వినుర భారతీయ వీర చరిత
భరతుడు బాలునిగను తానుయాడె సింహములతొ పాలనయును జేసె భారతమును తనదు నామమదియె మనభువికినొసగె వినుర భారతీయ వీర చరిత భావము బాలుడిగా ఉన్నప్పుడే సింహం పిల్లలతో ఆడుకున్న ధీరుడు. దేశాన్ని అంతటినీ ఏకతాటిపైకి తెచ్చి పాలించిన వీరుడు. తన పేరిటనే దేశం భారతదేశంగా పిలువబడేట్టు చేసిన భరతుని వీర చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్
స్థానిక జమాత్ అంగీకారంతో గణేశ్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి: మద్రాసు హైకోర్టు
తమిళనాడులో ఓ హిందూ మహిళ వినాయక చవితి పండుగ నాడు గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ మహిళ నివసించే ముస్లిములు ప్రాతినిధ్యం వహిస్తున్న జమాత్ అంగీకారంతోనే గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కోయంబత్తూరు పరిధిలోని ఉక్కడమ్ సౌత్లో పుల్లకాడు హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది. ఆ ప్రాంతానికి చెందిన మహాలక్ష్మి ఆగస్టు 31న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని అక్కడ గణేశ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని భావించారు. ఆ దిశగా తనను...
VIDEO: స్వాతంత్ర్య సమరయోధులకు దేవుడు బాబు పూడిపెద్ది సుందర రామయ్య
పేదరికంతో బాధపడుతున్న స్వాతంత్ర్య సమరయోధులకు అండగా నిలవడంలో శ్రీ పూడిపెద్ది సుందర రామయ్య గారు ముందుండేవారు. అలాంటి స్వాతంత్ర సమర యోధులను తెల్ల దొరలు చెరసాల పాల్జేసినప్పుడు.. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేవారు. అలాంటి ఒక కష్టకాలంలో ఆహార పదార్థాలు, ఔషధాలు, వస్త్రాలు, డబ్బును ఆయా కుటుంబాలకు సుందర రామయ్య గారు పంపించేవారు. తద్వారా దేవుడు బాబు అనే పేరును వారు గడించారు.
రాష్ట్రంలో అల్లర్లపై VHP నిరసన
రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రంలోని 2,647 స్థలాల్లో నిరసన కార్యక్రమాలను VHP చేపట్టింది. అల్లర్లకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోకపోతే జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని లేకపోతే ఇంకా తీవ్రతరం చేస్తామని VHP రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ ముడుపు యాదిరెడ్డి గారు ఈ సందర్భంగా తెలిపారు. ఇదే విషయం పై ఇటీవల రాష్ట్ర గవర్నర్ గారిని కలిసిన VHP...
‘పురుషులతో బాధ్యతల నిర్వహణ, బాలలతో సత్యవ్రతం భారతీయ మహిళ కర్తవ్యం’
ఆబాలగోపాలానికి బాధ్యతలు నేర్పించడం, సత్యవ్రతం చేయించడాన్ని ప్రతి భారతీయ స్త్రీ తన కర్తవ్యంగా చేసుకోవాలని, తద్వారా పెంపొందిన ఏకాత్మత భావనతో విశ్వజననికి వైభవంగా మంగళహారతులు ఇద్దామని రాష్ట్ర సేవికా సమితి ఉద్ఘాటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను రాష్ట్ర సేవికా సమితికి చెందిన భాగ్యనగర్, సికింద్రాబాద్ విభాగ్లు భాగ్యనగరంలో ఆదివారం (ఆగస్టు 28) సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కుమారి నైనా జైస్వాల్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తల్లి ఒడి మొదటి బడి అని...
వినుర భారతీయ వీర చరిత
ముసునూరు నాయకులు ముప్పులన్నెదిర్చి ముసునూరునాయకుల్ మ్లేచ్ఛ జనులనుండి స్వేచ్ఛ నిచ్చి కాపుగాసెనంట కాకతి రాజ్యంబు వినుర భారతీయ వీర చరిత భావము ప్రతాపరుద్రుని అనంతరం కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన తురక రాజుల అనుచరుల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొన్నారు. సామంత రాజులను ఏకం చేశారు. తురకలను పారద్రోలినారు. 30 సంవత్సరాల పాటు రాజ్యానికి కాపుగాసిన ముసునూరు నాయకులుగా పేరొందిన ప్రోలయ, కాపయ నాయకుల వీర చరిత తెలుసుకో ఓ భారతీయుడా! -రాంనరేష్
Pranams to Harishankar, a great Hindutva Ideologue
Dr. B.S. Harishankar, Vice President of Bharatiya Vichara Kendram (Kerala Chapter of Prajna Pravah), breathed his last during early hours of August 27, 2022. He was a close associate of late Padma Vibhushan P. Parameshwarji, veteran RSS Pracharak, former Director of Bharatiya Vichara Kendram, former director of Deendayal Research Institute, New Delhi and former national vice president of Bharatiya...
వినుర భారతీయ వీర చరిత
రాధాకృష్ణ మోదాని జైలుశిక్షగరిపెజన్మభూమికొరకు కరకరబ్బుబొడవకన్నుమూసె పూజనీయచరితమోదానిదిగనుము వినురభారతీయవీరచరిత భావము ఇందూరు నగరంలో ఆర్య సమాజం స్థాపించినారు. తిలక్ ప్రేరణతో ప్రజలను చైతన్యవంతం చేసినారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా సత్యాగ్రహం చేసి జైలు శిక్షను అనుభవించినారు. కఠినాత్ముడు అరబ్బువాడు కత్తితో పొడవగా కన్నుమూసినారు రాధాకృష్ణ మోదాని. అటువంటి వీరుని చరిత తెలుసుకో ఓ భారతీయుడా! -రాంనరేష్
No Pegasus Spyware Found In 29 Phones Examined By Supreme Court Panel
An SC-appointed panel has concluded that Pegasus spyware's presence can't be established on the devices examined. The expert committee was constituted to investigate the allegations of misuse of Pegasus spyware. It was alleged that the spyware was used to target nearly 300 Indians, including politicians, government servants, journalists, and others. Headed by former SC Justice RV Raveendran, the expert technical committee to look...
VIDEO: యావజ్జీవితం సంఘసేవకు అంకితం సంగెం లక్ష్మీబాయమ్మ
1927, 1928 మధ్య కాలంలో పాఠశాలలో చదువుతున్నప్పుడు సైమన్ గో బ్యాక్ ఆందోళనలో సంగెం లక్ష్మీబాయమ్మగారు పాల్గొన్నారు. 1930లో గాంధీ పిలుపునకు స్పందించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఏడాది జైలు శిక్షను ఆమె అనుభవించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆరంభమైన జాయిన్ ఇండియా మూవ్మెంట్ను ఆమె ముందు ఉండి నడిపించారు. బూర్గుల రామకృష్ణరావు గారి కేబినెట్లో డిప్యూటీ విద్యా శాఖ మంత్రిగా 1954 నుంచి 1956 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. విద్యా మంత్రిగా తెలంగాణ జిల్లాల్లో బాలికల కోసం...