ప్రార్ధనల ద్వారా వైద్యం అంటూ యువకుడి మృతికి కారణమైన పాస్టర్ మీద కేసు నమోదు
ప్రార్ధనల ద్వారా వైద్యం చేసి రోగాలు నయం చేస్తామంటూ మోసానికి పాల్పడి యువకుడి మృతికి కారణమైన క్రైస్తవ బోధకుడిపై కేసు నమోదైంది.
తెలంగాణలోని మంచిర్యాల పట్టణానికి...
భారత్ ఒక అజేయ శక్తిగా ఎదుగుతుంది – శ్రీ ఉదయ భాస్కర్
"నేడు భారత దేశం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్యానం తో ప్రపంచ దేశాలకు దీటుగా ఒక అజేయమైన శక్తిగా ఏదుగుతుందని, వాటికి నిదర్శనమే మన శాస్త్రవేత్తలు ఇటీవలే ప్రయోగించిన మిషన్...
నాగపూర్ లో ప్రారంభమయిన ఆర్.ఎస్.ఎస్ తృతీయవర్ష సంఘ శిక్షావర్గ
ఆర్
ఎస్ ఎస్ తృతీయవర్ష సంఘ శిక్షావర్గ
నాగపూర్ లోని డా.
హెడ్గేవార్
స్మృతి భవన్ మహర్షి వ్యాస
సభాగృహంలో ఈ రోజు ప్రారంభమయింది.
శిక్షావర్గ
ఉద్ఘాటన కార్యక్రమంలో మాట్లాడుతూ
నిత్య జీవన వ్యవహారంలో...
ఎన్నికల ఫలితాలపై భయ్యాజీ జోషి స్పందన
స్థిరమైన
ప్రభుత్వాన్ని కలిగిఉండే
అదృష్టం కోట్లాదిమంది భారత
ప్రజానీకానికి మరోసారి
కలిగింది.
ఇది
జాతీయవాద శక్తుల విజయం.
ఈ
ప్రజాస్వామ్య విజయంలో
భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ
శుభాభినందనలు.
ప్రజాస్వామ్య
ఆదర్శం,
స్ఫూర్తిని
ప్రపంచం మరోసారి దర్శించింది.
నూతన
ప్రభుత్వం సామాన్య ప్రజానీకపు
ఆశలు,
ఆకాంక్షలను
నెరవేర్చేందుకు కృషి చేస్తుందని
విశ్వసిస్తాము.
ఎన్నికల
ప్రక్రియ పూర్తి అయిన వేళ
ప్రతికూల భావాలను పక్కన పెట్టి
అంతా...
Attack on SC Reservation Parirakshana Samiti President in Hyderabad
In a blatant show of arrogance, some miscreants attacked Karne Srisailam, President of the National SC Reservation Parirakshana Samiti while...
తెలంగాణ గురుకులాల్లో స్వేరోల అవినీతి స్వైరవిహారం
ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల ఉన్నతి కోసం మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ ఎంతో కృషి చేశారు. వారి కోసం గురుకుల విద్యాలయాలు స్థాపించడానికి ఎంతో శ్రమించారు. ఆ గురుకులాల ద్వారా...
ఎస్సీ జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలంపై దాడి
ఎస్సీ జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలంపై దాడి జరిగింది. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఈ రోజు విలేకరుల సమావేశం జరుగుతుండగా కొందరు దుండగులు...
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల్లో స్వేరోల పేరుతో ఆధిపత్యం
- గురుకులాలపై స్వేరో పెత్తనమేంధీ
- చెప్పేది ఒక్కటి చేసిది ఒక్కటి
- వారు చెప్పిందే వేదం
- చేసేది శాసనంలా ఉంది
- గురుకులాలకు వారు చేసే అభివృద్ధి ఏంటీ?
- వారి వారి జేబులు నింపుకోవడం తప్ప
-...
పాత్రికేయులు ప్రశ్నించే గొంతుక కావాలి – కెయు జర్నలిజం శాఖ అధిపతి మల్లేశ్వర్
ప్రస్తుత పరిస్థితుల్లో పాత్రికేయులు సమాజం పక్షాన ప్రశ్నించే గొంతుకలు కావాలని కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతి డా. శ్రీ సంగని మల్లేశ్వర కోరారు. సమాచార...
పరంపర దృష్టితో సమకాలిన వాస్తవాలతో ప్రజలను ఏకం చేయాలి – జాగృతి పత్రిక అసోసియేట్ ఎడిటర్ దుర్గారెడ్డి
గత అనుభవాలను, దేశ సామాజిక పరంపరను దృష్టిలో ఉంచుకొని సమకాలిన వాస్తవాలతో పత్రికలు పాత్రికేయులు ప్రజలను ఏకం చేసే దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త,...
Journalism should reflect positive viewpoint without stereotypical negative portrayal – Sri Venkat Chengavalli
Chief guest Sri Venkat Chengavalli in his address at the Narada Jayanti celebrations held today on 19th May 2019 at Tyagaraya Ganasabha,...
దేశభక్తి, సామజిక చైతన్యం లో పాత్రికేయుల పాత్ర విశిష్టమైనది – శ్రీ వెంకట చంగవల్లి
సమాజ శ్రేయస్సు కొరకు పాత్రికేయ రంగాన్ని సేవా మార్గంగా ఎంచుకొని తమ రచనలు, వ్యాఖ్యానాల ద్వారా ప్రజల్లో దేశభక్తిని, సమాజంలో చైతన్యం కోసం నిత్యం కృషి చేస్తున్న పాత్రికేయులను సన్మానించడం...
FIR against Amazon for selling toilet seat covers with Hindu gods’ images
The Noida Police on Friday registered a case against e-commerce giant Amazon for allegedly hurting "Hindu sentiments" after rugs and toilet...
Mecca Masjid of Hyderabad, Another truth behind the theory of Saffron Terror propagated by...
https://youtu.be/ElUyd0OfvfM
బుద్ధుడు బోధనలతో ప్రభావితమైన అనేక దేశాలు
వైశాఖ మాసంలో గౌతమ బుద్ధుడు జన్మించిన తిథిని బుద్ధపూర్ణిమగా పరిగణిస్తారు. బుద్ధుడు క్రీ.పూ. 563-483 సంవత్సరాల ప్రదేశ్లో ఉన్న ''కుసినగర్''లో దేహపరిత్యాగం చేశారు. ఆయన జన్మించిన లుంబినితోపాటు, బిహార్లోని బుద్ధగయను...






















