మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ ను అరెస్టు చేసిన ఘటన తమిళనాడులో ఓటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బాధిత బాలిక, ఆమె సోదరుడు చర్చి నిర్వహించే పాఠశాలలో చదువుతున్నారు. అండ్రూస్ అనే చర్చి పాస్టర్, అతని భార్య నేతృత్వంలోని మహిళలు, పిల్లల హాస్టల్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 14న బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో...
Indore. The 3-day meeting of the Central Board of Trustees and the Governing Council of VHP concluded today with a resolution to defeat religious dogmatism. Addressing a press conference, the Central Working President of Vishva Hindu Parishad, Advocate Alok...
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన సంథాల్ వీరులు సిద్దో, కాన్హాలు. వీరిద్దరూ కూడా సంథాల్ పరిగణకి చెందిన సాహెబ్ గంజ్ జిల్లాలోని భోగనాడిహ్ అనే గ్రామంలో జన్మించారు.. వీరి తండ్రిపేరు చున్నుమాంజీ ముర్ము. కేవలం సిద్దో, కాన్హోనే కాకుండా ఛాంద్, భైరవ్ తో కలిసి మొత్తం నలుగురు వీరు. వీరందరూ కూడా పరాక్రమానికి...
క్రిస్మస్ వేడుకల మధ్య ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఖుర్జాలో 20 వాల్మీకి కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా హిందూ మతాన్ని స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే మీనాక్షి సింగ్ సహాయంతో వాల్మీకి సంఘంతో పాటు రాష్ట్రీయ చేతనా మిషన్ ద్వారా ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మీనాక్షి సింగ్ మాట్లాడుతూ వీరు గతంలో...
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు శ్రీ. ఋషి అతుల్ రాజ్ పోపట్ `పాణిని విశ్వసిస్తాం’ (In Panini We Trust) అనే పరిశోధన వ్యాసాన్ని ప్రచురించారు. డా. విన్సెంజో వెర్జియాని మార్గదర్శనంలో ఋషి ప్రచురించిన ఈ పరిశోధన వ్యాసం సర్వత్ర చర్చనీయాంశంగా, వివాదంగా మారింది. తన పరిశోధన వ్యాసంలో ఆయన పేర్కొన్న విషయాలు చాలా...
National Conference conducted by Samskruti Foundation in collaboration with Shree Shivaji Sphoorthi Kendram on 24th & 25th December at Srisailam AP.
The conference comprised of four technical sessions.
In the first session , the first Speaker Dr....
ఉత్తరప్రదేశ్లోని మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి వద్ద ఉన్న షాహీ ఈద్గా కాంప్లెక్స్ను అధికారికంగా సర్వే చేయాలని మధురలోని కోర్టు ఆదేశించింది. షాహి ఈద్గా మసీదుకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరి 2 తర్వాత సర్వేను నిర్వహించాలని, నివేదికను 2023 జనవరి 20 నాటికి సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
శ్రీ కృష్ణ జన్మస్థాన్...
సంస్కృతీ అధ్యయన కేంద్రం, హైదరాబాద్ - శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్ర సహకారం తో, భారతీయ ఇతిహాస పరిశోధన కేంద్రం వారి సౌజన్యం తో "ఛత్రపతి శివాజీ పరిపాలన సంస్కరణలు - ఆధునిక భారత దేశానికీ పాఠాలు " అనే అంశం పై రెండు రోజుల జాతీయ సదస్సు డిసెంబర్ 24, 25 తేదీల్లో...
81కోట్ల మందికి లబ్ధి
'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' సవరణకు కేంద్రం ఆమోదం
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేస్తున్నపథకాన్ని 2023 డిసెంబర్ వరకు పొడగిస్తూ కేంద్ర కాబినేట్ నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫుడ్ సెక్యురిటీ యాక్ట్ (NFSA) కింద 81.35 కోట్ల మంది...
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పురుషులతో సమానంగా పోరాడి, బలిదానం చేసిన వీరాంగనలు ముర్ము వంశానికి చెంది అక్కాచెల్లెల్లు ఫూలో ముర్ము, ఝానో ముర్ము. ఈ సంథాల్ వీరాంగనల గురించి ఇప్పటికీ సంథాల్ వనవాసీలు పాటలు పాడుకుంటారు.
తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా మహిళా విద్యార్థులను విశ్వవిద్యాలయాల రాకుండా తాలిబన్లు వారికి నిషేధం విధించారు. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. జలాలాబాద్లోని నంగర్హర్ విశ్వవిద్యాలయం, ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ విశ్వవిద్యాలయంలో అనేక మంది విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేసి మహిళలకు సంఘీభావం...
35.7% పెరిగిన పేదరికం రేటు
అంతర్జాతీయ పేదరిక సూచికలోని 116 దేశాలలో 92వ స్థానం
పాకిస్థాన్లో పేదరికం రేటు 35.7 శాతం పెరిగిందని, తినుబండారాల ధరలు 20 నుంచి 31 శాతం మేర పెరిగాయని పాక్ ప్రాంతీయ మీడియా, ఇంతేఖాబ్ డైలీ నివేదించింది. అంతర్జాతీయ పేదరిక సూచిక జాబితాలోని 116 దేశాలలో పాకిస్థాన్ 92వ...
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో BKS ఆధ్వర్యంలో రైతుల ర్యాలీ
రాకేష్ టికాయత్ ఒక మోసగాడు: రైతుల
రైతు సమస్యల పరిష్కారం కోసం, రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ఆధ్వర్యంలో సోమవారం సెంట్రల్ ఢిల్లీ రాంలీలా మైదాన్లో దేశవ్యాప్తంగా దాదాపు 50,000 మంది రైతులు సమావేశమయ్యారు. సుమారు 700...
తీవ్రవాద నిధులకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) శనివారం చేపట్టిన సోదాల్లో బారాముల్లా, బండిపోరా, గందర్బల్, కుప్వారాతో సహా పలు జిల్లాల్లో నిషేధిత జమాతే ఇస్లామీకి చెందిన వంద కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 8, కేంద్ర హోం శాఖ 28-ఫిబ్రవరి-2019...
-ప్రదక్షిణ
పురాతన ఇతిహాసం – రాజవంశాల చరిత్ర
గోవా కొంకణ ప్రాంతం, ఇది హిందూ పురాణాల ప్రకారం `పరశురామ క్షేత్రం’ గా పిలవబడుతుంది. శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు, కన్యాకుమారి నుంచి సప్తకొంకణ వరకు గల భూమిని, సముద్రం నుంచి వెలికితీసాడని సహ్యాద్రిఖండం పురాణగాథ, అందుకే ఇది...























