో వీర్నపల్లి మండలంలోని అన్ని గ్రామాల, తండాల ప్రజలచే జగదాంబ దేవాలయం (స్థూపం దగ్గర) రంగంపేట గ్రామంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. సంత్ సేవలాల్ శోభా యాత్ర గ్రామ వీధుల గుండా గిరిజన ప్రజల సంసృతి...
The book, titled ‘India: Shedding the Past, Embracing the Future, 1906-2017, written by Arun Bhatnagar has claimed that Guruji played a key role in convincing Maharaja Hari Singh of Jammu and Kashmir to accede the Muslim-majority state to India...
Guruji is one of the most influential sarsanghchalaks of all times and has influenced many generations of swayamsevaks, thanks to his ideas, leadership and excellent management skills.
Before I went to Europe as a...
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. వయసు చిన్నదైనప్పటికీ ఆశయం గొప్పదని నిరూపించిన అమరవీర బాలామణి అయిన కాళీబాయి కలాసువా. ఆమెది రాజస్థాన్ లోని రాస్తాపల్ గ్రామం.
- సామవేదం షణ్ముఖశర్మ
తాను ప్రేమించింది తనకు దక్కకుండా పోయిందని - ఆమె ముఖంపై యాసిడ్ పోసిన దుర్మార్గుడు!
తన ప్రేమను అంగీకరించలేదని - ఒక అమాయకురాలిని హతమార్చిన నరరూప రాక్షసుడు!
పెద్దలు కాదన్నారని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు!
తాను కోరినవాడు కాక, మరొకరు లభించినందుకు ఆత్మహత్య చేసుకున్న వనిత!
మరొకరి కాపురంలో నిప్పులు పోసిన యువతి!
- ఇవి ఇంచుమించు అనునిత్యం...
శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణజయంతి వేడుకలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలు అందిస్తున్న ప్రధాన అధ్యాపకులు మరియు ఉప ప్రధాన అధ్యాపకులకు శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ శారదాధామం లోని శిక్షణ కేంద్రం ఆవరణలో మూడు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించారు.
ఈ...
దొరలు, సంస్థానాధిపతులు అనగానే అరాచకత్వం, దాష్టికానికి పాల్పడినవారనే అభిప్రాయం ఏర్పడిపోయింది...కానీ అందుకు విరుద్ధంగా గిరిజనులతో మమేకమై వారి సమస్యలు, వనవాసీల హక్కుల కోసం, సంస్కరణలకోసం వారిలో ఒకరిగా పోరాడిన నాయకుడు ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్. ఇతని గురించి చాలా మందికి తెలియదు. లక్షలాది మంది బస్తర్ వనవాసీల ఆరాధ్యదైవం అతడు. కాకతీయ రాజ...
ప్రశాంతంగా, శాంతియుతంగా జరుగుతున్న ఆర్.ఎస్.ఎస్ శాఖను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPM), డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI)కి చెందిన కొంతమంది దుండగులు అడ్డుకోవడానికి యత్నించారు. కేరళలోని మలప్పురం జిల్లా కొట్టక్కల్లో ఫిబ్రవరి 6న రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. శాఖ ముగింపు సమయంలో నమస్తే సదా వత్సలే మాతృభూమి.......
సంత్ రవిదాస్ జయంతి పురస్కరించుకుని సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న దిల్ సుఖనగర్ బాగ్ లో ఘనంగా కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు సంబంధించిన పెద్దలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ప్రముఖ్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు ఈ సందర్భంగా...
The pervert mentality that takes glee in twisting the Rashtriya Swayamsevak Sangh’s ideology was yet again evident when the media at large misreported Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji’s words. The media not only mistranslated his speech but also coloured...
భారతదేశ వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ దేశంలో పర్యటిస్తున్న సూఫీ పీర్ సాకిబ్ ఇక్బాల్ షమీ అనే పాకిస్థానీ-బ్రిటిష్ ఇస్లామిక్ ప్రచారకుడు వరంగల్ ఆజాం జాహి మిల్ గ్రౌండ్ లో శనివారం రాత్రి నిర్వహించే ముస్లిం మత ప్రచార సభలో పాల్గొనకుండా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF), విశ్వహిందూ పరిషత్ వరంగల్ మహానగర్ కార్యకర్తల...
-కె. సహదేవ్
ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యక్షేత్రం వారణాసి సమీపంలో `సీర్ గోవర్ధన్పూర్’ గ్రామంలో, 15-16వ శతాబ్దoలో పవిత్ర మాఘ పౌర్ణమి రోజు, సంత్ రవిదాస్ జన్మించారు. మాతా కల్సాన్, సంతోఖ్ దాస్ లు ఆయన తల్లిదండ్రులు. ఈరోజు ఆ ప్రాంతం, `శ్రీ గురు రవిదాస్ జన్మస్థాన్’ అని పిలవబడుతోంది. ప్రసిద్ధ బ్రాహ్మణ వైష్ణవ గురువు...
స్వాతంత్రం కోసం తమ శక్తి సామర్థ్యాలకు పదునుపెట్టి కొత్త చరిత్ర సృష్టించిన త్యాగ పురుషులు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు తాంతియభిల్. భీల్ తెగలో జన్మించిన ఈ వీరుడు బ్రిటీష్ వారి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ అత్యంత సాహసోపేతంగా పోరాడాడు























