మైదాన ప్రాంత ఉద్యమానికి, గిరిజనుల పితూరీని అనుసంధానించడమే అల్లూరి సీతారామరాజు సాగించిన స్వాతంత్ర్యోద్యమం తాలూకు విశిష్టతగా జాగృతి సంపాదకులు డా. గోపరాజు నారాయణరావు గారు అన్నారు. అల్లూరి సీతారామ‌రాజు 125వ‌ జ‌యంతి కార్య‌క్ర‌మం నవయుగభారతి, జాగృతి వారపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని జాగృతి భవనంలో జులై 4న ఘ‌నంగా జ‌రిగింది. శ్రీ చేంబోలు శ్రీ రామశాస్త్రి...
-Ekka Chandra Sekhar, Dakshin Madhya Kshetra SevaPramukh Appaji name itself invokes a feeling of elderly warmth,affection,benign smile and a deep graceful look.God has been kind enough to give him an imposing and towering personality so that he can stand tall in...
దాదాపు 15 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు మరియు 25 మంది ఆర్మీ వెటరన్లు నూపుర్ శర్మ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దీనిపై సంతకం చేసిన వారిలో బాంబే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి క్షితిజ్ వ్యాస్, గుజరాత్ హైకోర్టు మాజీ...
స్వాతంత్ర్యోద్యమ సాహిత్యంలో తలమానికంగా ఈనాటికీ పరిగణించే 'భరత ఖండంబు చక్కని పాడియావు' పద్యాన్ని గొప్పకవి, నాటక కర్త, జాతీయవాది చిలకమర్తి లక్ష్మీనరసింహం ఆశువుగా వినిపించారు. 1907వ సంవత్సరం వంగదేశం నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన బిపిన్ చంద్రపాల్ సమక్షంలో గోదావరీ మండల మహాసభ వేదికపైన 'భరత ఖండంబు చక్కని పాడియావు' అన్న పద్యం ఊపిరి పోసుకుంది....
"పారిశుద్ధ్య కార్మికులు మానవుల మల మూత్రముల కాలువలో దిగవల్సిరావడం హేయం. యాంత్రీకరణ జరగాలి, కాంట్రాక్టర్ల వ్యవస్థ రద్దు చేయాలి, పారిశుద్ధ్య కార్మికులను ప్రజలు గౌరవించాలి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం ప్రజలందరి బాధ్యత" అని "భారత్ లో సీవర్ మరణాలు" అనే అంశంపై భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS), దత్తోపంత్ తెంగ్దే ఫౌండేషన్ ల...
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ దాఖలు చేసిన కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పరిదివాలా మాట్లాడుతూ  “ఉదయపూర్లో చోటు చేసుకున్న దారుణ హత్యకు నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై ఓ...
Pune: In terms of warfare, in terms of social practices or in terms of governance, Chhatrapati Shivaji Maharaj is a universal ideal not only for the Hindus but also for all Bharatiyas, said RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji...
తీస్తా సెతల్వాద్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేయడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ అనవసరంగా వ్యాఖ్యానించడంపై భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మండిపడ్డారు. మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ చేసిన ఈ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవి, ఆమోదయోగ్యం కానివిగా విదేశాంగ శాఖ పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్ల గురించి విచార‌ణ...
- రతన్ శార్‌దా ఉదయ్‌పూర్‌లో ఒక పేద దర్జీ కన్హియా లాల్‌ను బాహటంగా కుత్తుక కోసి హతమార్చడమనేది కొత్తగా జరిగిన సంఘటనేమీ కాదు. దిగ్భ్రాంతికరమైన సదరు వీడియో ఘనత వహించిన లౌకికవాదులు, ఉదారవాదులను దిగ్భ్రాంతికి గురి చేయడంతో దీనిని ఒక అరుదైన ఘటనగా చూపించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కేవలం వారం రోజుల క్రితమే అమరావతిలో డాక్టర్...
On June 28, a Hindu man named Kanhaiya Lal was brutally beheaded in Udaipur for an alleged post on social media in support of former spokesperson of Bharatiya Janata Party (BJP) Nupur Sharma. The two Islamists who murdered the poor tailor...
In a shocking incident, two Muslim men killed a Hindu tailor Kanhaiya Lal in the Maldas Street Area of Udaipur, Rajasthan. According to the video shared by the Islamists, they killed the innocent tailor only because his son shared...
పేద, అట్టడుగు వర్గాల ప్రజలు స్వావలంబన అయ్యి ఇతరులకు సహాయపడే దశకు చేరుకునేందుకు సేవా భారతి చేస్తున్న కృషి అమోఘమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు. సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో డాక్టర్ పుల్లయ్య స్మారక భవనంలో సేవాభారతి వారిచే నిర్మించిన...
సమర సతా సేవా ఫౌండేషన్ గత 7 సంవత్సరాలుగా హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ఎస్సీ, ఎస్టీ., వర్గాల ధార్మిక ఉన్నతి కోసం అనేక నూతన ప్రయోగాలు చేస్తున్నది. 4 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలో 502 స్థలాల్లో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో...
ఇటీవలే ముగిసిన ఆర్.ఎస్.ఎస్. అఖిల భారతీయ ప్రతినిధి సభలలో, దేశంలోని బహుసంఖ్యాక ప్రజలకు నూతన ఉద్యోగావకాశాలు, మరియు జీవనోపాధి అవకాశాలు అన్వేషించాలని తీర్మానించారు. ఈ మధ్య సంభవించిన కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వలన అతలాకుతలమైన జీవనోపాధి రంగంలో, భారతీయత ఆధారంగా ఒక నూతన ఆర్థిక నమూనాను ఆవిష్కరించాల్సిన అవసరం ఉన్నదని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నమూనా ఎలా ఉండాలంటే, పెరుగుతున్న...
- చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి “వందేమాతరం“ అని జాతియావత్తు నినదించింది. ఒక జాతి ఆస్తిత్వాన్ని నిలబెట్టిన పాట అది. అవి ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత రోజులు. పెనం నుంచి పొయ్యిలోకి , అరాచక ముస్లిం పాలన నుంచి, దోపిడీ దొంగ బ్రిటిష్ పాలనలోకి మారుతున్న సమయం. భారతీయ సమాజాన్ని కువిమర్శకు గురిచేసి, సామాన్య భారతీయుడికి ఆత్మన్యూనత...