వినుర భారతీయ వీర చరిత
కొఠారి సోదరులు కదిలినారయోధ్య కరసేవకులుజూడు మరక తీసివేసి మందిరమును కోరి ప్రాణమిచ్చె కొమిరె కొఠారిలు వినుర భారతీయ వీర చరిత భావము శ్రీరామజన్మభూమి అయోధ్యలో మందిరంపై గుమ్మటాలను నిర్మించి మసీదుగా మార్చిన మరకను తుడిచి వేయడానికి దేశమంతటా కరసేవకులు కదలినారు. అందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా నగరానికి చెందిన రామ్ కుమార్ కొఠారి, శరద్ కుమార్ కొఠారి అనే సోదరులు ముందు వరుసలో నిలిచినారు. ఆ కళంకాన్ని తొలగించారు. దాన్ని భరించలేని అప్పటి ప్రభుత్వం కఠారి సోదరులపై కాల్పులు జరిపింది. వారిని పొట్టనపెట్టుకుంది. ఇలా స్వాభిమాన సంకేతమైన రామచంద్రుని ఆలయం...
Jangal Satyagraha and Rashtriya Swayamsevak Sangh – 3
Satyagrahi Dr. Hedgewar The Sangh sansthapak Dr. Hedgewar had three unshakeable views on nation-building – firstly, while one should be prepared to die for the nation should need arise, what is more important is to live for the nation; secondly, the nation’s salvation lies not in seasonal but rather in enduring patriotism; and thirdly, nation-building can be achieved only through...
భాగ్యనగర్ లో అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలి – VHP
డీజీపీ మహేందర్ రెడ్డి ని కలిసి పాత నగరం పరిస్థితి వివరించిన విశ్వహిందూ పరిషత్ (VHP)రాష్ట్ర బృందం ప్రశాంతమైన భాగ్యనగర్ లో విధ్వంసం సృష్టిస్తున్న అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ (VHP) రాష్ట్ర బృందం డీజీపీ మహేందర్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసింది. "ప్రశాంతమైన భాగ్యనగరంలో చిచ్చు పెట్టింది ఎవరు..? పరమ పవిత్రమైన వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంలో మునావర్ షో కు అనుమతించింది ఎవరు..? దేశంలోని 16 రాష్ట్రాలలో మునావర్ షోలను నిషేధించినా.. తెలంగాణ...
కాశీని తలపిస్తున్న కందకుర్తి గంగా హారతి
ఆ విశ్వేశ్వరుడి చెంత కాశీలో అంగరంగ వైభవంగా జరిగే గంగాహారతికి అద్దం పడుతున్నట్టుగా పవిత్ర సంగమ ప్రాంతం కందకుర్తి గంగాహారతి శోభిల్లుతున్నది. బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ, తన తీరాన్ని సారవంతంగా మార్చి, గలగల పారుతూ వస్తున్న గోదావరి మాత తెలుగునాట అడుగుపెట్టే ప్రాంతం కందకుర్తి. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి, మంజీరా, హరిద్రా నదుల త్రివేణీ సంగమ క్షేత్రం. ప.పూ.డా. కేశవరావ్ బలిరాం పంత్ హెడ్గేవార్ జీ పూర్వీకుల గ్రామం కందకుర్తి. ఇంతటి పరమ పవిత్ర పుణ్య స్థలిలో శోభాయమానంగా జరుగుతున్న గంగాహారతి...
ఆధ్యాత్మికతయే భారతీయ రాజకీయం
- జె. నందకుమార్ కొంతమంది మేధావులనబడేవాళ్ళు, భారతదేశం, వలసవాదుల నుండి తన స్వాతంత్ర్యం పొందింది అని విశ్వసిస్తారు, కానీ ఇది వాస్తవం కాదు. అందుచేత, మనదేశచరిత్ర తెలుసుకోవటం, ప్రతిఒక్కపౌరుడికీ ముఖ్యం, అవసరం, ప్రత్యేకించి యువతరం బాధ్యత కూడా. 1947 తరవాత జన్మించిన వారందరూ, మన స్వాతంత్ర్య సమరయోధులు పడిన కష్టాలూ, ఇబ్బందులూ ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే, మనందరం “స్వతంత్రత” అనే పదానికి ‘వాస్తవమైన అర్థం’ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం స్వతంత్రులముగా ఉన్నప్పుడే, కళలలో ఉత్తమమైనది ప్రదర్శించవచ్చు, లేదా యోగాలో మనం ఏదైనా పందెం కాయవచ్చు. కానీ, స్వతంత్రత అంటే శ్రీ అరవిందులకు ఉన్న అవగాహన చాలా విశాలమైనది, అది రాజకీయమా? లేక ఆర్థికపరమైనదా? అంటే, ఏదీ కాదు. యోగి అరవిందులు (శ్రీ...
వినుర భారతీయ వీర చరిత
నల్ల నరసింహారెడ్డి కత్తి బట్టి పొడచు కరకురజాకరున్ పీకపిసికి జంపె పీడ వదల నారసింహునోలె నల్లనర్సింహుడు వినుర భారతీయ వీర చరిత భావము తనను వెనుక నుంచి కత్తితో పొడవబోతున్న కరకు దుర్మార్గుడు రజాకరున్ని లాఘవంగా ఒడిసి పట్టి, వాని గొంతు పిసికి చంపి, నరసింహావతారాన్ని గుర్తుకు తెచ్చిన నల్ల నరసింహారెడ్డి వీర చరిత్ర విను ఓ భారతీయుడా! - రాంనరేష్
శ్రీ అరబిందో దృక్పథం ప్రస్తుత కాలానికి సమయోచితం
కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు శ్రీ అరబిందో దృక్పథం ప్రస్తుత కాలానికి సమయోచితమైనదిగా వక్తలు అభిప్రాయపడ్డారు. బహుముఖీనమైన, బహు మితీయ దార్శనికులైన శ్రీ అరబిందో తత్త్వ జ్ఞానము, హిందూ ధర్మాన్ని అధిగమించి యావత్ విశ్వానికి చెందినవారుగా నిలిచారని పేర్కొన్నారు. శ్రీ అరబిందో 150వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని 'అరో అధ్యాయన్', 'శ్రీ అరబిందో అండ్ ఇండియా' పేరిట ఒక రోజు సదస్సు భాగ్యనగరంలోని సెంటర్ ఫర్ ఎకనమికల్ అండ్ సోషల్ స్టడీస్(CESS) లో ఆగస్టు 21న జరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో...
ఆ బలిదానాలకు వందనం
స్వాతంత్య్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ – 5 – డాక్టర్ శ్రీరంగ్ గోడ్బొలే భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను మార్చి 23, 1931న ఉరితీశారు. సోలాపూర్లో ఇద్దరు పోలీసులను చంపిన కేసులో నలుగురు దేశభక్తులను అంతకు ముందు జనవరి 13, 1931న ఉరితీశారు. ఈ రెండు సందర్భాలలో స్వయం సేవకులు ఆ అమర వీరులకు వందనం చేశారు. ఆ రోజు సంఘ కార్యక్రమాన్ని రద్దు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 1931న కూడా సంఘ్ కార్యక్రమాలు రద్దయ్యాయి. నాగపూర్లో కాంగ్రెస్ నిర్వహించిన ఊరేగింపులో 55 మంది స్వయంసేవకులు...
వినుర భారతీయ వీర చరిత
హనుమయ్య వస్తాదు స్వేచ్ఛ కొరకు తాను సేన నిల్ప దలచి యువతకితడు దెల్పె యుధ్ధ విద్య కనుము ధీరగుణుడు హనుమయ్య వస్తాదు వినుర భారతీయ వీరచరిత భావము భారత దేశానికి స్వాతంత్ర్యం కోసం సైన్యం తయారు చేయడానికి యువకులను సమీకరించారు. వ్యాయామశాలలు ఏర్పాటు చేసి వారికి యుద్ధవిద్యలు నేర్పారు. అటువంటి ధీరోదాత్తులు హనుమయ్య వస్తాదు చరిత్ర తెలుసుకో ఓ భారతీయుడా! చరిత్ర క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఇందూరులో కాంగార్ గ్రౌండ్లో స్వాతంత్ర్య సమరయోధులు హనుమయ్య వస్తాదు గర్జించారు. జైలు శిక్షను అనుభవించారు. నేతాజీ భరత్ జాతికి అందించిన 'జైహింద్' నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు....
‘Spirituality is India’s only Politics, the fulfillment of Sanathana Dharma is the only Swaraj’ – Sri Aurobindo
Auro Adhyayan Institute of Human Study, in collaboration with Samvit Kendra and Pragna Bharati organized a day-long seminar on Sri Aurobindo’s `Thoughts and Writings’ - Auro Adhyayan on 21st August 2022 at CESS, Hyderabad. The seminar 'Sri Aurobindo and India' is supported by Ministry of Culture, Government of India. Sri Bal Reddy of Samvit Kendra introduced the day’s topic and invited...