కేర‌ళ రాష్ట్రంలో 2008లో విష్ణు అనే CPI(M) కార్యకర్త హత్యకు సంబంధించి ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించిన 13 మంది RSS కార్యకర్తలను నిర్దోషులుగా పేర్కొంటూ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ఇచ్చింది. హ‌త్య కేసుకు సంబంధించి 13 మంది RSS కార్యకర్తలను తిరువనంతపురం అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు దోషులుగా...
-- బూర్ల దక్షిణామూర్తి ప్రస్తుత భారతీయ సమాజంలో గురువు పాత్రను నేటి విద్యా సంస్థలు, వాటిలో బోధన చేస్తున్న అధ్యాపక బృందాలు పోషించాలి. గురువులో జాతీయత పట్ల ప్రేమ, శ్రద్ధ ఉంటే, భావి పౌరులు కూడా దేశభక్తులుగా తయారవుతారు. నేటి సమాజంలో దేశం పట్ల అనంతమైన...
దిగ్భాంతికరమైన రీతిలో కేరళలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) కార్యాలయంపై ఆగంతుకులు బాంబు దాడికి పాల్పడ్డారు. కన్నూరు జిల్లాలోని పయ్యనూర్‌లో మంగళవారం తెల్లవారుజామున RSS కార్యాలయంపై నాటుబాంబుతో దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. "కన్నూరు జిల్లాలోని పయ్యనూర్‌లో RSS కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న దాడిలో భవనం తాలూకు కిటికీ అద్దాలు...
అంతర్జాతీయ స్థాయి వాణిజ్యానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన చెల్లింపులను భారతీయ కరెన్సీ రూపాయల్లో జరిపేలా తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను RBI ఆదేశించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేసింది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రోత్సాహం,...
బ్రిటిష్‌ ఇండియా దక్షిణ భారతంలో తొలి రాజకీయ డిటెన్యూ దరిశి చెంచయ్య. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి గదర్‌ పార్టీలో పని చేసిన సాహసి చెంచయ్య. స్వతంత్ర భారతదేశంలో రాజకీయాల జోలికి వెళ్లకుండా సంఘ సంస్కరణ కోసం శ్రమించారు. స్వరాజ్య సమరంలో తమదైన పంథాలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారు దర్శి చెంచయ్య. ఎలాంటి పదవి...
పేపరు, సిరా కొరత కారణంగా కొన్ని లక్షలమంది విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయంటే నమ్ముతారా? కానీ ఈ నమ్మలేని నిజం, ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న దారుణ దుస్థితికి ఒక ఉదాహరణ! ఒకవైపు తరిగిపోతున్న చమురు నిల్వలు, నిత్యావసరాల కొరత, కోల్పోతున్న ఉపాధి అవకాశాలు, అందుబాటులో లేని ధరలు ఇవన్నీ 22 మిలియన్ల శ్రీలంక...
పుస్త‌క స‌మీక్ష‌ స్వాధీనతా అమృతోత్సవ తరుణంలో స్వాతంత్య్రోద్యమ లక్ష్యం ఏమిటో మనం ఒకసారి సింహావలోకనం చేయాలి. రాజ్యపాలనాధికారం ఒకరి నుండి మరొకరికి మారటం అనే స్వల్ప విషయం కాదు మన జాతీయోద్యమ లక్ష్యం అన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. వేలాది సంవత్సరాలుగా ఎందరో ద్రష్టల, స్రష్టల సృజనశీలత, ఎందరో వీరుల, శూరుల బలిదానాల వెల్లువల ఆధారంగా రూపుదిద్దుకుని,...
-- పి. విశాలాక్షి తొలి ఏకాదశిమన భారత దేశంలో ఉత్తరాయణం కంటే దక్షిణాయనoలోనే పండుగలు, వ్రతాలు ఎక్కువ. సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం సాగించడoతో, వర్షాలు శీతాకాలం అన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం `చాతుర్మాస్య దీక్ష’ వ్రతానికి ప్రారంభ దినం తొలి...
ఎక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉందో… అక్కడ దేశభక్తి ఉంటుంది. ఈనాడు విద్యార్థి పరిషత్ (ABVP) పని దేశంలోని మారుమూల ప్రాంతాలలో సహితం వ్యాపించింది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు "భారత్ మాతా కీ జై", "వందేమాతరం" అంటూ నినదిస్తూనే ఉంటారు. ఇవి వారికి నినాదాలే కాదు జీవన నిష్ఠ...
-Ananth Seth Bharath has a rich and complex tradition of student politics dating from the pre-independence years. The nation has seen the organization of Student Associationsboth within universities (like the Student Council of IISc), and across Universities. The largest amongst...
సువిశాలమైన ఆ పాఠశాల ప్రాంగణంలోనికి ప్రవేశించగానే మొదటగా కనిపించేది గోశాల. కాస్త ముందుకు వెళ్ళగానే ఎల్ ఆకారంలో 22 తరగతి గదులతో రెండంతస్తుల భవనం సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. ఆ భవనం వెనుక భాగాన సరస్వతి అమ్మవారి గుడి. అలాగని అదేదో అలనాటి గురుకులం అనుకుంటే పొరపాటే. కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తగ్గని...
- నిహారిక పోలె సర్వతే కొద్ది రోజులుగా భారత్‌లో ధార్మిక విశ్వాసాలపై సంఘర్షణ అంతకంతకూ పెరిగిపోతున్నది. ఇందుకు కన్‌హయ్యాలాల్ లేదా ఉమేష్ కొల్హే హత్యలను తార్కాణంగా తీసుకోవచ్చు. కానీ హిందూ దేవీ దేవతలకు అవమానం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పోకడలను చూసిన దాఖలు లేవు. సినీ రూపకర్త లీనా మణిమేకలై తన సినిమా పోస్టర్‌తో కాళీ...
2021 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్‌లో వరుసగా మూడవ సారి అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ(BJP) అధికారంలోని గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ కోసం 28కి పైగా రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడ్డాయి. అధికార వర్గాల ప్రకారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఈ...
Not a single sanitation worker should die in a sewer  Mechanization along with all appropriate measures should be taken A national conference of sanitation workers under the joint auspices of BMS and Dattopant Tengde Foundation was held at Malaviya...
రాష్ట్రపతి అభ్యర్థిగా వ‌న‌వాసీ మ‌హిళ ద్రౌపది ముర్ము గారిని ఎన్డీఏ కూటమి ఎంపిక చేయడం స్వతంత్ర భారత చరిత్రలోనే అపురూపమైన విషయ‌మ‌ని వ‌న‌వాసీ క‌ళ్యాణ ప‌రిష‌త్ తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి దేవెంద‌ర్ రావు గారు అన్నారు. బుధ‌వారం భాగ్య‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన ప‌త్రికా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ముర్ము విషయ పరిజ్ఞానం ఉన్నవారు, చక్కని...